Breaking News

Telangana

భా.జ.ప సమర్థక్‌ మంచ్‌ కార్యకర్తల వర్క్‌షాప్‌

లక్నో, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రధాని నరేంద్రమోదీ 75వ జన్మదినం సందర్భంగా భా.జ.ప సమర్థక్‌ మంచ్‌ జాతీయ కార్యదర్శి సమావేశాలలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి జాతీయ అధ్యక్షులు పి.సి.హెచ్‌.సుబ్బారావు ఆధ్వర్యంలో భా.జ.ప ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షులు కె.వెంకటప్పయ్య మరియు 13 మంది రాష్ట్ర కార్యవర్గం లక్నోలో జరిగిన సమావేశాలలో పాల్గొన్నారు. దేశ ప్రజలు క్షేమం కోరుతూ భా.జ.ప జాతీయ కార్యదర్శి పురుషోత్తమ్‌ నారాయణ శ్రీవాత్సవ్‌ మరియు గోరఖ్‌పూర్‌ మేయర్‌ మంగ్లేష్‌ శ్రీవాత్సవ్‌ సంయుక్తంగా నిర్వహించిన కార్యకర్తల వర్క్‌షాప్‌లో మన ఆంధ్రప్రదేశ్‌ జె.వేణుగోపాలరావు సీనియర్‌ సిటిజన్స్‌ …

Read More »

అభివృద్ధిలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్

-ఐఎంఈసిఇ ఇండియా–2025 సదస్సులో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ -2047 నాటికి సువర్ణ ఆంధ్ర నిర్మాణం -ఎంఎస్ఎంఈ పాలసీ 4.0లో పెట్టుబడి సబ్సిడీలు హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఒక కుటుంబం – ఒక వ్యాపారవేత్త లక్ష్యంతో 2027 నాటికి ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు నెలకొల్పుతున్నామని ఎంఎస్ఎంఈ, ఎస్ఈఆర్‌పీ, ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. హైదరాబాద్‌లో ఏఎస్ఎంఈ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మెకానికల్ ఇంజినీరింగ్ కాంగ్రెస్ & ఎక్స్‌పోసిషన్ 2025లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికను వివరించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ …

Read More »

Telangana Vigilance Commissioner Calls for Comprehensive Energy Efficiency Strategy

-Historic Responsibility -ADEETIE Initiative -Musi River Restoration -Acknowledgement of Central Agencies Hyderabad, Neti Patrika Prajavartha :: Telangana Vigilance Commissioner Sri M.G. Gopal, a senior bureaucrat with over 35 years of service, has called for a comprehensive strategy to adopt energy-efficient technologies as part of India’s fight against climate change. Stressing the importance of public participation and continuous stakeholder involvement, he …

Read More »

సమగ్ర ఇంధన సామర్థ్యం చారిత్రక బాధ్యత

-ఉజాలా ద్వారా రూ. 20 వేల కోట్ల మేర విద్యుత్ బిల్లుల ఆదా -అదే త‌ర‌హాలో ఎంఎస్ఎంఈల్లో అదితి ప‌థ‌కం మంచి ఫ‌లితాల‌నిస్తుంది -ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కోసం చేప‌ట్టిన ముసీ నది పునరుద్ధరణకు దోహ‌దం -ఆర్ధిక వృద్ధి, ఉద్యోగాల క‌ల్ప‌న‌తోపాటు భూతాపాన్ని త‌గ్గించ‌డంలో ఉప‌యుక్తం -అందుకే ఇంధ‌న సామ‌ర్ధ్య చ‌ర్య‌ల‌ను అంద‌రూ ఉద్య‌మంలా చేప‌ట్టాలి -తెలంగాణ విజిలెన్స్ క‌మిష‌న‌ర్ ఎంజీ గోపాల్ పిలుపు హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : నానాటికి దేశంలో పెరుగుతున్న భూతాపాన్ని త‌గ్గించ‌డంలో భాగంగా ఇంధన-సమర్థవంతమైన సాంకేతికతలను స్వీకరించడానికి అన్ని ప్ర‌భుత్వాలు …

Read More »

తిరుమలలో కొత్త PAC-5 సముదాయం ఆవిష్కరణకు సిద్ధం

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొత్తగా నిర్మించిన PAC-5 సముదాయాన్ని ప్రారంభించనున్నారు. వెంకటాద్రి నిలయం పేరుతో నిర్మించిన ఈ ఉచిత యాత్రికుల సముదాయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం రూ.102 కోట్ల వ్యయంతో నిర్మించింది. ఐదు అంతస్తుల ఈ భవనం తుది దశలో ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్ణయం 2018లో జరిగిన TTD బోర్డు సమావేశంలో తీసుకున్నారు. సౌకర్యాలు: -2,500 మంది యాత్రికులకు ఉచిత వసతి -216 మరుగుదొడ్లు, 216 స్నానాల గదులు -2 …

Read More »

శీ అభయాంజనేయస్వామివారి దేవస్థానంలో ఘనంగా మొదటి వార్షికోత్సవ వేడుకలు

దుగ్గిరాల, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా, దుగ్గిరాలనందు శ్రీ అభయాంజనేయస్వామివారి దేవస్థానం నందు మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం దుగ్గిరాల నుండి విజయవాడ వెళ్ళే మెయిన్‌రోడ్డులో శ్రీ అభయాంజనేయస్వామివారి 42 అడుగుల భారీ విగ్రహం నెలకొల్పబడి సంవత్సరం నిండిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ అభయాంజనేయా ట్రస్ట్‌ అధ్యక్షులు జూటూరి శ్రీను మాట్లాడుతూ విగ్రహ ప్రతిష్టాపన తరువాత మొట్టమొదటి వార్షికోత్సవ వేడుకల దైవ కార్యక్రమాన్ని అందరి సహకారంతో దిగ్విజయంగా జరగడానికి సహకరించిన ప్రతి …

Read More »

“వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, యూకే గోల్డ్ ఎడిషన్‌లో నందమూరి బాలకృష్ణ పేరు”

-భారతీయ సినిమాలో 50 సంవత్సరాలు హీరోగా గుర్తింపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : లండన్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (WBR), యూకే, యుఎస్ఎ, కెనడా, స్విట్జర్లాండ్, ఇండియా మరియు యుఎఇలలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థ, వారి అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవాలలో ఒకదాన్ని నట సింహం నందమూరి బాలకృష్ణ కి ప్రదానం చేస్తున్నారు – భారతీయ సినిమాలో అత్యంత ఘనమైన ఆయన వారసత్వం ఇప్పుడు WBR గోల్డ్ ఎడిషన్‌లో నమోదు అవుతుంది. ఈ ప్రత్యేక గుర్తింపు బాలకృష్ణ …

Read More »

South Central Railway Steps Up Monsoon Preparedness

-GM Shri Sanjay Kumar Srivastava Leads Comprehensive Safety Review Across the Zone Secunderabad, Neti Patrika Prajavartha : In view of the monsoon season and heavy rainfalls, Shri Sanjay Kumar Srivastava, General Manager, South Central Railway, conducted a high-level review meeting today i.e., 16th August, 2025 at Rail Nilayam, Secunderabad. The session focused on evaluating the zone’s readiness to tackle challenges …

Read More »

క్రెడాయ్ ప్రాపర్టీ షోలో అన్వితా గ్రూప్ స్టాల్ ను సందర్శించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో శుక్రవారం ప్రారంభమైన క్రెడాయ్ ప్రాపర్టీ షోలో అన్వితా గ్రూప్ స్టాల్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. తొలుత ప్రాపర్టీ షోను ప్రారంభించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో స్థిరాస్తి రంగం అభివృద్ధికి సహకరిస్తామన్నారు. అన్వితా గ్రూప్ సీఎండీ బొప్పన అచ్యుత రావు ముఖ్యమంత్రిని తమ స్టాల్ కు ఆహ్వానించి, సంస్థ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వివరాలు వివరించారు. నాణ్యత, అంకితభావంతో పనిచేస్తున్న అన్విత గ్రూప్ ను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. క్రెడాయ్ …

Read More »

వరలక్ష్మీ వ్రతకల్పము

డెస్క్, నేటి పత్రిక ప్రజావార్త : పూజా సామగ్రి: పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, తమలపాకులు, అగరువత్తులు, వక్కలు, కర్పూరం, గంధం, అక్షింతలు, కొబ్బరికాయలు, కలశము, కలశ వస్త్రము (రవికల గుడ్డ). అమ్మవారి ప్రతిమ లేక విగ్రహము పంచామృతములు: ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవునెయ్యి, తేనె, పంచదార తోరము: తొమ్మిది ముడులు వేసిన తోరము. దారానికి పసుపు రాసి ఒక్కొక్క పూవు పెట్టి ఒక్కొక్క ముడి వేయవలెను. తొమ్మిది తోరములు కావాలి. ఒకటి అమ్మవారికి, ఒకటి మీకు, మిగతావి ముత్తయిదువలకు. పసుపు ముద్దతో వినాయకుడిని …

Read More »