Breaking News

Telangana

ఏపీఎండీసీ ద్వారా అప్పులు ప్రమాద ఘంటికలు: తిరుపతి ఎంపీ గురుమూర్తి

-పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాజ్యాంగ, ఆర్థిక ఉల్లంఘనలు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపిఎండిసి), రూ.9 వేల కోట్ల విలువైన నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు జారీ చేసింది. ఈ డిబెంచర్లకు సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యక్ష డెబిట్ ఆదేశం ద్వారా ఒక ప్రైవేట్ డిబెంచర్ ట్రస్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా నుండి నేరుగా నిధులను తీసుకునే అధికారం కల్పించబడిందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రత్యేక అధికరణ …

Read More »

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి నివేదిక విడుదల

-సీఎం చంద్రబాబుకు నివేదిక అందించిన టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ -రాష్ట్ర అభివృద్ధికి, విజన్ 2047 సాధనకు 120 సిఫార్సులు చేసిన టాస్క్ ఫోర్సు -రాష్ట్రంలో పెట్టుబడులకు ఎస్కార్టు సర్వీసు అందిస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు -సిలికాన్ వ్యాలీలాగే అమరావతి దేశానికి క్వాంటం వ్యాలీ అవుతుందన్న సీఎం -జాతి నిర్మాణం, సంపద సృష్టిలో పరిశ్రమల భాగస్వామ్యం కీలకం -ఢిల్లీలో సీఐఐ సదస్సులో టాస్క్ ఫోర్సు నివేదిక ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర 2047 సాకారం …

Read More »

సాస్కి కింద రాష్ట్రానికి రూ.10,000 కోట్లు ఇవ్వండి

-రెవెన్యూ లోటు భర్తీ చేయండి -కేంద్ర ఆర్ధిక మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాల మూలధన పెట్టుబడులకు అందించే ఆర్ధిక సాయం పథకం సాస్కి(SASCI) కింద 2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్‌కు అదనంగా రూ. 10,000 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. బుధవారం రెండో రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక …

Read More »

ECI meeting with presidents of various national and state political parties

New Delhi, Neti Patrika Prajavartha : The meeting is in continuation of the interactions being held by ECI with the Presidents of various National and State Political Parties. These interactions provide for a long-felt need of constructive discussions which enable National and State Party Presidents to share their suggestions and concerns directly with the Commission. This initiative aligns with the …

Read More »

చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలి

-చట్టాలు చేసేది… సంస్కరణలు తెచ్చేది రాజకీయ నేతలే… బ్యూరోక్రాట్లు కాదు -ఆర్థిక సంస్కరణలకు పీవీ ఆద్యుడు…నేటి ప్రగతికి బీజం వేసింది పీవీనే -వాజ్‌పేయితో కలిసి పని చేయడం నా అదృష్టం -మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ కల సాకారమవుతోంది -మంచి పాలసీలు చేసే వారినే ప్రజలు ఎన్నుకోవాలి -పీవీ 17 భాషలు మాట్లాడేవారు…నేడు దేశంలో ఒక భాషపైనా చర్చ జరుగుతోంది -మాజీ ప్రధాని పీవీ స్మారక ఉపన్యాస సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు -ఢిల్లీలో ద లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పీవీ నరసింహారావు పేరుతో …

Read More »

భారతదేశం రికార్డు స్థాయిలో తొలి త్రైమాసిక ఎగుమతులు నమోదు చేసింది…

-వ్యాపార లోటు భారీగా తగ్గింది -FIEO అధ్యక్షుడు ఎస్. సీ. రల్హాన్ న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : 2025–26 ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో భారత్ ఎగుమతులు చారిత్రక స్థాయిని సాధించాయి. వస్తువులు మరియు సేవల కలిపిన ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే 6% పెరిగి మొత్తం 210.31 బిలియన్ డాలర్లను చేరాయి. ఈ విషయాన్ని భారత ఎగుమతిదారుల సమాఖ్య (FIEO) అధ్యక్షుడు ఎస్. సీ. రల్హాన్ ప్రకటించారు. “భారత ఎగుమతిదారుల అద్భుతమైన ప్రతిభ, లఘు వాణిజ్య వాతావరణంలోను అత్యుత్తమ ఫలితాలు సాధించగల …

Read More »

Centre Launches Landmark ADEETIE Scheme to Drive Energy Efficiency in MSMEs

-National Roll-Out Event to be Held in Panipat on 15th July 2025 Panipat, Neti Patrika Prajavartha : In a major move to boost industrial competitiveness, generate employment, economic sustainability, and advance India’s climate goals, the Union Ministry of Power, through the Bureau of Energy Efficiency (BEE), is set to launch a first-of-its-kind scheme—ADEETIE (Assistance in Deploying Energy Efficient Technologies in …

Read More »

Telangana Governor Hails PM’s Climate Action

-Governor Advocates Three-Pronged Strategy to Combat Climate Change. -Calls for aggressive afforestation to boost state’s green cover to 50% by 2047. -Urges mass public participation with focus on women and students in energy awareness campaigns. -Proposes energy audits at Raj Bhavan and JNTU to transform them into model energy-efficient campuses. Hyderabad, Neti Patrika Prajavartha : In a strong push for …

Read More »

మాతృ భాష అమ్మ… రాజ భాష హిందీ పెద్దమ్మ

– వ్యాపారానికీ, పాపులారిటీకీ హిందీ కావాలి… నేర్చుకోవడానికి మాత్రం వద్దా? -రాజకీయాల కోసం మాత్రం హిందీని వ్యతిరేకిస్తాం -హిందీ మన ఉనికికి బలం -హిందీని వ్యతిరేకించడం భవిష్యత్ తరాల అభి వృద్ధిని అడ్డుకోవడమే -హైదరాబాద్ లో జరిగిన రాజ భాషా విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ‘మనం మాట్లాడే ప్రతి భాష జీవ భాషే.. రాజ భాష మాత్రం హిందీనే. మనం ఇంట్లో మాట్లాడుకునేందుకు మాతృ భాష ఉంటే, ఇంటి సరిహద్దు …

Read More »

గురుపూర్ణిమ సందర్భంగా శ్రీ శ్రీ రవిశంకర్ కి 182 దేశాలనుండి లక్షలాది మంది భక్తులు కృతజ్ఞతలు

-ఓ అత్యద్భుత వేడుకలో, గురుపూర్ణిమ సందర్భంగా శ్రీ శ్రీ రవిశంకర్ కి తమ కృతజ్ఞతలు తెలియజేసేందుకు, భక్తి లో ఓలలాడేందుకు, 182 దేశాలనుండి లక్షలాది మంది భక్తులు జతగూడారు. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ అమెరికా మొదలుకొని ఆస్ట్రేలియా, ఇండియా, ఆఫ్రికా, ఇంకా ఖండాంతరాలలో- తమ జీవితాలలో సంతోషాన్ని, వెలుగును, జ్ఞానాన్ని నింపిన ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ కి కృతజ్ఞతలు తెలియజేసేందుకు విచ్చేసిన లక్షలాది భక్తుల – భక్తి అలలు ఎన్నో వేల నగరాల మీదుగా ప్రవహించి – …

Read More »