-తెలుగుజాతిని నెంబర్ వన్ చేయడమే ధ్యేయం -దత్తాత్రేయ రాజకీయ జీవితం అందరికీ ఆదర్శనీయం -తెలుగు రాష్ట్రాల్లో అజాతశత్రువు అంటే దత్తన్నే -అలయ్ బలయ్తో అన్ని పార్టీల నేతలను ఏకతాటిపైకి తెచ్చారు -ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -దత్తాత్రేయ రచించిన “ప్రజల కథే నా ఆత్మకథ” పుస్తకావిష్కరణకు అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ‘ప్రాంతాలు వేరైనా తెలుగుజాతి ఒక్కటే. తెలుగుజాతిని ప్రపంచంలో నెంబర్ వన్గా నిలపడమే ధ్యేయం. దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడైన పీవీ నరసింహారావు ఈ గడ్డపై …
Read More »Telangana
AP to Distribute Energy-Efficient Induction Stoves in Anganwadi Centers on World Environment Day – June 05th
-Everything is set to start one of India’s the biggest Energy Efficiency distribution program of Energy Efficient Induction Stoves on the occasion of world Environment Day. -BEE Appreciates AP Govt and EESL Collaboration for Implementing NECP -National Recognition and Model for Other States -Leadership and Collaboration -A Greener, Healthier Future Vijayawada, Neti Patrika Prajavartha : Marking a significant step towards …
Read More »ఈజిపురాలో 108 అడుగుల ఎత్తైన విష్ణుమూర్తి విగ్రహం
బెంగళూరు, నేటి పత్రిక ప్రజావార్త : బెంగళూరులోని ఈజిపురాలో 108 అడుగుల ఎత్తైన విష్ణుమూర్తి విగ్రహం సోమవారం ప్రతిష్ఠించబడింది. ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఏకశిలా విగ్రహం, దీనిని తమిళనాడులోని తిరువణ్ణామలై నుండి తవ్విన 420 టన్నుల మోనోలిత్ రాయితో తయారు చేశారు. విశేషాలు: ఎత్తు: 108 అడుగులు, ప్రాణ ప్రతిష్ఠ: సోమవారం (జూన్ 2, 2025), స్థలం: ఈజిపురా, బెంగళూరు, ఏకశిలా విగ్రహం: 420 టన్నుల మోనోలిత్ రాయితో నిర్మించబడింది, తమిళనాడులోని తిరువణ్ణామలై నుండి తవ్వబడింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది: ఈ …
Read More »BEE urges SDAs of States to focus on highlighting the impact of Energy Efficiency on the Eve of forthcoming World Environment Day – 05thJune 2025
-Major cities of South as Hyderabad, Bangalore, Vizag, Chennai, Thiruvananthapuram having vast potentiality to accelerate Energy Efficiency Hyderabad, Neti Patrika Prajavartha : World Environment Day, celebrated globally on June 05 Each Year, presents a vital opportunity to promote awareness and action on pressing environmental issues. In 2025, The Bureau of Energy Efficiency (BEE) under Ministry of Power calls upon all …
Read More »నిజాయితీ అనేది పుట్టుకతోనే ఉంటుంది, కులం మరియు మతం ద్వారా కాదు… : రజనీకాంత్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సూపర్ స్టార్ రజనీకాంత్ ఒడిలో కూర్చున్న ఈ పిల్లవాడు తమిళనాడులో నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమయ్యాడు. మహ్మద్ యాసిన్ అనే బాలుడికి రోడ్డుపై 50 వేల రూపాయలు దొరికినవి, అతను నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆ డబ్బును పోలీసు అధికారికి ఇచ్చి “నాకు ఈ డబ్బు రోడ్డుపై దొరికింది దీని యజమాని ఎవరో కనుగొని దానిని తిరిగి వారికి ఇవ్వండి” అని అన్నాడు. దానికి పోలీస్ అధికారి ఆ పిల్లవాడిని ఈ డబ్బును నువ్వు ఎందుకు ఉంచుకోలేదని …
Read More »వికసిత్ భారత్ సాకారంతో స్వర్ణాంధ్రను సాధించేలా అడుగులు
-టెక్నాలజీ అభివృద్ధికి ఏపీ మార్గం -డిజిటల్ మౌలిక సదుపాయాలకు ఆదర్శంగా ఏపీ -2047 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ -మోదీ ధీరత్వం, అద్భుత నాయకత్వంతో ఆపరేషన్ సిందూర్ విజయం -నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు -ఏపీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు బ్లూప్రింట్ ప్రజంటేషన్… ఇతర రాష్ట్రాలకు నమూనా అని ప్రశంసించిన ప్రధాని ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర విజన్ 2047 ద్వారా 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడమే లక్ష్యంగా ఉన్నామని సీఎం చంద్రబాబు నాయుడు …
Read More »సమిష్టిగా కలిసి పనిచేస్తాం…
-తెలుగు రాష్ట్రాల సివిల్ సప్లై మంత్రుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రుల సమావేశం ఇవాళ హైదరాబాద్ ఎర్రమంజిల్లోని ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై కార్పొరేషన్ (APSCSCL) భవనంలో జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఇరురాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఏర్పడిన పౌర …
Read More »విభజన చట్టాన్ని సవరించి రాజధానిగా అమరావతిని గుర్తించమని అమిత్ షాను కోరాం
-లేపాక్షి- ఓర్వకల్లు ప్రాంతంలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు స్థాపిస్తాం -రాష్ట్రానికి ఏరో స్పేస్ ప్రాజెక్టులు కేటాయించమని కేంద్రాన్ని కోరాం -ఏపీలో రక్షణ రంగ పరిశ్రమలు పెట్టాలని కోరాం -ఏపీలో సైనిక కంటోన్మెంట్ ఏర్పాటు -గ్రీన్ ఎనర్జీ హబ్ గా ఏపీ -కేంద్రం అనుమతి రాగానే పోలవరం-బనకచర్ల పనులు ప్రారంభం -2027 నాటికి పోలవరం పూర్తి -గత ప్రభుత్వం రూ.1.20 లక్షల కోట్ల బిల్లులు బకాయిలు పెట్టిపోయింది -గత పాలకులు విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం -నారా చంద్రబాబు నాయుడు -ఢిల్లీ పర్యటనలో ఏడుగురు …
Read More »ఎకానమీ సృష్టికి చిరునామాగా తెలుగుజాతి
-ఎన్ని జన్మలెత్తినా తెలుగుజాతిలోనే పుట్టాలని కోరుకుంటా -భవిష్యత్లో అమరావతి, హైదరాబాద్ సిటీలు మొదటి, రెండవ స్థానంలో ఉంటాయి -తెలుగు వన్ అధినేత కంఠంనేని రవిశంకర్ పట్టుదల, కృషి అందరికీ ఆదర్శం -400 ఛానళ్లతో తిరుగులేని శక్తిగా తెలుగు వన్ -సోషల్ మీడియా వేదికగా ఆడబిడ్డల వ్యక్తిత్వ హననం..దీనిపై నియంత్రణ అవసరం. -తెలుగు వన్ డిజిటల్ మీడియా రజతోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఎకానమీ సృష్టికి చిరునామాగా తెలుగుజాతి ఉంటుందని, నాలెడ్జ్ ఎకానమీ, ఆంట్రప్రెన్యూర్లో తెలుగుప్రజలు ముందుండాలని …
Read More »వేసవిలో పుణ్యక్షేత్రాలకు ఐఆర్ సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేసవిలో పుణ్య క్షేత్రాలను సందర్శించే యాత్రికుల సౌకర్యార్థం ఐఆర్ సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. ఐఆర్ సీటీసీ ప్రత్యేక భారత్ గౌరవ్ వేసవి సీజన్లో దక్షిణ భారత దేశంలోని పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించుకునే ప్రయాణికుల కోసం ప్రత్యేక పర్యాటక రైళ్లు నడపనున్నట్లు ఐఆర్సీటీసీ జాయింట్ జనరల్ మేనేజర్ సత్యకిశోర్ తెలిపారు. శుక్రవారం విజయవాడ రైల్వేస్టేషన్లోని ఐఆర్ సీటీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ ఏరియా మేనేజర్ రాజాతో కలిసి బ్రోచర్ ను …
Read More »
Prajavartha Online Telugu News