-పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి భారత్ దీటైన జవాబు చెప్పింది -ఉగ్రవాదంపై పోరాటంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి యావత్ జాతి మద్దతిస్తుంది -క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి పౌరుడూ బాధ్యతగా వ్యవహరించాలి -సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారం పోస్టులు పెట్టవద్దు -భారత సైన్యాన్ని కించపరచినా… దేశ సమగ్రతకు విఘాతం కలిగేలా పోస్టులుపెడితే కఠిన చర్యలు -కాంగ్రెస్ లో కొందరు నాయకులు తమ వైఖరిని మార్చుకుంటే మంచిది -హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్, …
Read More »Telangana
Hyderabad Leads South India’s Energy Drive
– Hyderabad’s Role is Critical – Massive Potential for Savings – TSREDCO Pledges Full Support – A Call to Commercial Spaces – Nationwide Focus, Local Execution Hyderabad, Neti Patrika Prajavartha : As India braces for unprecedented summer temperatures and a surge in power demand, the Bureau of Energy Efficiency (BEE), under the Union Ministry of Power, has intensified its energy …
Read More »మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడు వివాహ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడు నిహార్ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాదు నుండి హెలికాప్టర్లో బయలుదేరి కృష్ణాజిల్లా పెనమలూరు మండలం గంగూరు గ్రామంలోనీ దనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన హెలిపాడ్ కు చేరుకోగా హెలిపాడ్ వద్ద తెలంగాణ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు, రాష్ట్ర రహదారులు భవనాలు మౌలిక సదుపాయాలు …
Read More »తెలుగు జాతి వైభవాన్ని దశదిశలా చాటుతున్న మహనీయులకు ఉగాది పురస్కారాలు అందించటం గర్వకారణం
-హైదరాబాదులో వంశీ అంతర్జాతీయ ఉగాది పురస్కారాలు -ముఖ్య అతిధిగా పురస్కారాలు అందించిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు జాతి వైభవాన్ని దశదిశలా చాటుతున్న మహనీయులకు ఉగాది పురస్కారాలు అందించటం గర్వకారణం అని ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు, అవనిగడ్డ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శనివారం హైదరాబాద్ చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభావేదికపై అర్ధ శతాబ్ది సాంస్కృతిక సేవా సంస్థ “వంశీ ఇంటర్నేషనల్ – ఇండియా” ఆధ్వర్యంలో “53వ వంశీ అంతర్జాతీయ ఉగాది …
Read More »ప్రముఖ క్లీన్టెక్ స్టార్టప్ అయిన ఫ్రేయర్ ఎనర్జీ, ష్నైడర్ ఎలక్ట్రిక్తో భాగస్వామ్యం
-భారతదేశం లో స్వచ్ఛ ఇంధన మార్గాన్ని వేగవంతం చేసేందుకు ప్రముఖ క్లీన్టెక్ స్టార్టప్ అయిన ఫ్రేయర్ ఎనర్జీ, ష్నైడర్ ఎలక్ట్రిక్తో భాగస్వామ్యం చేసుకుంది -2026 నాటికి 25,000 ప్రోసుమర్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది -భారతదేశవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ హోమ్ మరియు సోలార్ పరిష్కారాల కోసం భాగస్వామ్యం -నివాస ఇంధన సామర్థ్యం ద్వారా జాతీయ సుస్థిరత లక్ష్యాలకు మద్దతు! అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ష్నైడర్ ఎలక్ట్రిక్, ఇంధన నిర్వహణ మరియు ఆటోమేషన్ డిజిటల్ పరివర్తనలో అగ్రగామి మరియు ఫ్రేయర్ ఎనర్జీ సర్వీసెస్ ప్రైవేట్ …
Read More »తెలుగు వెలుగు జర్మనీ – ఉగాది ఉత్సవాలు 2025, ఫ్రాంక్ఫర్ట్
ఫ్రాంక్ఫర్ట్, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు వెలుగు జర్మనీ సంఘం ఆధ్వర్యంలో ఉగాది, తెలుగు నూతన సంవత్సరం వేడుకలు ఏప్రిల్ 6న ఫ్రాంక్ఫర్ట్ నగరంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఫ్రాంక్ఫర్ట్ మరియు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు కుటుంబాలు పాల్గొని, సంగీతం, నృత్యం, సంప్రదాయ ప్రదర్శనలతో ఉత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా సంఘం సంస్థాపకుడు మరియు మాజీ చైర్మన్ Late సాయిరెడ్డి ని హృదయపూర్వకంగా స్మరించారు. ఆయన కలలు, ఆశయాలు ఇప్పటికీ తెలుగు వెలుగు సభ్యుల నడకదారిలో వెలుగులా …
Read More »Prime Minister NarendraModi lays foundation stone, inaugurates development works worth over Rs. 8,300 crore in Rameswaram, Tamil Nadu
-I feel blessed that I could pray at the Ramanathaswamy Temple today: PM -The new Pamban Bridge to Rameswaram brings technology and tradition together: PM -Today, mega projects are progressing rapidly across the country: PM -India’s growth will be significantly driven by our Blue Economy and the world can see Tamil Nadu’s strength in this domain: PM -Our government is …
Read More »ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. మరో వారంరోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆర్థిక శాఖలో స్థితిగతులపై చర్చించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై అధికారులతో రివ్యూ చేశారు. కేంద్రంలోని ఆయా శాఖల నుంచి రావాల్సిన నిధులు వచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర పథకాలకు సంబంధించి అవసరమైన సమగ్ర సమాచారాన్ని అందించి…సకాలంలో నిధులు విడుదల అయ్యేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. కేంద్ర పథకాలకు సంబంధించి …
Read More »తెలంగాణలో 10,954 ఉద్యోగాలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ రాష్ట్రంలో గత టిఆర్ఎస్ ప్రభుత్వం తీసివేసిన గ్రామ రెవెన్యూ వ్యవస్థను మరలా పునరుద్దిస్తూ తెలంగాణలో 10,954 పోస్ట్లు జిపివోలుగా నియమిస్తూ జీవో నెంబర్ 41 ఇవ్వడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస రెడ్డి కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం. రాష్ట్ర అధ్యక్షులు. భూపతిరాజు రవీంద్ర రాజు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ తీసివేసిన తర్వాత అక్కడ రైతులు, ప్రజలు …
Read More »తెలంగాణ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ తో అబ్దుల్ అజీజ్ భేటీ
-తెలంగాణ నుంచి ఆంధ్ర కు రావాల్సిన 55 కోట్లను త్వరితగతిన బదిలీ చేయండి. -ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించిన పాత రికార్డులు అప్పగించండి. -త్వరలో ఇరు రాష్ట్రాల బోర్డ్ సభ్యులు కలిసి సమీక్షించి సమస్యను పరిష్కరిస్తాం. -షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : హైదరాబాద్ లోని నాంపల్లి నందు గల తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని తో ఏపీ వక్ఫ్ బోర్డ్ …
Read More »
Prajavartha Online Telugu News