Breaking News

Telangana

Telangana to support BEE to promote Mission LIFE

-Telangana government committed for Enhancing Energy Efficiency &addressing Climate Change to protect Public interest -Telangana Strengthens Green Energy Commitment with Mission LIFFE Initiative. -Telangana, BEE to promote Mission LIFFE to improving quality of life to the people. -Govt aims for energy efficiency, economic growth & climate action. -Telangana’s 2025 energy policy to boost 40,000 MW RE. -State to add 12,000 …

Read More »

తిరుమల వైభవం

-శ్రీవారి కరుణ కలగాలంటే తిరుమల యాత్ర ఎలాచేయాలి.? -తిరుమల మామూలు క్షేత్రము కాదు. పరమాత్మ స్వయంభూగా వెలసిన క్షేత్రరాజము. అక్కడ ప్రతి చెట్టు, ప్రతి పుట్ట భగవంతుని ధ్యానిస్తున్న మహర్శులే అని చెప్పబడుతున్నాయి. -ఆ ఏడుకొండలు సాక్షాత్తూ ఆదిశేషుడేనని పురాణాలు వివరిస్తున్నాయి. కనుకనే రామానుజులలాంటి సద్గురువులు అక్కడ ఎలా మెలగాలో ఆచరణాత్మకంగా చూపించారు. అన్నమయ్య లాంటి మహానుభావులు అక్కడ నివాసం కోసం తపించి తరించారు. ఇక అటువంటి పవిత్ర తిరుమల యాత్ర ఎలా చేయాలో పెద్దలు చెప్పినది చూద్దాము. -కొండనెక్కటం అలిపిరి నుంచి మొదలవుతుంది. …

Read More »

కేంద్ర బడ్జెట్ 2025-26 ముఖ్యాంశాలు

న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో శనివారం కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ముఖ్యాంశాలు: బడ్జెట్ అంచనాలు 2025-26 · అప్పుల రూపంలో సమకూరే సొమ్ములు మినహా మొత్తం వసూళ్లు రూ. 34.96 లక్షల కోట్లు, మొత్తం వ్యయం రూ. 50.65 లక్షల కోట్లుగా ఉంటాయని అంచనా. · నికర పన్ను రాబడుల అంచనా రూ.28.37 లక్షల కోట్లు. · ద్రవ్యలోటు జీడీపీలో 4.4 శాతంగా ఉంటుందని అంచనా. …

Read More »

Centre selected Hyderabad for establishment of World-Class Energy Transition Hub

-BEE & TERI to focus on Hyderabad’s first Centre of Excellence on Energy Transition (CoEET) to drive Net Zero 2070 goals. -CoEET to advance energy efficiency and low-carbon tech in industry, MSMEs, and transport. BEE pledges financial backing for TERI’s CoEET initiative. -Hyderabad to gain global recognition with a world-class Energy Transition hub.. -CM Revanth Reddy and Dy CM Bhatti …

Read More »

పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేశారు. పర్మార్‌ లావ్జీభాయ్‌ నాగ్జీభాయ్ (చేనేత) గుజరాత్‌ సురేశ్‌ సోనీ (సోషల్‌వర్కర్) గుజరాత్‌ విలాస్‌ దాంగ్రే (హౌమియోపతి వైద్యుడు) – మహారాష్ట్ర చైత్రం దేవ్‌చంద్‌ పవార్ (పర్యావరణ పరిరక్షణ) మహారాష్ట్ర మారుతీ భుజరంగ్‌రావు(సాంస్కృతికం-విద్య) మహారాష్ట్ర నిర్మలా దేవి (చేతి వృత్తులు) బిహార్‌ భీమ్‌ సింగ్‌ భవేష్ (సామాజిక కార్యకర్త) బిహార్‌. బేరు …

Read More »

Kerala Leads India’s Push for Energy Efficiency and decarburization

-Key Developments and Collaborations -International Energy Festival of Kerala (IEFK) 2025. -BEE urged SDAs of States to adopt advanced Energy Efficiency Technologies for Economic development & Addressing Climate Change. Thiruvananthapuram, Neti Patrika Prajavartha : In a significant step towards reducing carbon emissions in India’s power sector and achieving the national Net Zero target by 2070, the Bureau of Energy Efficiency …

Read More »

మూలాలను మరవొద్దు

-భారతీయ సంస్కృతి పునరుజ్జీవనానికి కృషి చేద్దాం -మాతృభాషను ప్రేమిద్దాం -ప్రకృతిని కాపాడుకుందాం -భారత పూర్వ ఉపరాష్ర్టపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు -‘ద వెన్యూ’ ఫంక్షన్ హాల్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : మన మూలాలను మరచిపోకూడదని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చెప్పారు. మన మూలాల్లో గొప్ప సంస్కృతి ఉందని, గొప్ప సామాజిక, ధార్మిక విలువలున్నాయని అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్ అజీజ్ నగర్ వద్ద ఉన్న ‘ద వెన్యూ ఫంక్షన్ హాల్’ లో స్వర్ణభారత్ …

Read More »

‘ఇంధన సామర్థ్య ఉద్యమ’ తెలంగాణ

-ఇంధన పొదుపులో చిత్తశుద్ధితో పనిచేస్తున్న రాష్ట్రం -ఇంధన సంరక్షణను చిన్నారులకు అలవాటుగా మార్చడంపై దృష్టి -ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలు -బీఈఈ మద్దతుతో ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలు హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : వాతావరణ మార్పులను సమర్ధంగా ఎదుర్కోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ)’ పిలుపునిచ్చింది. ఈ విషయంలో జాతీయ స్థాయిలో ఉద్యమంలా పనిచేయాలని, అన్ని భాగస్వామ్య పక్షాలు కలిసికట్టుగా ముందుకు సాగాలని పేర్కొంది. …

Read More »

Energy Efficiency Initiatives: Telangana Leads by Example

-Telangana’s Commitment to Energy Efficiency -Focus on making Children to habituate Energy Conservation -Communication Strategies for Raising Awareness Hyderabad, Neti Patrika Prajavartha : The Bureau of Energy Efficiency (BEE), Ministry of Power, Government of India, has called for a nationwide movement to combat climate change and protect the environment. Emphasizing collective action, BEE urged governments, industries, and individuals to address …

Read More »

పంజాబ్‌ పర్యటనలో గోల్డెన్ టెంపుల్‌, జలియన్‌వాలా బాగ్‌ను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ పాత్రికేయుల బృందం

-అటారి-వాఘా జేసీపీ బీటింగ్ రిట్రీట్ వేడుకలో పాల్గొన్న పాత్రికేయులు అమృత్‌సర్, నేటి పత్రిక ప్రజావార్త : “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” కార్యక్రమం కింద, ఆంధ్రప్రదేశ్ నుంచి జర్నలిస్టుల ప్రతినిధి బృందం పంజాబ్‌లో పర్యటించింది. పర్యటన చివరిలో, పాత్రికేయులు అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌, జలియన్‌వాలా బాగ్, గోవింద్‌ఘర్ కోటను సందర్శించారు. అటారీ-వాఘా జాయింట్ చెక్ పోస్ట్ (జేసీపీ) వద్ద బీటింగ్ రిట్రీట్ వేడుకలోనూ పాల్గొన్నారు. గోల్డెన్ టెంపుల్‌గా పేరొందిన హర్‌మందిర్‌ సాహిబ్‌ను ఏపీ జర్నలిస్టులు సందర్శించారు. అక్కడ, సిక్కు మతం స్ఫూర్తిని, సేవా ఉద్దేశ్యాన్ని …

Read More »