Breaking News

Telangana

అచార్య యార్లగడ్డకు డిల్లీ తెలుగు అకాడమీ ఉగాది పురస్కారం

-డాక్టర్ ఎన్విఎల్ నాగరాజు స్మారక అవార్డును అందుకోనున్న వైఎల్పి -ముఖ్య అతిధిగా హాజరుకానున్న మిజోరాం గవర్నర్ కంభంపాటి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బహుబాషా కోవిదుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, మాజీ రాజ్య సభ్యులు అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. తెలుగు భాషా వికాసానికి గత మూడు దశాబ్దాలకు పైగా ఎనలేని కృషి చేస్తున్న డిల్లీ తెలుగు అకాడమీ, గ్లోబల్ తెలుగు అకాడమీ సంయిక్తంగా యార్లగడ్డకు ఉగాది పురస్కారం ప్రకటించాయి. సంస్ద 35వ వార్షిక సాంస్కృతిక, …

Read More »

ఎలక్ట్రానిక్ వాచీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదు

-ఏపీపీఎస్సీ గ్రూప్- 1 పరీక్ష నిర్వహణ కు ఏర్పాట్లు పూర్తి: జిల్లా రెవెన్యూ అధికారి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 17తేదీన (నేడు) నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్- 1 పరీక్ష కోసం ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయడం జరిగిందని పరీక్ష నిర్వహణకు సిసి కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని, ఎలక్ట్రానిక్ వాచీలు, గ్యాడ్జెట్స్ అనుమతి లేదని జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రూప్ -1 పరీక్షలు ఉ. 10:00 గంటల నుంచి మ. 12:00 …

Read More »

రానున్న సార్వత్రిక ఎన్నికల సన్నద్ధత, తదితర పలు అంశాలపై సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేసిన రాష్ట్ర సిఎస్ డా. కే.ఎస్ జవహర్ రెడ్డి

-సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుంది: సిఈఓ ముఖేష్ కుమార్ మీనా తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నుండి శనివారం గ్రూప్- 1 పరీక్షలకు సంబంధించిన సూచనలు, మోడల్ కోడ్ ఆఫ్ కండెక్ట్ పై సూచనలు, పట్టా, డికెటి మరియు ప్రభుత్వ భూములకు సంబంధించి భూ సేకరణ & ఆర్&ఆర్ సమస్యలు, పీ&ఆర్డీ, ఎన్ఆర్ఈజిఎ – కరువు మండలాల్లో వేజ్ జనరేషన్, తాగునీరు, ఆరోగ్యం, వైద్యం & కుటుంబ సంక్షేమం, జనన & మరణ …

Read More »

తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ధ్యానచంద్ర హెచ్.ఎం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గా నేటి శనివారం ధ్యానచంద్ర హెచ్.ఎం జిల్లా కలెక్టరేట్ నందు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, ఎస్డిసి భాస్కర్ నాయుడు, ఆర్డీఓ సూళ్లూరుపేట చంద్రముని పలువురు జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఎ.ఓ నరసింహ రావు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు నూతన జెసి కి శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం ఆదర్శనీయం: పెంచల కిషోర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరజీవి పొట్టి శ్రీరాములు వారి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం అని తిరుపతి జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ అన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్ నందు అమరజీవి పొట్టి శ్రీరాములు వారి జయంతిని పురస్కరించుకొని బీసీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డి.ఆర్.ఓ హాజరై పొట్టి శ్రీరాములు గారి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగఫలమే మన …

Read More »

కళాశాల విద్యార్థినులు భవిష్యత్తుని మలచుకోవాలంటే ఉత్తమమైన మార్గం సరైన అవగాహనతో సరైన కోర్స్ నీ ఎంచుకోవాలి… : Prof హేమ చంద్ర రెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టెల్లా కళాశాలలో 62 వ annual డే వేడుకలు ఘనం గ జరిగాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ Dr సిస్టర్ రేఖ కళాశాల లో విద్యార్థినులు, అధ్యాపకులు సాధించిన ప్రగతిని నివేదికలో వెల్లడించారు. ముఖ్య అతిధి గా హేమ చంద్ర రెడ్డి  ఛైర్మన్ AP స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ విచ్చేశారు. వారు విద్యార్థినులను కష్ట పడి చదువుకోవాలని ,పోటీ ప్రపంచంలో పాటు తమ కెరీర్ ను మలచుకోవాలి అని, విద్యా రంగంలో ఆంధ్ర …

Read More »

ఏపీకి పాల‌కులు కాదు ప్ర‌శ్నించే గొంతుక‌లు కావాలి….

-5 ఎంపీ.. 25 ఎమ్మెల్యేల‌ను గెలిపిస్తే మీ హ‌క్కులు సాధిస్తాం… -వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి అస‌లైన వార‌సురాలు ష‌ర్మిల‌నే… -బీజేపీ అంటే బాబు, జ‌గ‌న్‌, ప‌వ‌న్‌… -తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విశాఖ‌ప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కావాల్సింది పాల‌కులు కాద‌ని ప్ర‌శ్నించే గొంతుక‌ల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ ఇద్ద‌రు (చంద్ర‌బాబు నాయుడు, జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి) పాలించే నాయ‌కులు కావాల‌నుకుంటున్నారే త‌ప్ప ప్ర‌శ్నించే గొంతుక‌లు కావాల‌నుకోవ‌డం లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఇక్క‌డి నాయ‌కుల‌కు ప్ర‌శ్నించే త‌త్వం లేనందునే ప‌దేళ్ల‌యినా పోల‌వ‌రం …

Read More »

పదవ తరగతి పరీక్షలకి జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పదవ తరగతి పరీక్షలకి జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందనీ, జిల్లాలోనీ 137 పరీక్షా కేంద్రాలలో మొత్తం 29990 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు. సోమవారము నుంచీ పరిక్షల నిర్వహణా కోసం అన్నీ ఏర్పాట్లు చేసే క్రమంలో అన్నీ సమన్వయ శాఖల తో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశామన్నారు. పరీక్ష షెడ్యూల్ వివరాలు తెలియ చేస్తూ 18-03-2024 నుండి 30-03-2024 వరకు ఉదయం 10 నుంచి పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు …

Read More »

సెక్టార్ అధికారులు, ఎంసిసి అధికారులతో సమీక్షా సమావేశం….

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల కోడ్ శనివారం నుండే అమలులో ఉంటుందని, నగరంలో రాజకీయ పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు తక్షణం తొలగించాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్(ఆర్ఓ) కీర్తి చేకూరి పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్ వచ్చిన సందర్భంగా శనివారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో సెక్టార్ అధికారులు, ఎంసిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ మేరకు 24 గంటల్లో నగరంలోని …

Read More »

ఘనంగా పొట్టి శ్రీరాములు 124వ జయంతి నివాళులు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భాషా ప్రయుక్త రాష్ట్రాల కొరకు ప్రాణాలర్పించిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములని జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత పేర్కొన్నారు. శనివారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ డాక్టర్ మాధవీ లత డిఆర్ఓ జి. నరసింహులు జిల్లా అధికారులతో కలిసి పొట్టి శ్రీరాములు 124వ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలు లేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల కొరకు ప్రాణాలు …

Read More »