తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : అమరజీవి పొట్టి శ్రీరామలు ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గాంధీదేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు ఆర్.ఆర్.గాంధీనాగరాజన్ పిలుపునిచ్చారు. శనివారం అమరజీవి పొట్టి శ్రీరామలు జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా, తెనాలిలో గాంధీచౌక్ సెంటర్లోని పొట్టి శ్రీరామలు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్.ఆర్.గాంధీనాగరాజన్ మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణాలను సైతం పొట్టి శ్రీరాములు తృణప్రాయంగా త్యాగం చేశారని అన్నారు. రాజకీయ నాయకులు తమ స్వార్థాన్ని వీడి ప్రజల కోసం …
Read More »Telangana
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్-పర్సన్ గా గజ్జల వెంకట లక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు జి.ఓ.యం.యస్.నెం.13 తేది:15.03.2024 ననుసరించి, గజ్జల వెంకట లక్ష్మి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్-పర్సన్ గా నియమితులై శనివారం బాధ్యతలు స్వీకరించారు. గజ్జల వెంకట లక్ష్మి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నందు మెంబర్ గా 03.08.2021 నుండి కొనసాగుతూ, తేది:15.03.2024 AN మెంబర్ గా పదవీ విరమణ చేసి, మహిళా కమిషన్ చట్టం-1998 సవరించబడిన ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చట్టం యాక్ట్ 9 ఆఫ్ 2023 ప్రకారము మహిళా కమిషన్ చైర్-పర్సన్ గా బాధ్యతలు …
Read More »చెత్త రహిత నగర నిర్మాణమే లక్ష్యం
– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -నగర మేయర్ తో కలిసి రూ.15.50 కోట్లతో నిర్మించిన RRR పార్కు ప్రారంభం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విజయవాడ నగరం చెత్త రహిత నగరంగా రూపుదిద్దుకుంటోందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్లోని ఎక్సెల్ ప్లాంట్ వద్ద రూ.15.50 కోట్లతో నూతనంగా అభివృద్ధి పరిచిన RRR (రెడ్యూస్-రీయూజ్-రీసైకిల్) పార్కును నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, …
Read More »పేదలకు సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం
-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతులమీదుగా రూ. 2.41 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. నియోజకవర్గంలో నలుగురికి మంజూరైన రూ. 2.41 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో శనివారం ఎమ్మెల్యే చేతులమీదుగా అందజేశారు. చంద్రబాబు పాలనలో వైద్య ఆరోగ్యశాఖను …
Read More »సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి
– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -ఎమ్మెల్యే చేతులమీదుగా రూ. 20 లక్షలతో నిర్మించిన నూతన రోడ్ల ప్రారంభం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఐదేళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 64 వ డివిజన్ ఎన్టీవోస్ ఏ కాలనీ నందు రూ. 20 లక్షల వీఎంసీ జనరల్ ఫండ్స్ తో నూతనంగా నిర్మించిన 7 గ్రావెల్ రోడ్లను నగర …
Read More »వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన……. ఎమ్మెల్యే కొడాలి నాని, ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్
-వేలాదిగా పాల్గొన్న నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు….ప్రజానీకం -నూటికి నూరు శాతం ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్…. ఎమ్మెల్యేగా నేను గెలిచి తీరుతాం…. -పార్టీ నాయకులు ,కార్యకర్తలు, ప్రజల ఆశీస్సులు, పైన ఉన్న భగవంతుడు దీవెనలు మాపై ఉండాలని చేతులెత్తి ప్రార్థిస్తున్నా…. -వైసీపీ నాయకులతో కలిసి పనిచేయడం సంతోషకరం…. సింహాద్రి చంద్రశేఖర్ -మోసం చేయకుండా, ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తానని మాట ఇస్తున్నా…. గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణం ఏలూరు రోడ్డులో గుడివాడ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల …
Read More »ఎమ్మెల్యే కొడాలి నాని, వైసీపీ ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ సమక్షంలో వైసీపీలో భారీగా చేరికలు…..
-పార్టీ కండువాలు కప్పి టిడిపి, జనసేన మైనార్టీ నేతలను….వైసీపీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే నాని, సింహాద్రి చంద్రశేఖర్…. -సీఎం జగన్ పై ప్రజలందరూ పూర్తి విశ్వాసంతో ఉన్నారు…. సింహాద్రి చంద్రశేఖర్ -ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, మాకు భగవంతుడు దీవెనలు… ప్రజల ఆశీస్సులు ఉన్నాయి – ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎన్నికల కార్యాలయంలో టిడిపి యువ నేత ఎండి మతిన్ ,జనసేన మహిళా నేత షేక్ దిల్దార్ నాయకత్వంలో వందమంది మైనార్టీ మహిళలు,యువత ఎమ్మెల్యే కొడాలి …
Read More »శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థాన ధర్మకర్తల కమిటీ ప్రమాణస్వీకారం…..శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కొడాలి నాని ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్
-స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే నాని, సింహాద్రి చంద్రశేఖర్ -రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేవాలయాల అభివృద్ధికి సీఎం జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింది- ఎమ్మెల్యే కొడాలి నాని -గుడుల వాడగా పేరుగాంచిన గుడివాడలో, దేవాలయాలు ఎంతో అభివృద్ధి చెందాయి – ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణం బంటుమిల్లి రోడ్డు లోని శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థాన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు శనివారం ఉదయం ఘనంగా …
Read More »రూ. కోటి 87 లక్షల నిధులతో గుడివాడలో హిందూ స్మశాన వాటికల అభివృద్ధి పనులు ప్రారంభం
-భూమి పూజ నిర్వహించి స్మశాన వాటికల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన వైసీపీ నేతలు…. -ప్రతిపక్షాలు పిచ్చిపిచ్చి మాటలు ఆపి గుడివాడలో జరుగుతున్న అభివృద్ధిని, కళ్ళు తెరిచి చూడాలి…. వైసీపీ నేతలు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణంలోని 1,6,25,29 వార్డుల్లోని హిందూ స్మశాన వాటికల అభివృద్ధి పనులను వైఎస్ఆర్సిపి నాయకులు శనివారం ఉదయం ప్రారంభించారు. రూ. కోటి 87 లక్షల నిధులతో చేయనున్న అభివృద్ధి పనులను, వైసిపి రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను …
Read More »గుడివాడలో 414 బాధిత కుటుంబాలకు….. మూడు కోట్ల 60 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు విడుదల
-బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసిన వైసీపీ నేతలు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : అనారోగ్య సమస్యలతో చికిత్సలు చేయించుకున్న గుడివాడ పరిధిలోని 414 బాధిత కుటుంబాలకు మూడు కోట్ల 60 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు విడుదలయ్యాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో పలువురు బాధిత కుటుంబ సభ్యులకు వైసీపీ రాష్ట్ర నాయకుడు దుక్కిపాటి శశి భూషణ్, పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ప్రజల …
Read More »
Prajavartha Online Telugu News