Breaking News

Telangana

శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థాన ధర్మకర్తల కమిటీ ప్రమాణస్వీకారం…..శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కొడాలి నాని ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్

-స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే నాని, సింహాద్రి చంద్రశేఖర్ -రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేవాలయాల అభివృద్ధికి సీఎం జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింది- ఎమ్మెల్యే కొడాలి నాని -గుడుల వాడగా పేరుగాంచిన గుడివాడలో, దేవాలయాలు ఎంతో అభివృద్ధి చెందాయి – ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణం బంటుమిల్లి రోడ్డు లోని శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థాన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు శనివారం ఉదయం ఘనంగా …

Read More »

రూ. కోటి 87 లక్షల నిధులతో గుడివాడలో హిందూ స్మశాన వాటికల అభివృద్ధి పనులు ప్రారంభం

-భూమి పూజ నిర్వహించి స్మశాన వాటికల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన వైసీపీ నేతలు…. -ప్రతిపక్షాలు పిచ్చిపిచ్చి మాటలు ఆపి గుడివాడలో జరుగుతున్న అభివృద్ధిని, కళ్ళు తెరిచి చూడాలి…. వైసీపీ నేతలు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణంలోని 1,6,25,29 వార్డుల్లోని హిందూ స్మశాన వాటికల అభివృద్ధి పనులను వైఎస్ఆర్సిపి నాయకులు శనివారం ఉదయం ప్రారంభించారు. రూ. కోటి 87 లక్షల నిధులతో చేయనున్న అభివృద్ధి పనులను, వైసిపి రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను …

Read More »

గుడివాడలో 414 బాధిత కుటుంబాలకు….. మూడు కోట్ల 60 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు విడుదల

-బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసిన వైసీపీ నేతలు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : అనారోగ్య సమస్యలతో చికిత్సలు చేయించుకున్న గుడివాడ పరిధిలోని 414 బాధిత కుటుంబాలకు మూడు కోట్ల 60 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు విడుదలయ్యాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో పలువురు బాధిత కుటుంబ సభ్యులకు వైసీపీ రాష్ట్ర నాయకుడు దుక్కిపాటి శశి భూషణ్, పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ప్రజల …

Read More »

మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందులు : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు అందరూ కలిసికట్టుగా చేసుకొనే ఇఫ్తార్ విందులు మత సామరస్యనికి ప్రతీక అని తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం నియోజకవర్గంలోని ఏపీఐఐసీ కాలనీ ,మసీదు ఈ కౌసర్ నందు జరిగిన ఇఫ్తార్ విందులో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి అందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఈ మసీదు ఈ కౌసర్ సభ్యులు …

Read More »

ప్రజల వద్దకే పాలన చేరువ చేసిన సచివాలయ వ్యవస్థ : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల పాలన చేరువ చేసి గ్రామ స్వరాజ్యం సాధించాలన్న మహాత్మా గాంధీ ఆశయసాధన దిశగా సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టి దేశంలో అందరికి ఆదర్శంగా నిలిచిన ప్రజా నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. శనివారం 19వ డివిజన్ బృందావన్ కాలనీ నందు 70 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించబోయే సచివాలయ భవనానికి అవినాష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం …

Read More »

నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఆర్థిక పరిస్థితులు కారణముగా వైద్యానికి దూరం కాకూడదు అనేదే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు.శనివారం నాడు గుణదల నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అవినాష్ పాల్గొని 3,12,14,18 డివిజన్ లకు చెందిన 5 గురికి వైద్య సేవలు నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు …

Read More »

జిల్లాలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు… : కలెక్టర్ ఎస్‌.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) శనివారం జారీచేసిన షెడ్యూల్ ప్రకారం 2024 సాధారణ ఎన్నికల 4వ దశలో జిల్లాలోని విజ‌య‌వాడ పార్ల‌మెంటు, ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు మే 13వ తేదీన పోలింగ్, జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరుగుతాయని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్‌.డిల్లీరావు శ‌నివారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలియజేశారు. ఈసీఐ ప్రకటించిన సాధారణ ఎన్నికల-2024 షెడ్యూల్‌కు అనుగుణంగా జిల్లాలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలిపారు. జిల్లాలోని …

Read More »

జిల్లాలో మే 13న సాధార‌ణ ఎన్నిక‌లకు షెడ్యూల్ ప్ర‌క‌టించిన ఈసీఐ

– జిల్లాలో త‌క్ష‌ణ‌మే ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి అమ‌లు – జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త సార్వత్రిక ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం శ‌నివారం షెడ్యూల్‌ను విడుద‌ల చేసిన నేప‌థ్యంలో త‌క్ష‌ణ‌మే ఎన్నిక‌ల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమ‌ల్లోకి వ‌చ్చింద‌ని.. ఇందుకు సంబంధించి జిల్లాలో ఈసీఐ మార్గదర్శకాలను ప‌టిష్టంగా అమ‌లుచేయాల‌ని జిల్లా ఎన్నిక‌ల అధికారి, జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. జిల్లాలో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళికి అమ‌లుకు సంబంధించి అధికారులు వెంటనే త‌గిన చర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఎన్నిక‌ల …

Read More »

అమ‌ర‌జీవి పొట్టి శ్రీరాములు త్యాగం మ‌రువ‌లేనిది

– జాయింట్ క‌లెక్ట‌ర్ పి.సంప‌త్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కోరుతూ అమ‌ర‌జీవి పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం చాలా గొప్ప‌దని, మ‌రువ‌లేనిద‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ డా. పి.సంప‌త్ కుమార్ అన్నారు. శ‌నివారం అమ‌ర‌జీవి పొట్టి శ్రీరాములు జ‌యంతి సంద‌ర్భంగా జాయింట్ క‌లెక్ట‌ర్ సంప‌త్ కుమార్ క‌లెక్ట‌రేట్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పొట్టి శ్రీరాములు చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి ఘ‌న నివాళులు అర్పించారు. ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న కోసం ఆమ‌ర‌ణ దీక్ష చేసి ప్రాణాల‌ర్పించిన పొట్టి శ్రీరాముల …

Read More »

భగవత్సేవతో అంతులేని తృప్తి

-నిత్యాన్నదాన సేవ లో పాల్గొనటం పూర్వ జన్మ సుకృతం -ఉడతా భక్తి సాయం -డాక్టర్ ఎస్వీ రంగారావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎంతో ఉత్కృష్టమైన మానవ జన్మలో భగవంతునికి సేవ చేసుకునే మహద్భాగ్యం దక్కటం కూడా భగవంతుని ఆజ్ఞగా భావిస్తున్నామని నిత్యాన్న దాన సేవలోవ పాలు పంచుకునే అవకాశం పూర్వ జన్మ సుకృతం మని ప్రముఖ వైద్యులు ఎస్వీ రంగారావు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి దాతల సహకారంతో ఉడతా భక్తి సాయంగా మరడ నాగేంద్ర …

Read More »