Breaking News

Telangana

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రత ఏర్పాట్లపై సమీక్ష

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్.టి.ఆర్.జిల్లా విజయవాడ నగరం అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిదిలోని మాకినేని బ‌స‌వ‌పున్నయ్య స్టేడియం నందు పేదలకు ఇళ్ళపట్టాల పంపిణీ మరియు కృష్ణ లంక పోలీస్ స్టేషన్ పరిదిలోని కృష్ణా క‌ర‌క‌ట్ట రెండు, మూడో ద‌శ‌ల ర‌క్షణ గోడ‌ల‌తో పాటు రివ‌ర్ ఫ్రంట్ అభివృద్ధి ప‌నుల ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిధిగా వస్తున్న సందర్భంగా ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్న కట్టు …

Read More »

శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం రథోత్సవాన్ని ప్రారంభించిన పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహాశివరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా శనివారం సాయంత్రం శ్రీకన్యకాపరమేశ్వరి రధం పై శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల రథోత్సవం కార్యక్రమాన్ని నగర పోలీసు కమిషనర్‌ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్. కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం భక్తి శ్రద్ధలతో భక్తులు,పోలీస్ అధికారులు తో కలసి రధాన్ని లాగే కార్యక్రమమం లో పాల్గున్నారు. ఈ రథోత్సవం కార్యక్రమం లో పాల్గున్న పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.యస్. మాట్లాడుతూ…వేదమంత్రాలు, మేళతాళాలు, కళానృత్యాలు, కోలాటాల మధ్య భక్త జనసందోహంతో,ఊరేగింపు సందడిగా …

Read More »

ఇండియన్ యాక్ట్స్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో”మహిళ చట్టాలపై అవగాహన సదస్సు, ఉత్తమ సామాజిక మహిళ మూర్తులకు సత్కారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాసవ్య మహిళా మండలి విజయవాడ నందు శనివారం ఇండియన్ యాక్ట్స్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అయ్యంకి సురేష్ బాబు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని, మహిళా చట్టాలపై అవగాహన సదస్సు నకు, సయ్యద్ లాల్ సాహెబ్ సభ అధ్యక్షత వహించక, కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బి. రాజకుమారి, డి . ఐ. జి. ఎ . పి . ఎస్ . పి, మాట్లాడుతూ… ప్రతి మహిళ దిశ చట్టం, గృహహింస నిరోధక …

Read More »

బురదగాలి కొత్తపాలెం డా. వై.ఎస్.ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభం

చిట్టమూరు మండలం, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : బురదగాలి కొత్తపాలెం డా. వై.ఎస్.ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ ను జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ, ఎంపీ మద్దిల గురుమూర్తి, ఎంఎల్సి మేరుగ మురళి లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేసిందని, నేటి శనివారం ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. సుమారు రూ.17.50 లక్షల అంచనా విలువతో నిర్మితమైన విలేజ్ హెల్త్ …

Read More »

పులికాట్ సరస్సు ముఖ ద్వారం పూడిక తీత ద్వారా మత్స్యకార కుటుంబాలకు ఉపాధి, పర్యాటక రంగ అభివృద్ధి: జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ

-మత్స్యకార కుటుంబాల ముఖాలలో చిరునవ్వు లక్ష్యంగా పులికాట్ ముఖ ద్వారం పూడిక తీత: ఎంపీ గురుమూర్తి -ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసిన ముఖ్యమంత్రి: ఎంఎల్సి మేరుగ మురళి నవాబ్ పేట, గూడూరు డివిజన్, తిరుపతి జిల్లా,  నేటి పత్రిక ప్రజావార్త : పులికాట్ ముఖద్వారం పూడికతీత కు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ నెల మార్చి 12 న ముఖ్యమంత్రి  చేతుల మీదుగా వర్చువల్ విధానంలో పులికాట్ సరస్సు ముఖద్వారం పూడిక తీత పనులకు శంఖు స్థాపన చేయనున్న నేపథ్యంలో …

Read More »

నేను పాలకుడును కాదు సేవకుడుని సేవ చేసేందుకు ఏ రకమైన హద్దులు లేవు..

-నగర పాలక సంస్థ 16 సచివాలయల పరిధిలగల 2284 మంది లబ్ధిదారులు  రు.4.28 కోట్లు వై ఎస్ ఆర్ చేయూత క్రింద వారి బ్యాంకు ఖాతాలకు జమచేసాం. -నియోజకవర్గ అభివృద్ధికి సేవే చేయడమే నా లక్ష్యం -మంత్రి వేణుగోపాలకృష్ణ రాజమండ్రి రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గత నాలుగేళ్ల పాలనలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అక్కచెల్లెమ్మలకు ఒక్కొక్కరికి వైయస్సార్ చేయూతగా రు.75 వేల రూపాయలను ఆర్ధిక సాయం అందించడంతో పాటు వారికి జీవనోపాధి మార్గాలను సైతం …

Read More »

రాయుడు పాకలకు చెందిన బొర్రా శివకు సీ ఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం

-మంత్రి వేణుగోపాల కృష్ణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఔదర్యం లో సిఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజలకు ఆరోగ్య భద్రతను కల్పిస్తూ ఆర్థికంగా ఆదుకుంటున్నారని జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర బిసి సంక్షేమ సమాచార పౌర సంబంధాల సినిమాటోగ్రఫి శాఖ మంత్రి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కోర్డినేటర్ చెల్లు బోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ అన్నారు. శనివారం స్థానిక మంత్రి వేణుగోపాల కృష్ణ క్యాంపు కార్యక్రమంలో కోలమూరు గ్రామ పంచాయతీ రాయుడుపాకల గ్రామానికి చెందిన బొర్రా శివకు రూ.2 …

Read More »

“వికసిత భారత్ సంకల్పయాత్ర”

హిందూపూర్, నేటి పత్రిక ప్రజావార్త : చైర్మన్, ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ (KVIC), ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ పరిశ్రమలకు ప్రేరణ కలిగించుచున్నారు. గ్రామోద్యోగ్ వికాస్ యోజన కింద 400 తేనెటీగ పెట్టెలు, 200 ఎలక్ట్రిక్ కుండల తయారి చక్రాలు, 100 చింతపండు, పండ్ల ప్రాసెసింగ్ టూల్స్ మరియు 40 ఎలక్ట్రికల్ టూల్ కిట్‌లు, 40 ప్లంబర్ టూల్‌ కిట్‌లు, 20 పేపర్ ప్లేట్ / బౌల్ మేకింగ్ టూల్‌ కిట్‌ లను పంపిణీ చేశారు. చైర్మన్, ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్(KVIC)వారు …

Read More »

525 జిల్లాల్లో “ప్రధానమంత్రి సు-రాజ్”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వ సామాజిక న్యాయము మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ది. 13.03.2024 వ తేదీన సాయంత్రం 04.00 గంటలకు కేంద్ర పథకములైన NSFDC / NSKFDC / NBCFDC / NAMASTE పథకముల క్రింద లబ్ధి పొందిన మరియు లబ్ధి పొందుచున్న లబ్ధిదారులతో దేశవ్యాప్తంగా 525 జిల్లాల్లో “ప్రధానమంత్రి సు-రాజ్” అని పేరున Outreach Programme (లబ్దిదారులను చేరువ చేయు కార్యక్రమము) నిర్వహించబడుచున్నది. ఈ కార్యక్రమమునకు గౌరవ ప్రధానమంత్రి వర్యులు వర్చువల్ విధానము ద్వారా …

Read More »

ఈ నెల 12 నుండి కేజీబీవీల్లో ఆన్లైన్ అడ్మిషన్లు స్వీకరణ

-6వ, 11వ తరగతుల్లో ప్రవేశం కోసం, 7, 8,9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరణ -సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నడుపబడుతున్న 352 కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో (కేజీబీవీల్లో) 2024-25 సంవత్సరానికి గాను 6వ, 11వ తరగతుల్లో ప్రవేశం కోసం, 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఆన్లైన్లో దరఖాస్తులు తేదీ 12.03.2024 నుండి తేదీ 11.04.2024 వరకు దరఖాస్తులు కోరడమైనది. …

Read More »