-‘విశ్వ విపణికోసం దేశీయ వస్తు ఉత్పత్తి’ -మొబైల్ ఫోన్ తయారీ – సాటిలేని విజయగాథ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యాంశాలు: • భారతదేశంలో విక్రయిస్తున్న మొత్తం మొబైల్ ఫోన్లలో 97% భారతదేశంలో తయారు చేసినవి • ఇప్పుడు ఎగుమతుల కోసం అవుతున్న ఉత్పత్తి 30% • ప్రపంచ వర్తకాన్ని ఆకర్షిస్తు, ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్న PLI పథకం. భారతదేశంలో ఒక దశాబ్ద కాలంలో మొబైల్ ఫోన్ ఉత్పత్తి వృద్ధిని తయారీ రంగంలో సాటిలేని విజయగాథగా అభివర్ణించవచ్చు. 2014లో దేశంలో విక్రయించిన మొత్తం మొబైల్ …
Read More »Telangana
గడప గడపకు “మీ అవినాష్ అన్న హామీ”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గడప గడపకు “మీ అవినాష్ అన్న హామీ” కార్యక్రమం ద్వారా దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 8వ డివిజన్,Sbi కాలనీ ప్రాంతాలలో సుధీర గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వై.యస్.జగన్మహాన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురుంచి వివరించారు.ఈ పర్యటనలో 8వ డివిజన్ ఇంచార్జ్ యలమంచిలి జయప్రకాష్ మరియు డివిజన్ అధ్యక్షులు, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More »హోంమంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో టీడీపీ, బీజేపీ నుంచి వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు..
గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : గోపాలపురం మండలం వేళ్ళచింతలగూడెం గ్రామంలో రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత సమక్షంలో టీడీపీ, బీజేపీ ల నుంచి వైసీపీలోకి భారీగా కుటుంబాలు చేరాయి. పార్టీ మారుతున్న నాయకులకు వైసిపి కండువాలు కప్పి హోం మంత్రి తానేటి వనిత సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వేళ్ళచింతలగూడెం నుండి బేదంపూడి గంగాజలం, బేధంపూడి వెంకట్రావు, సాయిల బాబురావు, జొన్నకూటి సువర్ణ రాజు, కవులూరి చిన్న వెంకటరావు, కవులూరి పెద వెంకట్రావు, కుక్కల రామారావు తదితర 30 …
Read More »రైతు ఇంటి ముంగిటనే అన్ని సేవలు అందిస్తున్నాం : హోంమంత్రి తానేటి వనిత
గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుకు అవసరమైన అన్ని సేవలు గ్రామంలోని జగనన్న ప్రభుత్వం అందిస్తుందని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. రైతులందరూ సంతోషంగా ఉండాలి, వ్యవసాయం అంటే పండగలా చేసుకోవాలని అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలను జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారన్నారు. గోపాలపురం మండలం వేళ్ళచింతల గూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఆదివారం హోం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి …
Read More »మార్చి 11 వ తేదీ సోమవారం యధాతధంగా కలెక్టరేట్ లో జిల్లా స్థాయి స్పందన
-కలెక్టర్ డా కే.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా, డివిజన్, మండల స్థాయి స్పందన కార్యక్రమం మార్చి 11 వ తేదీ సోమవారం యధావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి అందరూ జిల్లా స్థాయి అధికారులు తప్పని సరిగా హాజరు కావాలని అన్నారు. అదేవిధంగా డివిజన్ స్థాయి లో ఆర్డీవో, మునిసిపల్ స్థాయి లో కమిషనర్లు, …
Read More »ఈ నెల 12న ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 12న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడ పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 12వ తేదీన మంగళవారం విజయవాడలో పర్యటించనున్నారు. అజిత్సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరిగే కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇంటి స్థలంపై పూర్తిహక్కు కల్పించే పత్రాలు (ఫ్రీహోల్డ్), రెగ్యులరైజేషన్ …
Read More »తెలుగుదేశం పార్టీ,జనసేన నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి పట్ల ఆకర్షితులై ఇతర పార్టీల నేతలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి మద్దతు తెలుపుతు పార్టీలో చేరడం శుభపరిణామం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. తూర్పు నియోజకవర్గ 11వ డివిజన్,పటమట మరియు హై స్కూల్ రోడ్ చెందిన గట్టి రామమోహన్ రావు మరియు ఫ్రెండ్స్ సర్కిల్ సుమారు 25 కుటుంబాలు …
Read More »దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు డివిజన్ల సంబందిచి 20మందికి రూ.2,00,000/- విలువగల ఇస్త్రీ పెట్టెలు పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో విద్య, వైద్య,ఉపాధి రంగాలలో అవసరమైన ప్రతి ఒక్కరికి దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తగు సహాయం అందిస్తూ అండగా నిలుస్తున్నామని ట్రస్ట్ చైర్మన్, తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. దేవినేని అవినాష్ కామెంట్స్ ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నాం మన దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా …
Read More »ఘనంగా దేవినేని మురళి 36వ వర్థంతి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద విద్యార్థులకు అండగా ఉంటూ వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన ఘనత యూ ఎస్ ఓ నాయకులు దేవినేని మురళి సొంతమని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి దేవినేని అవినాష్ అన్నారు..మురళి ఆశయ సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తామని ఆయన తెలిపారు. మురళి మరణించి 36 సంవత్సరాలు అవుతున్న నేటికి కళాశాల విద్యార్థుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఘనత మురళి సొంతమని చెప్పారు..యూ.స్.ఓ. రాష్ట్ర నాయకులు దేవినేని మురళి 36వ వర్ధంతి …
Read More »వైసీపీ ప్రభుత్వంలోనే రాష్ట్రాభివృద్ధి జరిగిందని దమ్ముగా ధైర్యంగా చెప్పగలం : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరిగాయని, దళారి వ్యవస్థ ను రూపుమాపి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని దమ్ముగా చెప్పే ధైర్యం మాకుంది అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శనివారం నాడు 21వ డివిజన్ నందు జీవనోపాధి కి ఇబ్బందులు పడుతున్న ఆరు కుటుంబాలకు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు రూ.2,00,000,/- విలువ గల …
Read More »
Prajavartha Online Telugu News