విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మంచితనం ముసుగులో మాయమాటలు చెప్పి, బైబిల్ చేత పట్టుకొని అందరినీ మోసం చేశాడు.. బైబిల్ పట్టుకున్న వ్యక్తి క్రిస్టియన్ కాదు. పవిత్ర గ్రంధం బైబిల్ లోని వాక్యాలను ఆచరించే వాళ్ళే నిజమైన క్రిస్టియన్ అని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం,కృష్ణలంక, రంగా వారి స్ట్రీట్ లోని బెత్తిస్థా మినిస్ట్రీస్ చర్చ్ నందు ఆదివారం ప్రత్యేక ప్రార్థనలలో కేశినేని శివనాథ్ , నియోజకవర్గ శాసన సభ్యులు గద్దె రామ్మోహన్,యునైటెడ్ …
Read More »Telangana
ఘనంగా బీజేపీ ఆధ్వర్యంలో యాదవుల ఆత్మీయ సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో యాదవులతో ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఆదివారం పశ్చిమ నియోజకవర్గంలోని కోమల విలాస్సెంటర్, యాదవుల కళ్యాణమండపంలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో యాదవులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర నాయకులు గొల్లగాని రవికృష్ణ , భారతీయ జనతా పార్టీ ఓబీసీ రాష్ట్ర కోశాధికారి బలివాడ శివకుమార్ పట్నాయక్లు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం బీసీ సామాజిక వర్గాల …
Read More »కాంట్రాక్టు లెక్చరర్లు రెగ్యులరైజ్ ఉత్తర్వులు విడుదల చేయాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు రెగ్యులరైజ్ ఉత్తర్వులు విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి కాంటాక్ట్ లెక్చర్లు నాయకులు గార్ల మాణిక్యం, కామాల శేషగిరి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య ట్రైబల్ వెల్ఫేర్ శాఖలో రెగ్యులరైజ్ ఉత్తర్వులు ఇచ్చారు కానీ జూనియర్ కాలేజీలలో ఏ ఒక్కరికి ఉత్తర్వులు ఇంకా విడుదల చేయకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు ఇంటర్ పరీక్షలు ఒత్తిడి మరోవైపు ఎలక్షన్ కోడ్ ఒత్తిడిలో సతమతమైపోతున్నామని వెంటనే రెగ్యులరైజ్ ఉత్తర్వులు …
Read More »రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దాలంటే బాబు రావాలి: కేశినేని శివనాథ్ (చిన్ని)
-పుట్టి పెరిగింది తూర్పు నియోజకవర్గం -టిడిపికి తూర్పు నియోజకవర్గం కంచుకోట -ఇక్కడి నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభించాను విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గం టిడిపికి కంచుకోట. 2019లో వైసీపీ గాలి వీచినప్పుడు కూడా గద్దె రామ్మోహన్ రావు గెలిచారు అని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు కేశినేని శివ నాథ్ తెలియజేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం లోని పరిటాల ఓంకార్ విఎంసి కమ్యూనిటీ హాల్లో ఆదివారం శ్రీనివాసరావు నగర్, బ్యాంక్ కాలనీ, భారతీ నగర్, విజయలక్ష్మి కాలనీ సభ్యుల …
Read More »ఐపిసి మేనిఫెస్టో విడుదల : దేవరపల్లి మహేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వొట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేల్ తలపెట్టే, ది గ్రేట్ మేనిఫెస్టోని నేడు ఆవిష్కరించామని థర్డ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు దేవరపల్లి మహేష్ మీడియా సమావేశంలో తెలియజేశారు. ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమంలో మహేష్ మాట్లాడుతూ..ప్రజా ప్రయోజనాలు నెరవేర్చే విదంగా ఈ మేనిఫెస్టోని రూపొందించామని ఆయన అన్నారు. ఈ పది అంశాలకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడులకు లైఫ్ టైం 12 సంవత్సరాల వరకు చట్టబద్ధత.వ్యవసాయ …
Read More »మార్వాడి యునివర్సిటి లక్ష్యం నాణ్యమైన విద్య ప్లేస్మేంట్ అందించడమే…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుజరాత్ రాష్ట్రం రాజ్ కోట్ కు చెందిన మార్వాడి యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మార్వాడి యూనివర్సిటీ ట్రస్టీ ధ్రువ్ మార్వాడి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మార్వాడి యూనివర్సిటీ ప్రాంతీయ కార్యాలయాలు ప్రారంభిస్తామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య మంచి ప్లేస్మెంట్స్ అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ద్రువ్ మార్వాడి తెలియజేశారు. ఛీఫ్ గెస్ట్ మార్వాడి డాక్టర్ మృణాల్ 12 వేల మంది పైగ శిక్షణ ఎప్లస్ …
Read More »కలెక్టరేట్లో స్పందన కార్యక్రమం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో సోమవారం (11.03.2024) ఉదయం 10: 00 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ యస్.ఢిల్లీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు ఉదయం 9.30 గంటలకు స్పందన కార్యక్రమానికి హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. డివిజన్, మండల, గ్రామ వార్డు సచివాలయాల స్థాయిలోనూ స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రజలు తమ …
Read More »ఇంపీకప్స్ హాస్పిటల్ లో “ఆయుర్వేద తద్విద్యా సంభాష పరిషద్”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఉన్న ప్రసిద్ధి చెందిన క్వాలిఫైడ్ ఆయుర్వేద వైద్యులు వారి ప్రాక్టీసు లోని అనుభవ ఆయుర్వేద చికిత్సల విశేషాలు ఆయుర్వేద వైద్యులు, విద్యార్థులు కి తెలుపుట ద్వారా విజ్ఞాన సముపార్జన, అభివృద్ధి కి దోహదపడుతుందన్న ఉద్దేశ్యం తో”ది ఇండియన్ మెడికల్ ప్రాక్టీషర్స్ కో-ఆపరేటివ్ ఫార్మసీ అండ్ స్టోర్స్ (ఇంపికాప్స్) ఆధ్వర్యంలో”ప్రతి నెల రెండవ ఆదివారం నాడు విజయవాడ, బీసెంట్ రోడ్ లో ఉన్న ఇంపీకప్స్ పంచకర్మ హాస్పిటల్ లో “ఆయుర్వేద తద్విద్యా సంభాష పరిషద్”కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆ …
Read More »జెండా “రె”ఢీ ” ఎజెండా ” రె”ఢీ “
-ఐదేళ్లలో ప్రజలను దోచుకున్న వైసిపి -పశ్చిమ జనసేన ఇన్ఛార్జి పోతిన మహేష్, టిడిపి పార్లమెంటు ఇన్ఛార్జి కేశినేని చిన్ని -ముస్లింలకు తీరని ద్రోహం చేసిన వైసిపి -వైసిపిది ఫ్యాక్షన్ జెండా, మాది ప్రజల ఎజెండా -జగన్ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారు -పశ్చిమలో విజయవంతమైన బూత్ స్థాయి నాయకుల సమావేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఐదేళ్ల వైసిపి పాలనలో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు నిలువునా దోచుకున్నారని, ఇంకోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని విజయవాడ పశ్చిమ ఇన్ఛార్జి …
Read More »కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్తో ముఖాముఖి
-అంశం – క్రీడల్లో భారతదేశ వృద్ధి -2036 ఒలింపిక్స్ కోసం బిడ్ వేసే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఒలింపిక్స్ బిడ్డింగ్ కోసం ఐవోసీతో చర్చలు ఎలా సాగుతున్నాయి? విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2036 ఒలింపిక్స్, 2030 యూత్ ఒలింపిక్స్ను దేశంలో నిర్వహించేందుకు భారత్ ఆసక్తిగా ఉందని, దీనికి సంబంధించి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని గత ఏడాది అక్టోబర్లో ముంబైలో జరిగిన ఐవోసీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆ ప్రకారం, కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడల శాఖ …
Read More »
Prajavartha Online Telugu News