గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల నిర్వహణలో సెక్ట్రోరల్ అధికారులది కీలక పాత్ర అని, ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు సెక్ట్రోరల్ అధికారుల ఎన్నికల సజావుగా జరగడానికి భాధ్యత తీసుకోవాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కీర్తి చేకూరి తెలిపారు. సాదారణ ఎన్నికల విధులపై సెక్ట్రోరల్, రూట్ అధికారులకు అదనపు కమిషనర్ పశ్చిమ నియోజకవర్గ ఈఆర్ఓ కె.రాజ్యలక్ష్మీతో కలిసి శనివారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు …
Read More »Telangana
యూనియన్ బ్యాంక్ గ్రామీణ అభివృద్ధి సంస్థ ను సందర్శించిన ఆర్.బి.ఐ జనరల్ మేనేజర్ మహానంద
ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త : ధవళేశ్వరం లోని స్థానిక ఐ.ఎల్. టి.డి సెంటర్ వద్ద ఉన్న యూనియన్ బ్యాంక్ గ్రామీణ అభివృద్ధి సంస్థ వారు నిర్వహిస్తున్న వృత్తివిద్యా కోర్సులను ఈరోజు శనివారం నాడు ఆర్బిఐ జనరల్ మేనేజర్ మహానంద, ఆర్బిఐ ఎ.ల్డి.ఓ నాగప్రవీణ్ శనివారం సందర్శించి యూనియన్ బ్యాంక్ ద్వారా అందిస్తున్న కోర్సులను ఆర్ అండ్ ఏ.సి ,సి.సి కెమెరా రిపేర్ అండ్ ఇన్స్టాలేషన్ లో వాటి వివరాలను అక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ …
Read More »క్రీడల్లో జిల్లాకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు
-దేవరపల్లి మహిళా క్రికెట్ టీమ్ ను అభినందించిన కలెక్టర్ -కలెక్టర్ ఛాంబర్ లో వారు గెలిచిన ట్రోఫీ కలెక్టర్ చేతుల మీదుగా స్వీకారం -కష్టానికి తగిన ఫలితం, గుర్తింపు ట్రోఫీ -కలెక్టరు మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆడుదాం ఆంధ్రా పోటీలలో క్రీకెట్ పోటీల్లో రెండవ స్థానంలో నిలిచిన మహిళల క్రికెట్ టీమ్ కి ట్రోఫీ అందజేసినట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత తెలియ చేశారు. శనివారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో కలక్టర్ చేతుల మీదుగా జట్టు సభ్యులు …
Read More »జిల్లాలో 15 వందలు ఓటర్లు ఉన్న ఎనిమిది పి ఎస్ ల్లో అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
-జిల్లాలో 232 కేంద్రాల పేర్ల మార్పు, 17 లోకేషన్స్ మార్పు -త్వరలో రాజకీయ పార్టీల, మీడియా ప్రతినిధుల తో కార్యశాల -జిల్లా ఎన్నికల అధికారి / కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్లు సత్వరం ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనువుగా పోలింగ్ కేంద్రాలను హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) చేయనున్నట్లు కలక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత తెలియ చేశారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో రేషనలైజేషన్ పై కలక్టర్ సమావేశం నిర్వహించారు. …
Read More »జిల్లా ప్రగతిపై సమగ్ర నివేదిక పై వీడియో కాన్ఫరెన్స్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం ఉదయం సి ఎస్ క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి భూముల రిజిస్ట్రేషన్, రీ సర్వే, ఇనాం అసైన్ ల్యాండ్, ఎస్ టి పి ఐ, హౌసింగ్ , వైద్య ఆరోగ్య, ఆరోగ్యశ్రీ పంచాయతి రాజ్ , ఇళ్ళ పట్టాల రిజిస్ట్రేషన్, పరిశ్రమలు, వైద్య ఆరోగ్య, పల్స్ పొలియో , పప్పు ధాన్యాల సేకరణ , అంశాలపై కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ …
Read More »InvokED 3.0 ప్రపంచ సదస్సులో ఆకట్టుకున్న ఏపీ ఎస్పీడీ బి.శ్రీనివాసరావు ప్రసంగం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాభివృద్ధికి చేపడుతున్న విద్యా సంస్కరణలు, దీక్ష, విద్యా అమృత్ మహోత్సవ్, FLN, టీచ్ టూల్, TPD (Teacher Professional Development) కోర్సులు , SL (స్టాండర్డ్ లెవెల్) శిక్షణ వంటి SALT తదితర కార్యక్రమాలతో పాటు విద్యాశాఖ నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లపై సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు ఉద్వేగభరితమైన ప్రసంగాన్ని ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యావేత్తలు, వివిధ రాష్ట్రాల ప్రభుత్వ అధికారులు, దాతృత్వ నాయకులు (philanthropic leaders), స్వచ్ఛంద సంస్థల స్థాపకులు …
Read More »సజావుగా జరిగిన ఏపీ టెట్ పేపర్ 2(ఎ) పరీక్ష
-పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (ఏపీ టెట్ -2024)లో భాగంగా శనివారం నిర్వహించిన స్కూల్ అసిస్టెంట్ పేపర్ – 2(ఎ) పరీక్షలు సజావుగా జరిగాయని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ అన్నారు. మాథమెటిక్స్, సైన్స్ విభాగంలో జరిగిన పరీక్షలో ఉదయం 21,791 మందికి 19065 మంది (87.49%) మంది హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షలో 18,476 మందికి 16,752 మంది (90.67% ) హాజరయ్యారని …
Read More »చీపురుపల్లిలో ‘ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ స్కిల్స్ ల్యాబ్’ ప్రారంభం
-సాంకేతిక విద్యను అందిపుచ్చుకోవాలి -ప్రారంభించిన సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం ఇస్తున్న ఆధునిక సాంకేతిక విద్యని అందిపుచ్చుకోవాలని, 8, 9 తరగతుల విద్యార్థులకు బైజుస్ టాబ్స్ సక్రమంగా వినియోగించుకోవాలని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు అన్నారు. శనివారం విజయనగరం జిల్లా చీపురుపల్లి జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాలలో ‘ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ స్కిల్స్ ల్యాబ్’ ప్రారంభ సభలో విద్యార్థులను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగాలను వివరించారు. అనంతరం తదనంతరం పాఠశాలలో ఇదివరకే …
Read More »నగరంలో ఘనంగా అలెగ్జాండర్ గ్రాహంబెల్ జయంతి వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో టెలీఫోన్ సృష్టికర్త, ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు అలెగ్జాండర్ గ్రాహంబెల్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం చుట్టుగుంట, బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ప్రాంగణంలోని అలెగ్జాండర్ గ్రాహంబెల్ విగ్రహం ముందు ఆయన జయంతి వేడుకలు విగ్రహ నిర్మాత మాజీ జెటిఓ నరాలశెట్టి రామమోహనరావు, సతీమణి మాజీ ఆఫీస్ సూపరింటెండెంట్ నరాలశెట్టి నిర్మల ఆధ్వర్యంలో అలెగ్జాండర్ గ్రాహంబెల్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కృష్ణాజిల్లా జనరల్ మేనేజర్ రవీంద్రనాథ్ …
Read More »రావులపాడు లో జరగబోయే మాదిగల రాజకీయ చైతన్య సభను జయప్రదం చేయండి… : టిఎం రమేష్ మాదిగ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డోన్ పట్టణం నందు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆవరణలో ఎమ్మార్పీఎస్ఎస్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసులు మాదిగ, ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాదిగ ఆధ్వర్యంలో పోస్టర్లు ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టిఎం రమేష్ మాదిగ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న రాజకీయ పార్టీలు మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించకుండా వెంట తిప్పుకుంటూ వెట్టి చాకిరీ చేయించుకుంటూ రాజకీయ ప్రాధాన్యత కల్పించకుండా ఏకపక్షంగా …
Read More »
Prajavartha Online Telugu News