Breaking News

Telangana

ప్రత్యేక మహిళా కారాగారాన్ని సందర్శన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి రాజమహేంద్రవరం ప్రత్యేక మహిళా కారాగారాన్ని సందర్శించి కారాగారంలోని సదుపాయాలను పరిశీలించారు. అనంతరం ఖైదీలతో మాట్లాడారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైన సహనంగా ఉండాలని, ఆవేశంలో చేసిన పనుల వల్ల తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని తెలిపారు. ఉచిత న్యాయ సేవలు పొందడం ఖైదీల హక్కు అని, ఖైదీల తరపున వాదించేందుకు న్యాయవాది లేని వారికి జిల్లా న్యాయ …

Read More »

82,83,86, 89 పోలింగ్ కేంద్రాల పరిశీలన

-క్షేత్ర స్థాయిలో బి ఎల్ వో లు, సెక్టోరల్ అధికారులతో సమీక్ష -ఓటర్ల తో కలెక్టర్ మాధవీలత ముఖాముఖి -పోలింగ్ కేంద్రాల లో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యతా ఇవ్వాలి -జిల్లా ఎన్నికల అధికారి కె. మాధవీలత కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు నియోజక వర్గ స్థాయి లో ప్రతి పోలింగ్ కేంద్రంలో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం, గత ఎన్నికల్లో తక్కువ పోలింగ్ నమోదు అయిన పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటింగ్ శాతం పెరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టరు, …

Read More »

ఓటింగ్ శాతం పెరిగేలా చూడడంలో బిఎల్వో లదే కీలక పాత్ర

-ఓటింగ్ పెంచే క్రమంలో పిఏస్ వారీగా రూట్ మ్యాప్ అందచేయాలి -ఆయా పోలింగ్ కేంద్రాల ఓటర్ల లో చైతన్యం తీసుకుని రావాలి -ఈ వి ఎమ్ లపై అవగాహన కల్పించాలి -జిల్లా ఎన్నికల అధికారి కె. మాధవీలత నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నియోజక వర్గ స్థాయి లో ఓటు హక్కు కలిగిన ప్రతీ ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకి వొచ్చి ఓటు హక్కును వినియోగించుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని , ఈ వి ఎమ్ లపై అవగాహన పెంచాల్సి ఉందని కలెక్టరు, జిల్లా …

Read More »

పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

-తూర్పుగోదావరి జిల్లాలో 30116 మంది విద్యార్థులకు 137 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు. -అయిదు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ల ఏర్పాటు -సమస్యాత్మక సెంటర్లపై ప్రత్యేక నిఘా -డిఆర్వో జి నరసింహులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 18వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా, నిస్పక్షపాతంగా నిర్వహించేలా ముందస్తు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డా. మాధవీ లత ఆదేశాల మేరకు వీఆర్వో జి.నరసింహులు సంబంధిత అధికారులతో సమీక్షించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని డిఆర్ఓ …

Read More »

మార్చి ఒకటీ నుంచి అందుబాటులోకి రానున్న భూపాల పట్నం బి ఎమ్ సీ యూ

-జే సి తేజ్ భరత్ రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : భూపాల పట్నం బల్క్ మిల్క్ యూనిట్ ద్వారా శీతలీకరణ కోసం 46 జగనన్న పాల సేకరణ కేంద్రాలు అనుసంధానం చేస్తూ గ్రామ సభలు ద్వారా తీర్మానం చెయ్యడం జరిగిందనీ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తెలియ చేశారు. బుధవారం రాజానగరం మండలం భూపాల పట్నం గ్రామంలో ఏర్పాటు చేయనున్న “బీ ఎమ్ సీ యూ” నీ పరిశీలించారు. ఈ సందర్భంగా జేసి తేజ్ భరత్ మాట్లాడుతూ , మార్చి …

Read More »

పాల సేకరణ సిద్దం చేసిన జంబు పట్నం ” బి ఎమ్ సీ యూ”

-బుధవారం రాత్రికి ట్రైల్ రన్ పూర్తి చెయ్యాలి -జే సి తేజ్ భరత్ కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : జంబూపట్నం బల్క్ మిల్క్ యూనిట్ ద్వారా పాల శీతలీకరణ కోసం 46 జగనన్న పాల సేకరణ కేంద్రాలు ద్వారా సేకరణ కోసం గ్రామ సభలు నిర్వహించి తీర్మానం చెయ్యడం జరిగిందనీ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తెలియ చేశారు. బుధవారం సాయంత్రం కోరుకొండ మండలం జంబూపట్నం గ్రామంలో ఏర్పాటు చేసిన “బీ.ఎమ్.సీ.యూ” నీ పరిశీలించారు. ఈ సందర్భంగా జేసి ఎన్. …

Read More »

18 సంవత్సరాలు నిండిన వారందరిని ఓటరుగా నమోదు చేస్తున్నాం.

-గత ఎన్నికల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదు అయిన పి ఏస్ పరిధిలో పర్యటించి దిశా నిర్దేశం చేస్తున్నాం -ఓటర్ల లో చైతన్యం కోసం రాజకీయ పార్టీల నుంచి సహకారం అవసరం -జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టరు కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులందరిని ఓటరుగా నమోదు చేస్తున్నామని, పోలింగ్ తక్కువ నమోదు అయినా పి ఎస్ ల వారీగా సమీక్ష నిర్వహించి అవగాహన పెంపొందుస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీ లత తెలియ …

Read More »

వై ఎస్ ఆర్ సున్న వడ్డీ రాయితీ గా 30,714 మంది రైతుల ఖాతాలకు రూ.5 కోట్ల 86 లక్షలు జమ

-3 వ విడత పీఎం కిసాన్ – రైతు భరోసా 3 వ విడత గా జిల్లాలో 1,41,216 మంది రైతులకు రూ.28 కోట్ల 39 లక్షలు -కలెక్టర్ మాధవీలత -జేసి తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రైతు బాగుంటే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని నమ్మి, ఆమేరకు జిల్లాలో పి ఎమ్ కిసాన్ – వై ఎస్ ఆర్ రైతు భరోసా కింద ఆర్ధిక చేయూత అంటించడం తో పాటు 5 వ విడత లో తూర్పు …

Read More »

ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం

పిచ్చాటూరు, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం నందు జిల్లా పరిషత్ హై స్కూల్ లో లీడ్ బ్యాంకు మేనేజర్ ఆర్ సుభాష్  ఆధ్వర్యంలో మరియు హెడ్మాస్టర్ గిరి ప్రకాష్ అధ్యక్షతన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం పై విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో విద్యార్థులు చాలా ఆసక్తి కనపరిచి ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది విద్యార్థులకు ముఖ్యంగా చిన్నతనము నుండే వారి విద్యాభ్యాసంలో భాగంగా మంచి పొదుపు …

Read More »

రైతన్నల ఖాతాల్లో రూ. 36.29 కోట్లు, వై ఎస్ ఆర్ సున్నా వడ్డీ కింద 3.93 కోట్లు జమ: జెసి శుభం బన్సల్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 2023-24 సం. కు గాను వైయస్ఆర్ రైతు భరోసా – పి.యం కిసాన్ కింద వరుసగా ఐదో ఏడాది మూడవ విడత నగదు బదిలీ చేయు కార్యక్రమమును గౌ. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో ప్రారంభించి బటన్ నొక్కి నేరుగా నేడు అర్హులైన రైతుల ఖాతాల్లోకి జమ చేసారని జిల్లాలో 1,80,763 మంది భూ యజమాని రైతులకు, కౌలు, ROFR సాగు రైతులకు రూ.36.29 కోట్ల …

Read More »