విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో మంగళవారం 80- సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తమ ఛాంబర్ లో రాజకీయ పార్టీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా గతంలో నిర్వహించిన పొలిటికల్ పార్టీ సమావేశంలో రాజకీయ పార్టీలు ప్రతిపాదించిన అంశాలపై అధికారులు తీసుకున్న చర్యలుపై వివరించారు తదుపరి సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోగల 26 పోలింగ్ కేంద్రాల పేర్లలో నెలకొన్న స్వల్ప సవరణల …
Read More »Telangana
బీసీల వెన్నుపోటుదారుడు జగన్ రెడ్డి : పోతిన వెంకట మహేష్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి వేదికగా జరిగిన ‘జయహో బీసీ’ బహిరంగ సభ కార్యక్రమంలో జనసేన పార్టీ అధికార ప్రతినిధి, పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ.. “జగన్ ప్రభుత్వ హయాంలో గడచిన ఐదేళ్లలో ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టకపోగా, ఉన్న పథకాలన్నీ రద్దు చేశారు. నా బీసీ.. నా బీసీ అనే హక్కు ఈ ముఖ్యమంత్రికి లేదు. బీసీలంతా మనకున్నఆదరణ, పెళ్లికానుక, ఫీజు రీఎంబర్స్ మెంటు, సబ్సిడీ రుణాలు లాంటి పథకాలన్నీ ఎందుకు రద్దు చేశాడో జగన్మోహన్ …
Read More »బీసీలను శాసించే స్థాయికి తీసుకెళ్తాం
-ఎస్సీ, ఎస్టీల మాదిరే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం అవసరం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు వెన్నెముక బీసీ కులాలే. బీసీ కులాలు లేని సమాజాన్ని మనం ఊహించుకోలేము. జనాభాలో అత్యధిక శాతం ఉండి కూడా బీసీల ప్రాణ రక్షణకు చట్టాలు చేసుకునే పరిస్థితి దాపురించింది అంటే దానికి కారణం బీసీల్లోని అనైక్యత. బీసీలు ఐక్యతతో ఉంటే ఏ వైసీపీ భూతానికీ భయపడాల్సిన అవసరం లేదు. ఐక్యంగా ఉంటేనే ఆ భూతాన్ని ఎదుర్కోగలం’ అని జనసేన పార్టీ అధ్యక్షులు …
Read More »గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో విస్తృతంగా పర్యటిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నాని
-వీధి వీధినా బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలుకుతున్న ప్రజానికం….. -రూ.61.80లక్షలతోనిర్మించిన సచివాలయం…R.B.K కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని నాని -భారీ జనవాహిని మధ్య గ్రామంలో కొనసాగుతున్న ఎమ్మెల్యే కొడాలి నాని పర్యటన…. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త : గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి నాని మంగళవారం సాయంత్రం విస్తృతంగా పర్యటిస్తున్నారు.గ్రామ సెంటర్లో ఎమ్మెల్యే కొడాలి నానికు గజమాలలు వేస్తూ, పూల వర్షం కురిపిస్తూ వైఎస్ఆర్సిపి నాయకులు, గ్రామ పెద్దలు ఘన స్వాగతం …
Read More »హోంమంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో జనసేన నుంచి వైఎస్సార్సీపీలో చేరిన పలు కుటుంబాలు..
నల్లజర్ల, నేటి పత్రిక ప్రజావార్త : నల్లజర్ల మండలం ఆవపాడు గ్రామంలో రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత సమక్షంలో జనసేన పార్టీ నుంచి వైసీపీలోకి పలు కుటుంబాలు చేరాయి. యువతకు వైసిపి కండువాలు కప్పి హోం మంత్రి తానేటి వనిత పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామంలో తోట నరేంద్ర, షేక్ రహిం, షేక్ బాబీ, బదిరెడ్డి ప్రసాద్, గందిపము జాను, కండెళ్ళి రాజేష్, ఈర్లపాటి ప్రసన్న తదితర కుటుంబాలు జనసేన నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి. …
Read More »దాదాపు రూ. 6 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన హోంమంత్రి తానేటి వనిత..
నల్లజర్ల, నేటి పత్రిక ప్రజావార్త : నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో దాదాపు 3 కోట్ల విలువైన అభివృద్ధి పనుల్లో భాగంగా పలు ప్రాంతాల్లో సీసీ రోడ్లు, రెండు చోట్ల ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లను రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ప్రారంభించారు. మరో రెండు కోట్ల 95 లక్షల అంచనా అంచనా వేయడంతో నిర్మించే పోతవరం-యర్నగూడెం రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. సంక్షేమం, అభివృద్ధి …
Read More »జస్టిస్ అరుణ్ మిశ్రాకు స్వాగతం పలికిన కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్.హెచ్.ఆర్.సి) చైర్పర్సన్ జస్టిస్ అరుణ్ మిశ్రాకు మంగళవారం రాత్రి విజయవాడలోని హోటల్ వివంత వద్ద జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు స్వాగతం పలికారు. జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ సారథ్యంలోని బృందంలో కమిషన్ సభ్యులు డాక్టర్ డి.ఎం.మూలే, రాజీవ్ జైన్, విజయభారతి సయాని, సెక్రటరీ జనరల్ భరత్ లాల్, రిజిస్ట్రార్ (లా) సురాజిత్ డే, డి ఐ జి పాటిల్ కేతన్ బలిరాం, డిప్యూటీ రిజిస్ట్రార్ (లా), నోడల్ అధికారి ఇంద్రజీత్ …
Read More »“మేరా పెహ్లా వోట్ దేశ్ కే లియే” ప్రచారం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “మేరా పెహ్లా వోట్ దేశ్ కే లియే” ప్రచారం యువ ఓటర్లను ప్రోత్సహించటం మరియు దేశం యొక్క విధిని రూపొందించడంలో వారి ఓటు యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం. జి పుల్లా రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ద్వారా నిర్వహించబడిన “మేరా పెహ్లా వోట్ దేశ్ కే లియే”ప్రచారం మొదటిసారిగా ఓటు హక్కు పొందిన వారికి అవగాహన కల్పించడంతోపాటు ప్రజాస్వామ్య ప్రక్రియ పట్ల బాధ్యతాయుత భావాన్ని పెంపొందించడానికి ప్రయత్నించింది. ఈ ప్రచారంలో బాగంగ ఓటరు అవగాహన వర్క్షాప్,ఫ్లాష్ …
Read More »“బేటీ బచావో – బేటీ పఢావో” పోస్టర్ ఆవిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సంబంధించిన విషయాలను అవగాహన తెలియజేస్తూ బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం, బలాలపై లింగిక వేధింపులను అరికట్టడం, సమాన అవకాశాలు – సమాన అధికారాలు, మహిళల ఆత్మ స్థైర్యాన్ని పెంపొందిస్తూ మనస్వినీ మనసుతో వీని సామూహిక డిస్కషన్లు ద్వారా మహిళల సమస్యలను కౌన్సిలింగ్ ద్వారా అరికట్టడం “బేటీ బచావో – బేటీ పఢావో” గర్భస్థ ఆడశిశువులను కాపాడుదాం బంగారు సమాజాన్ని నిర్మిద్దాం ఆడపిల్లల్ని బ్రతికించు ఆడపిల్లల్ని చదివించు అనే నినాదాన్ని ప్రచురించిన వాల్ …
Read More »నిబంధనల మేరకు ఈవీఎంల వినియోగం
– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలను చైతన్యవంతులను చేయడంతో పాటు ఎన్నికల అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ఈసీఐ నిబంధనలు, మార్గదర్శకాల మేరకు ఈవీఎంలను ఉపయోగిస్తున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. రానున్న సాధారణ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రస్తుతం వినియోగిస్తున్న మూడు ఈవీఎంలకు అదనంగా మరో మూడు ఈవీఎంలను మంగళవారం …
Read More »
Prajavartha Online Telugu News