Breaking News

Telangana

ముస్లిం సోద‌రులందరికీ రంజాన్ మాసం ప్రారంభ శుభాకాంక్షలు

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దైవం పట్ల విధేయతతో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టి నిత్యం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈద్ జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ నియమాలు ముస్లింలతో పాటు సర్వమానవాళికి అనుసరణీయమని.. సన్మార్గ జీవన విధానానికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. మ‌హ‌నీయుడైన మహ్మద్ ప్రవ‌క్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించిన‌ది రంజాన్ మాసంలోనే …

Read More »

ప్రజల ఆశీర్వాదంతో శరవేగంగా అభివృద్ధి

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -ఎమ్మెల్యే చేతులమీదుగా రూ. 48.29 లక్షల విలువైన డ్రెయిన్ల నిర్మాణ పనులకు భూమిపూజ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో అభివృద్ధి చెందిన ప్రముఖ నగరాల సరసన విజయవాడను మేటిగా నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 64 వ డివిజన్ కుందావారి కండ్రికలో రూ. 48.29 లక్షలతో సీసీ మరియు ఆర్టీసీ డ్రెయిన్ల నిర్మాణ పనులకు నగర డిప్యూటీ మేయర్ …

Read More »

పశ్చిమ లో అభివృద్ధివైపు మరో అడుగు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి సోమవారం ఉదయం పశ్చిమ నియోజకవర్గం పరిధిలో గల 39వ డివిజన్ అంబేద్కర్ రోడ్లో కుమ్మరిపాలెం సెంటర్ నుండి గుప్తా సెంటర్ వరకు రూ.34 లక్షల అంచనా విలువ గల నూతన డ్రైన్ నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. తదుపరి 38వ డివిజన్ లో అజీమ్ వీధికి రూ.23.64 లక్షల అంచనా విలువగల సిసి రోడ్ నిర్మాణ పనికి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం మల్లికార్జునపేట లో రూ.40 …

Read More »

గడపగడపకు మన ప్రభుత్వం లో ప్రజల వద్దకే పాలన : మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ మే రాయన భాగ్యలక్ష్మి సోమవారం ఉదయం 46వ డివిజన్లో గల గాంధీ బొమ్మ సెంటర్ నుండి గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల ఆదరాభిమానాలు చూస్తుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గెలుస్తుందని, మళ్లీ మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఉంటారని, అందుకు నిలువెత్తు నిదర్శనం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మరియు …

Read More »

ప్రజల సమస్యలకు పరిష్కారం స్పందన

-స్పందన కార్యక్రమంలో అందినఫి 19 ఫిర్యాదులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం ఉదయం  విజయవాడ నగరపాలక సంస్థ ప్రధమ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లోవిజయవాడ నగరపాలక సంస్థ  కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాల మేరకు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 19  ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ పరిధిలోని సమస్యలను అర్జీ రూపంలో కార్పొరేషన్ అధికారులకు సమర్పించగా సంబంధిత అధికారులు ఆ సమస్యకు సత్వర పరిష్కారం అందిస్తామని అన్నారు. …

Read More »

స్పందన కార్యక్రమం

మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూలు ప్రకటించే అవకాశం ఉన్నందున వివిధ పథకాల కింద చేపట్టిన పనులను వచ్చే రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ కె చంద్రశేఖర రావు, ఆర్డీవో ఎం.వాణి, జెడ్పి సిఇఓ జ్యోతి బసులతో కలసి స్పందన కార్యక్రమం నిర్వహించి జిల్లా నలుమూలల నుండి వచ్చిన …

Read More »

ఈవీఎంల మొదటి డ్రై రన్ రాండమైజేషన్ ప్రక్రియ

మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు సోమవారం ఉదయం జిల్లా ఎన్నికల అధికారి పి రాజాబాబు కలెక్టరేట్లోని విసి హాల్లో రెండో విడతగా ఈవీఎంల మొదటి డ్రై రన్ రాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు. ఈ ప్రక్రియలో జిల్లా ఎన్నికల అధికారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలైన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివి ప్యాట్ లు మూడు రౌండ్లు గమనించి తర్వాత నిర్ధారించుకొని పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఈవీఎంలను కేటాయించారు. అలాగే …

Read More »

BEE Gears Up for Robust Enforcement of Star Labeling Scheme

-BEE to equip State Designated Agencies (SDAs) with the necessary tools for robust market surveillance -This will ensure the integrity of labelled products and build consumer confidence -Workshop for SDAs of Southern States to be conducted in Kochi from March 14-15 -S&L program in 2020-21 alone, facilitated savings of 56 billion units of electricity worth over Rs. 30,000 crore and …

Read More »

వడ్డెర జాతి నడ్డి విరకొట్టిన వ్యక్తి జగన్: కేశినేని శివనాథ్(చిన్ని)

-వైసిపి పాలనలో వడ్డెర గుర్తింపు -ఉచిత ఇసుక రద్దుతో వడ్డెరలకు అన్యాయం -నవరత్నాలు కాదు నవ మోసాలు -ఆదరణ పథకం కింద సబ్సిడీ రుణాలు -పది లక్షల రూపాయలు చంద్రన్న బీమా వర్తింపు -వెస్ట్ చెత్త గాలికి సెంట్రల్ కి వచ్చింది -ప్రజల్లో ఉన్న వ్యక్తి కాదు పేపర్ మీద మనిషి -నిరంతరం ప్రజల మధ్య ఉండే వ్యక్తి బోండా ఉమా  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఒక్క ఛాన్స్ అంటూ మాయమాటలు చెప్పి అధికారంలోకి రాగానే జగన్ వడ్డెరలు నడ్డి విరిచాడు. …

Read More »

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏలో జాయిన్ అయ్యాం : కేశినేని శివనాథ్ (చిన్ని)

-రాజకీయ గురువు నాగుల్ మీరా  -ప్రలోభాలకు లొంగని మహోన్నత వ్యక్తి షరీఫ్  -చెత్త ఎక్కడ వేసిన బంగారం కాదు -మైనారిటీ హక్కుల పరిరక్షణ భంగం వాటిల్లదు – రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రాన్ని కబ్జా చేసిన రాక్షసుడు నుంచి ఐదు కోట్ల మంది ప్రజల తో పాటు.. రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడిగా ఎన్డీఏ లో జాయిన్ అయ్యాయని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు …

Read More »