విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గడప గడపకు “మీ అవినాష్ అన్న హామీ” కార్యక్రమం ద్వారా దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్,పెద్దబావి సెంటర్, కొండ పైన ప్రాంతాలలో సిద్ధార్థ,7వ డివిజన, శాంతినగర్ ప్రాంతాలలో సుధీర, 10వ డివిజన్, న్యూ పోస్టల్ కాలనీ ప్రాంతాలలో క్రాంతి గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వై.యస్.జగన్మహాన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురుంచి వివరించారు.ఈ పర్యటనలో 5వ డివిజన్ కార్పొరేటర్ కలపాల అంబేద్కర్ , 7వ డివిజన్ కార్పొరేటర్ …
Read More »Telangana
‘స్పోర్ట్స్ ఫర్ చేంజ్’ 6 వ ఎడిషన్ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ క్వాలిఫైర్స్ పోటీలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక ఆంధ్ర లయోలా కాలేజీలో శనివారము HCL ఫౌండేషన్ మరియు హీల్ చారిటీ వారి ఆధ్వర్యంలో ‘స్పోర్ట్స్ ఫర్ చేంజ్’ 6 వ ఎడిషన్ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ క్వాలిఫైర్స్ పోటీలు ఘనంగా జరిగాయి. ఉత్సాహంగా యువ క్రీడాకారులు ప్రతిభను ప్రదర్శించిన ఈ పోటీలలో, కృష్ణా,ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల నుండి వివిధ ప్రభుత్వ పాఠశాలల నుండి 730కి పైగా విద్యార్థులుఅనేక క్రీడా పోటీల్లో పోటీ పడ్డారు. హీల్ చారిటీ, తోటపల్లి మరియు HCL ఫౌండేషన్ కలిసి ప్రభుత్వ పాఠశాల …
Read More »ఈ నెల 11న సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ జిల్లా పర్యటన
-పులివెందులలో పలు అభివృద్ది పనులు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉదయం 9.00 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుంటారు. ముందుగా డాక్టర్ వైఎస్సార్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రారంభిస్తారు, తర్వాత బనాన ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ప్రారంభిస్తారు, అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్ వైఎస్సార్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్కు చేరుకుని ప్రారంభిస్తారు, అనంతరం డాక్టర్ వైఎస్సార్ జంక్షన్కు చేరుకుని ప్రారంభిస్తారు, అక్కడే సెంట్రల్ బౌల్ వార్డ్ ప్రారంభించిన తర్వాత వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్కు చేరుకుని …
Read More »శ్రీ స్వామి వారు అమ్మవార్లు రధోత్సవం
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానములో శనివారం శ్రీ స్వామి వారు అమ్మవార్లు రధోత్సవం కొరకు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి కె ఎస్ రామరావు మరియు పాలకమండలి సభ్యుల వారి సమక్షంలో ఆలయ వైదిక సిబ్బందిచే శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయము నుండి మేళతాలములతో పల్లకీ పై ఊరేగింపుగా బయలుదేరి కనకదుర్గానగర్ ద్వారా పాత శివాలయం చేరుకొనగా, పాత శివాలయం ఆలయ అధికారులు స్వాగతం పలికారు. …
Read More »ఏ పరిస్థితుల్లోనైనా మైనార్టీలకు అండగా వుంటా : కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ మైనార్టీ నాయకులందరూ కలిసి కట్టుగా పనిచేసి నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన కూటమికి బ్రహ్మాండమైన మెజార్టీ తీసుకువచ్చే బాధ్యత అందరూ తీసుకోవాలని, మీ అందరికి ఏ సహాయ సహకారమైన అందించటానికి సిద్దంగా వున్నానని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు కేశినేని శివనాథ్ (చిన్ని) చెప్పారు. శనివారం విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహ్మాద్ ఫతావుల్లా అధ్యక్షతన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మైనార్టీ సెల్ సమావేశం …
Read More »సంధ్య కంటి ఆసుపత్రిలో అత్యాధునిక జర్మన్ టెక్నాలజీ లాసిక్ చికిత్సలు
– కళ్లజోడు, కాంటాక్ట్ లెన్స్ ల నుంచి శాశ్వత విముక్తి – నేత్ర సంబంధిత సమస్యలకు అత్యున్నత శ్రేణి చికిత్సలు – నేత్ర వైద్యంలో 35 ఏళ్ల సుదీర్ఘ అనుభవం – ముంబాయి కి చెందిన డాక్టర్ శశికపూర్ నేతృత్వంలో అత్యాధునిక లాసిక్ చికిత్సలు – స్టూడెంట్స్ కి రాయితీతో కూడిన చికిత్సలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేత్ర వైద్య రంగంలో విశేష ఖ్యాతి గడించిన సంధ్య కంటి ఆసుపత్రిలో అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. కళ్లజోడు, కాంటాక్ట్ లెన్స్ ల …
Read More »రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన
– అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ అర్బన్ పరిధిలో అర్హులైన వారికి నివాస స్థలాలపై పూర్తి హక్కులు కల్పిస్తూ పత్రాలు అందించడంతో పాటు పలు అభివృద్ధి పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించనున్న నేపథ్యంలో పర్యటనను విజయవంతం చేసేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎస్.డిల్లీరావు ఆదేశించారు. ఈ నెల 12 లేదా 13న ముఖ్యమంత్రి విజయవాడ పర్యటన నేపథ్యంలో కలెక్టర్ ఎస్.డిల్లీరావు.. విజయవాడ పశ్చిమ …
Read More »పవిత్ర రంజాన్ మాసానికి ప్రత్యేక ఏర్పాట్లు
– మసీదుల వద్ద ట్రాఫిక్, భద్రత తదితరాలపై ప్రత్యేక దృష్టి – తాగునీరు, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు – జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు ఆచరిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని.. ఈ నేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్ ఆదేశించారు. ఈ నెల 11న చంద్ర దర్శనం …
Read More »జ్ఞాన శేఖర్ సేవలు అభినందనీయం
చేబ్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : మానవ సేవయే మాధవ సేవ అని, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో మంచి గుర్తింపు పొందిన గల్లా ఙ్ఞాన శేఖర్ అభినందనీయులు అని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య పట్టేటి రాజ శేఖర్ అన్నారు. స్థానిక చేబ్రోలు అంబేడ్కర్ సెంటర్ లో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో వేసవి కాలం దృష్ట్యా మంచినీటి చలివేద్రం ను రాజశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గా ఆయన మాట్లాడుతూ జ్ఞాన శేఖర్ పేదలకు …
Read More »సాధారణ ఎన్నికల నేపధ్యంలో ఫ్లాగ్ మార్చ్ ను నిర్వహించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న ఎన్.టి.ఆర్.జిల్లా 2024సం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కొరకు ప్రజలకు మేమున్నాము అనే భరోసా ఇచ్చేందుకు నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, ఐ.పి.ఎస్., ఆదేశాల మేరకు ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనరేట్ పరిదిలోని ముఖ్య ప్రదేశాలలో డి.సి.పి.లు అధిరాజ్ సింగ్ రాణా ఐ.పి.ఎస్., కె.శ్రీనివాస రావు ఐ.పి.ఎస్.ల పర్యవేక్షణలో సౌత్ ఏ.సి.పి. రత్నరాజు ఆధ్వర్యంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిదిలోని రాణిగారితోట ఏరియాలో, సెంట్రల్ ఏ.సి.పి. ఏ.సి.పి. పి.బాస్కర రావు …
Read More »
Prajavartha Online Telugu News