Breaking News

Telangana

బీజేపీలోకి తరుణ్‌ కాకాని

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి బోటింగ్‌ క్లబ్‌ అధ్యక్షుడు తరుణ్‌ కాకాని బీజేపీలో చేరారు. శనివారం బెంజిసర్కిల్‌లోని స్వాతంత్య్ర సమరయోధుడు, తన తాతయ్య కాకాని వెంకటరత్నం విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం ర్యాలీగా నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చేతులమీదుగా కండువా వేసుకుని, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోధ్‌ థావడే సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తరుణ్‌ కాకాని మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ ఆశయాలకు, పనితనానికి ఆకర్షితుడినై బీజేపీలో …

Read More »

దేవరపల్లిలో కాపు కమ్యూనిటీ భవన్ కు భూమి పూజ చేసిన హోంమంత్రి తానేటి వనిత

దేవరపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం దేవరపల్లిలో కాపు సంఘ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి, గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ తానేటి వనిత ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దీనిలో భాగంగా దేవరపల్లిలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న స్థలంలో శుక్రవారం రాత్రి కాపు సంఘ కమిటీ భవనానికి భూమి పూజ మరియు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవరపల్లి ఎంపీపీ కెవికె దుర్గారావు, కాపు సంఘం …

Read More »

గోపాలపురం మండలంలో వివిధ గ్రామాలను కలుపుతూ పలు రోడ్లకు శంకుస్థాపన చేసిన హోంమంత్రి తానేటి వనిత

గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : గోపాలపురం మండలంలో రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత శుక్రవారం రాత్రి సుడిగాలి పర్యటన చేశారు. మండలంలోని వివిధ గ్రామాలను కలుపుతూ వెళ్లే రహదారులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొబ్బరికాయ కొట్టి శిలాఫలకాలను ఆవిష్కరించారు. మొదటిగా గోపాలపురం గ్రామంలో 75 లక్షల రూపాయల అంచనా వ్యయంతో గోపాలపురం నుండి గుడ్డిగూడెం పోవు రహదారికి శంకుస్థాపన చేశారు. కోమటిగుంట గ్రామంలో 45 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పి.జే. …

Read More »

పొట్టి శ్రీరాములుకు గాంధీ నాగరాజన్‌ నివాళి…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : అమరజీవి పొట్టి శ్రీరామలు ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గాంధీదేశం సోషల్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ అధ్యక్షులు ఆర్‌.ఆర్‌.గాంధీనాగరాజన్‌ పిలుపునిచ్చారు. శనివారం అమరజీవి పొట్టి శ్రీరామలు జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా, తెనాలిలో గాంధీచౌక్‌ సెంటర్‌లోని పొట్టి శ్రీరామలు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్‌.ఆర్‌.గాంధీనాగరాజన్‌ మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణాలను సైతం పొట్టి శ్రీరాములు తృణప్రాయంగా త్యాగం చేశారని అన్నారు. రాజకీయ నాయకులు తమ స్వార్థాన్ని వీడి ప్రజల కోసం …

Read More »

ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్-పర్సన్ గా గజ్జల వెంకట లక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు జి.ఓ.యం.యస్.నెం.13 తేది:15.03.2024 ననుసరించి, గజ్జల వెంకట లక్ష్మి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్-పర్సన్ గా నియమితులై శనివారం బాధ్యతలు స్వీకరించారు. గజ్జల వెంకట లక్ష్మి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నందు మెంబర్ గా 03.08.2021 నుండి కొనసాగుతూ, తేది:15.03.2024 AN మెంబర్ గా పదవీ విరమణ చేసి, మహిళా కమిషన్ చట్టం-1998 సవరించబడిన ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చట్టం యాక్ట్ 9 ఆఫ్ 2023 ప్రకారము మహిళా కమిషన్ చైర్-పర్సన్ గా బాధ్యతలు …

Read More »

చెత్త రహిత నగర నిర్మాణమే లక్ష్యం

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -నగర మేయర్ తో కలిసి రూ.15.50 కోట్లతో నిర్మించిన RRR పార్కు ప్రారంభం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విజయవాడ నగరం చెత్త రహిత నగరంగా రూపుదిద్దుకుంటోందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్లోని ఎక్సెల్ ప్లాంట్ వద్ద రూ.15.50 కోట్లతో నూతనంగా అభివృద్ధి పరిచిన RRR (రెడ్యూస్-రీయూజ్-రీసైకిల్) పార్కును నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, …

Read More »

పేదలకు సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం

-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతులమీదుగా రూ. 2.41 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించేలా ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డి ప్రభుత్వం వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. నియోజకవర్గంలో నలుగురికి మంజూరైన రూ. 2.41 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో శనివారం ఎమ్మెల్యే చేతులమీదుగా అందజేశారు. చంద్రబాబు పాలనలో వైద్య ఆరోగ్యశాఖను …

Read More »

సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -ఎమ్మెల్యే చేతులమీదుగా రూ. 20 లక్షలతో నిర్మించిన నూతన రోడ్ల ప్రారంభం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఐదేళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 64 వ డివిజన్ ఎన్టీవోస్ ఏ కాలనీ నందు రూ. 20 లక్షల వీఎంసీ జనరల్ ఫండ్స్ తో నూతనంగా నిర్మించిన 7 గ్రావెల్ రోడ్లను నగర …

Read More »

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన……. ఎమ్మెల్యే కొడాలి నాని, ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్

-వేలాదిగా పాల్గొన్న నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు….ప్రజానీకం -నూటికి నూరు శాతం ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్…. ఎమ్మెల్యేగా నేను గెలిచి తీరుతాం…. -పార్టీ నాయకులు ,కార్యకర్తలు, ప్రజల ఆశీస్సులు, పైన ఉన్న భగవంతుడు దీవెనలు మాపై ఉండాలని చేతులెత్తి ప్రార్థిస్తున్నా…. -వైసీపీ నాయకులతో కలిసి పనిచేయడం సంతోషకరం…. సింహాద్రి చంద్రశేఖర్ -మోసం చేయకుండా, ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తానని మాట ఇస్తున్నా…. గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణం ఏలూరు రోడ్డులో గుడివాడ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల …

Read More »

ఎమ్మెల్యే కొడాలి నాని, వైసీపీ ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ సమక్షంలో వైసీపీలో భారీగా చేరికలు…..

-పార్టీ కండువాలు కప్పి టిడిపి, జనసేన మైనార్టీ నేతలను….వైసీపీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే నాని, సింహాద్రి చంద్రశేఖర్…. -సీఎం జగన్ పై ప్రజలందరూ పూర్తి విశ్వాసంతో ఉన్నారు…. సింహాద్రి చంద్రశేఖర్ -ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, మాకు భగవంతుడు దీవెనలు… ప్రజల ఆశీస్సులు ఉన్నాయి – ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడ,  నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎన్నికల కార్యాలయంలో టిడిపి యువ నేత ఎండి మతిన్ ,జనసేన మహిళా నేత షేక్ దిల్దార్ నాయకత్వంలో వందమంది మైనార్టీ మహిళలు,యువత ఎమ్మెల్యే కొడాలి …

Read More »