విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్, యువనేత దేవినేని అవినాష్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం విజయవాడ నగర వ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేవినేని అభిమానులు జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ కార్యాలయానికి వందలాది గా తరలి వచ్చిన అభిమానులు సందడి చేశారు. 11వ డివిజన్ లో విచ్చేసిన అవినాష్ కు స్థానిక నాయకులు పర్వతనేని పవన్, కరుటూరి హరీష్, ఉదయ్ ఆధ్వర్యంలో కేక్ ను …
Read More »Telangana
ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా గజ్జల వెంకట లక్ష్మి
– ప్రభుత్వ జీవో ద్వారా నియమక ఉత్తర్వులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ గా గజ్జల వెంకటలక్ష్మిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు. ఈ మేరకు ఈ రోజు రాత్రి ప్రభుత్వం జీవో ఉత్తర్వులు జారీ చేసింది. గజ్జల వెంకట లక్ష్మి ఇప్పటికే మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉన్నారు. ఇప్పటి వరకు కమిషన్ చైర్ పర్సన్ గా పనిచేసిన వాసిరెడ్డి పద్మ ఇటీవలే తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఖాళీగా …
Read More »ప్రచార మాధ్యమాల్లోని పెయిడ్ ఆర్టికల్స్ పై గట్టి నిఘా
-తాజా మార్గదర్శకాలపై ప్రచార మాధ్యమాలు సమగ్ర అవగాహన కలిగిఉండాలి -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రచార మాధ్యమాల్లో ప్రచురితము మరియు ప్రసారం అయ్యే పెయిడ్ ఆర్టికల్స్ పై గట్టి నిఘా ఉంటుందని, ఈ విషయంలో ప్రచార మాధ్యమాల ప్రతినిధులు ఎంతో అప్ర్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కోరారు. ఎన్నికల సమయంలో ప్రచార మాధ్యమాలు అనుసరించాల్సిన విధి విదానాలపై భారత ఎన్నికల సంఘం జారీచేసిన తాజా మార్గదర్శకాలు, …
Read More »బాధ్యత లు స్వీకరించిన జిల్లా పశు సంవర్ధక అధికారి టి. శ్రీనివాసరావు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పశు సంవర్ధక అధికారి టి. శ్రీనివాసరావు బాధ్యత లు స్వీకరించిన అనంతరము గురువారము జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ను ఛాంబర్ లో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత అభినందనలు తెలియజేశారు. మాట్లాడుతూ, జిల్లాలో పెద్ద ఎత్తున అమూల్ బల్క్ మిల్క్ sయూనిట్స్ కు పాల వెల్లువ సేకరణ కేంద్రాల ద్వారా పాల సేకరణ లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందన్నారు. ఆమేరకు ప్రతి రోజు ఆయా కేంద్రల నుంచి 160 …
Read More »వినియోగదారుల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
-కలెక్టరేట్ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంలో పాల్గోన్న జేసి తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వినియోగదారుల హక్కులను కాపాడేందుకు జిల్లాలో పటిష్టమైన ప్రణాళికలను అమలు చేస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కోన్నారు. కలెక్టరేట్ డి ఎస్ వో కార్యాలయ సమావేశ మందిరంలో ప్రపంచ వినియోగ దారుల దినోత్సవం సందర్భంగా “వినియోగదారుల కొరకు న్యాయమైన మరియు బాధ్యతాయుతమైన కృత్రిమ మేధస్సు” అంశంపై చర్చ వేదిక నిర్వహించారు. ఈ సందర్బంగా జేసి తేజ్ భరత్ మాట్లాడుతూ, వినియోగదారుల్లో అవగాహాన …
Read More »మార్చి 17 వ తేదీన జిల్లాలో గ్రూప్ వన్ పరిక్షలకు హజరు కానున్న 8 వేల 258 మంది అభ్యర్థులు
-జిల్లాలో ఎపీపిఎస్సి గ్రూప్ -1 పరీక్షలకు 25 కేంద్రాలు -పరీక్షా కేంద్రాలలో పకడ్బందీ ఏర్పాట్లు చెయ్యాలి -మొదటి పరీక్ష ఉదయం 10.00 నుంచి మ 12.00 వరకు -రెండో పేపర్ మ.2 నుంచి సా.4 వరకు -పరీక్షా కేంద్రాలలోనికి గంట ముందు నుంచి అనుమతించడం జరుగును -పరీక్షా ప్రారంభానికి 15 నిముషాలు ముందు నుంచి అభ్యర్ధులను కేంద్రం లోకి అనుమతించడం జరుగదు -జేసి తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పరిధిలో మార్చి 17 వ తేదీ ఆదివారం 25 …
Read More »సెలవు రోజుల్లోను పనిచేయనున్నజిఎంసి క్యాష్ కౌంటర్లు… : కమిషనర్ కీర్తి చేకూరి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పన్ను బకాయి అంతా ఏక మొత్తంగా చెల్లించిన వారికి కల్పించిన వడ్డీ రాయితీ గడువు మరో 15రోజులు మాత్రమే ఉన్నందున పన్ను చెల్లింపుదార్లకు వీలుగా సెలవు రోజుల్లోనూ క్యాష్ కౌంటర్లు యధావిధిగా పనిచేస్తాయని పన్ను బకాయిదార్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పన్ను బకాయి అంతా ఏక మొత్తంగా చెల్లించిన వారికి వడ్డీ రాయితీ ప్రకటించిందని, నగర పజలు ఈ నెలాఖరులోపు తమ ఆస్తి, …
Read More »ఈవిఎంలు, వివి ప్యాట్ ల వినియోగంపై సెక్టోరల్ అధికారులు సమగ్ర అవగాహన…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో ఈవిఎంలు, వివి ప్యాట్ ల వినియోగంపై సెక్టోరల్ అధికారులు సమగ్ర అవగాహన కల్గి ఉండాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కీర్తి చేకూరి తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఈవిఎంలు, వివి ప్యాట్ ల వినియోగంపై కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో పశ్శిమ నియోజకవర్గ ఈఆర్ఓ కె.రాజ్యలక్ష్మీ, మాస్టర్ ట్రైనర్ల ద్వారా సెక్టోరల్ అధికారులకు డెమో ఈవిఎంలు, వివి ప్యాట్ లతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ …
Read More »ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లతో సన్నద్ధం
– అత్యంత పారదర్శకంగా ఫారాల పరిష్కారం – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎన్నికలను నిష్పక్షపాత, స్వేచ్ఛాయుత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లతో సన్నద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కలెక్టర్ డిల్లీరావు బదులిస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమల్లోకి వస్తుందన్నారు. జనవరి 22న …
Read More »ఈనెల 17న గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్ష
-24 పరీక్ష కేంద్రాల్లో హాజరుకానున్న 10,525 మంది అభ్యర్థులు.. -24 మంది లైజనింగ్ అధికారులు, 24 మంది ఛీఫ్ సువరిండెంటెంట్లు.. -హాల్ టిక్కెట్ తో పాటు ఫోటో తో ఉన్న ఏదైన ఓరిజనల్ ఆధార్, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, ఓటర్ కార్డులను -తమతోపాటు తప్పనినరిగా తీసుకురావాలి.. -అభ్యర్థులు మొబైల్ ఫోన్స్, క్యాలిక్యూలెటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను వరీక్ష కేంద్రానికి తీసుకురావద్దు.. -జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా ఈనెల …
Read More »
Prajavartha Online Telugu News