– AP Govt.to support Centre in addressing Climate Change – Commits to Aggressive Energy Efficiency Measures in Partnership with Centre – Centre-State Collaboration Strengthened – Recognition for Fisheries Sector in West Godavari for imparting Global Energy Efficiency Technologies. Vijayawada, Neti Patrika Prajavartha : In a significant move to combat climate change and support the Union Government’s mission to reduce greenhouse …
Read More »Telangana
ఆషాఢమాస సారె సమర్పణ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా మణులు ఆషాడ మాసం ప్రారంభం కావడంతో జగన్మాత ఇంద్రకీలాద్రి మీద కనకదుర్గమ్మ కు ప్రీతి కలిగించే విధంగా ఆషాఢమాస సారె సమర్పణ, ప్రత్యేక పూజ కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. నగరంలోని అన్ని ప్రాంతాలనుండి మహిళా ముతైయిదువులు, భక్త బృందాలుగా కనకదుర్గమ్మ ఆలయానికి తరలి వచ్చారు. మహిళా ముతైయిదువులు ఇంటి వద్ద లక్ష్మీ పూజలు చేసుకున్న అనంతరం మూకుమ్మడిగా కనకదుర్గమ్మ తల్లి ఆలయాన సారెలు అందించేందుకు ఆషాడ మాస పూజా కార్యక్రమాలకు ముకుమ్మడిగా బృందాలుగా ఆలయ ప్రాంగణానికి ఊరేగింపుగా …
Read More »రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
-తలిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతాల్లో కోత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు! తన మానవతా హృదయాన్ని చాటుకునే నిర్ణయం! గతంలో ఏ ముఖ్యమంత్రికి రాని అద్భుత ఆలోచన! తలిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతాల్లో 15 శాతం కోత విధించి, ఆ నగదును నేరుగా తల్లి ఖాతాలో జమ చేసే ఆలోచన ఆచరణలోకి తీసుకు రావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశాన్ని పరిశీలించి న్యాయ పరమైన ఇబ్బందులు తొలగించి ఫిర్యాదులను బట్టి …
Read More »అంచనాలకు అందని ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుల ఎంపిక
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బీజేపీ తన వ్యూహాత్మక నిర్ణయాలతో ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల ఎంపికలో కూడా ఈ విషయం మరోసారి స్పష్టమైంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ను, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా సీనియర్ నేత ఎన్. రామచంద్ర రావును పార్టీ ఎంపిక చేసింది. ఈ రెండు స్థానాల కోసం అనేకమంది పోటీలో ఉన్నప్పటికీ, ఆరెస్సెస్ అండదండలు ఉన్నవారికి, పార్టీలో సుదీర్ఘ అనుభవం కలిగినవారికి, సౌమ్యులకు ఈ బాధ్యతలను అప్పగించింది. ఏపీ …
Read More »APTDC to Ink Major EV and Tourism MoUs at Tech Conclave
-Rs. 10,000 Cr Investments, EV Infra push to be announced. -Govt. Aims to making AP, a Global Tourist Destination -CM Sets a target of 20 percent growth rate for the Tourism Sector – Spl CS Ajay Jain -Spl CS urged BEE to provide Technical Support for making AP Tourism, as the Best Energy Efficient Utility in India Vijayawada, Neti Pathrika …
Read More »వేల్ మురుగ.. వెట్రి మురుగా.. ఙ్ఞాన మురుగా.. శరణం శరణం
-మురుగన్ భక్తులతో కలసి స్కంధ షష్టి కవచ పారాయణం చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ -లక్షలాది మంది ఏక గళమై స్కంధ షష్టి కవచ పారాయణం -20 నిమిషాలపాటు సుబ్రహ్మణ్య భక్తులతో కలసి పారాయణం చేసిన పవన్ కళ్యాణ్ గారు -పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదించిన సాధు పుంగవులు -వేలాయుధం బహూకరించిన హిందూ మున్నాని సంస్థ -భక్త జన సంద్రంగా మధురై మురుగ భక్తర్గళ్ మానాడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మధురై మీనాక్షి అమ్మ సాక్షిగా లక్షలాది మంది మురుగన్ …
Read More »హిందు ధర్మాన్ని కాపాడుకోవడానికి ఐక్యంగా పోరాడుదాము
-అంతా ఏకమైతే మార్పు కచ్చితంగా వస్తుంది -ధర్మ పరిరక్షణ కోసం మురుగన్ తోడుగా ముందుకు వెళ్దాం -హిందూ ధర్మ వ్యతిరేకులకు కొందరి మద్దతు శోచనీయం -విజభన ఆలోచనలున్న వారు చాలా ప్రమాదకరం -లౌకిక వాదం ముసుగులో హిందూ ధర్మాన్ని దూషించడం సరికాదు -ఏథెన్స్ కంటే పురాతనమైన మధురైకు రావడం అదృష్టం -మధురైలో మురుగ భక్తర్గళ్ మానాడు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘సజ్జనుడికి వచ్చే కోపం చాలా భయంకరంగా ఉంటుంది. …
Read More »“శ్రీ శ్రీ రవిశంకర్ పీస్ అండ్ వెల్నెస్ డే”
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జాక్సన్విల్, ఫ్లోరిడా, జూన్ 16ను శ్రీ శ్రీ రవిశంకర్ పీస్ అండ్ వెల్నెస్ డే అని ప్రకటించింది. జాక్సన్విల్, ఫ్లోరిడా, గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ నిరంతర సేవను మరియు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సమాజంలో పరస్పర అవగాహన, ఐక్యత, స్వస్థత చేకూరుట కోసం చేస్తున్న నిరంతర ప్రయత్నాలను గౌరవిస్తూ, జూన్ 16 తేదీని అధికారికంగా “శ్రీ శ్రీ రవిశంకర్ పీస్ అండ్ వెల్నెస్ డే” అని ప్రకటించింది. ఈ ప్రకటనను జాక్సన్విల్ మేయర్, నార్త్ …
Read More »ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్లో తెలుగు మహోత్సవం
– ఆధ్యాత్మికత, సాంస్కృతిక విలువల అనన్య సమ్మేళనం బెంగళూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, మానవతావాది గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ సన్నిధిలో, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో నిర్వహించిన తెలుగు మహోత్సవం ఒక విభిన్నమైన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక పండుగగా మారింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి 500 మందికి పైగా పాల్గొనగా, ఆహారం, సంప్రదాయాలు, జ్ఞానం మరియు సంస్కృతి కలయికగా ఈ మహోత్సవం నిలిచింది. విశేషంగా, 68 రకాల స్వీట్లు ఉన్న ఫుడ్ ఫెస్టివల్ …
Read More »డా. బాబీ ముక్కామలకు ఆచార్య యార్లగడ్డ చేతుల మీదుగా ఘన సత్కారం
-అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా భారతీయుడికి దక్కిన అరుదైన గౌరవం ఫ్లింట్ (మిచిగన్), నేటి పత్రిక ప్రజావార్త : అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన భారతీయ మూలాలు కలిగిన ప్రముఖ ఈ ఎన్ టి వైద్యుడు డా. బాబీ ముక్కామలకు ఫ్లింట్ నగరంలో ఘన సత్కారం లభించింది. విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ సన్మాన కార్యక్రమంలో పాల్గొని ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ ముక్కామల అధ్యక్ష …
Read More »
Prajavartha Online Telugu News