Breaking News

Telangana

ఆధ్యాత్మికత ద్వారా విశ్వ చైతన్యం: ఏపీ సీఎం చంద్రబాబు

-హైదరాబాద్ శివారులోని కన్హా శాంతివనంలో ముఖ్యమంత్రి పర్యటన -దేశంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రం, వెల్‌నెస్ సెంటర్, రెయిన్ ఫారెస్ట్, హార్ట్ ఫుల్ ఇంటర్నెషనల్ స్కూల్ సందర్శించిన ముఖ్యమంత్రి హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఆధ్యాత్మికత ద్వారానే విశ్వ చైతన్యం సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం హైదరాబాద్ శివారులోని కన్హా శాంతి వన ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా కన్హా శాంతి వనం నిర్వాహకులు, శ్రీరామ చంద్ర మిషన్ ప్రెసిడెంట్ దాజీతో సమావేశమయ్యారు. శాంతి వనంలో …

Read More »

BEE Gears Up to Make 35th National Energy Conservation Awards (NECA) 2025 a Grand Success

-NECA is a symbol of the country’s commitment to climate responsibility: Dhiraj Kumar Srivastava DG, BEE -India has achieved substantial energy savings and emerged as a role model for other nations in addressing climate change. -The Standards & Labelling Programme alone has achieved electricity savings of 89. 84 billion units and Reduced CO2, emissions by 63.78 million tonnes, Secretary, BEE. …

Read More »

ఎక్సలెన్స్ కు ప్రతిరూపం రామోజీరావు

-ఈనాడు ఒక యూనివర్సిటీ -పత్రికే ప్రతిపక్షంగా ప్రజావాణిని వినిపించారు -40 ఏళ్ల పరిచయంలో ఏనాడూ చిన్న ఫేవర్ అడగని వ్యక్తి రామోజీ -తెలుగుభాషకు చేసిన సేవలు చిరస్మరణీయం -రామోజీ స్పూర్తితో తెలుగుభాషను సంరక్షిస్తా -రామోజీ ఎక్స్ లెన్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుజాతి గర్వించే రామోజీరావు స్పూర్తితో తెలుగు భాషను సంరక్షిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రామోజీ మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన నిర్మించిన వ్యవస్థలు శాశ్వతంగా ఉంటాయన్నారు. రామోజీ జయంతి సందర్భంగా …

Read More »

ప్రత్యేక రైల్లో శబరిమల – అరుణాచలం యాత్ర

-శబరిమల యాత్ర – అయ్యప్ప స్వామి మరియు అరుణాచలేశ్వరుని దర్శనం -తేదీ: 10 డిసెంబర్ 2025 హైదరాబాద్,  నేటి పత్రిక ప్రజావార్త : ప్రత్యేక రైల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్ర రైలు యాత్ర ఈ డిసెంబర్ లో ప్రారంభం కానుంది అని సౌత్ స్టార్ రైల్ ప్రోడక్ట్ డైరెక్టర్ శ్రీ విగ్నేష్ ప్రకటించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రత్యేక రైలు లో అయ్యప్ప స్వామి మరియు అరుణాచలేశ్వరుని దర్శించుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. ఈ యాత్ర డిసెంబర్ 10న ప్రారంభం కానుంది. ఇండియన్ …

Read More »

National Movement for PM e-Drive Gathers Momentum

-Catalysing India’s Green Urban Future -CESL Receives Overwhelming Response for Mega Tender of 10,900 PM e-Buses -2,800 PM e-Buses Allotted for Delhi; -PM e-Buses Allotted 2000 for Hyderabad -Bid Deadline Extended to 6th November 2025 Hyderabad, Neti Patrika Prajavartha : India’s electric mobility revolution is shifting into top gear. In a decisive step towards achieving the Union Government’s ambitious Net …

Read More »

డిప్యూటీ సీఎం పవన్‌కు సీఎం చంద్రబాబు పరామర్శ

-ప్రధాని పర్యటన, ఆటో డ్రైవర్ల సేవలో, జీఎస్టీ ఉత్సవ్‌పై భేటీలో చర్చ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : తీవ్ర జ్వరంతో బాధపడుతోన్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు ఆదివారం వెళ్లారు. ఆరోగ్య పరిస్థితిని గురించి పవన్ కళ్యాణ్‌ను అడిగి తెలుసుకున్నారు. జ్వరం నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అక్టోబర్ 4వ తేదీన ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ అంశంపై డిప్యూటీ సీఎం …

Read More »

శ్రీలంక నుంచి కాకినాడ మత్స్యకారుల విడుదల

-స్వదేశానికి రప్పించడంలో ఏపీ ప్రభుత్వం చొరవ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీలంక జాఫ్నా జైల్లో నిర్బంధంలో ఉన్న నలుగురు కాకినాడ జాలర్లు స్వదేశానికి తిరుగు పయనం అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీ భవన్ నుంచి జాలర్ల విడుదలకు తక్షణ చర్యలు చేపట్టడంతో ఈనెల 26న నలుగురు జాలర్లను శ్రీలంక కోస్ట్ గార్డ్ సిబ్బంది భారత్ కు అప్పగించారు. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ సమీపంలోని మండపం వద్ద శ్రీలంక కోస్ట్ గార్డు సిబ్బంది ఈ నలుగురిని భారత్ కోస్ట్ గార్డ్ …

Read More »

Vidal Health and Serum Institute of India collaborate on HPV Vaccine access

-Serum Institute and Bajaj Finserv Health Subsidiary – Vidal Health Unite to Drive Cervical Cancer Awareness and Vaccine Accessibility Amaravathi, Neti Patrika Prajavartha : Starting October 1, 2025, Vidal Health will launch a first-of-its-kind paperless and cashless HPV vaccination service, available through its digital platform. Bajaj Finserv Health’s Vidal Health, a leading health-tech company, aims to provide high-quality HPV vaccines …

Read More »

అంతరిక్ష అన్వేషణ కోసం భారత్ దార్శనికత

– డా. ఎస్. సోమనాథ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో, భారత అంతరిక్ష ప్రయాణం కేవలం అద్భుతమైన మిషన్ల పరంపరగా మిగిలిపోలేదు—ఇది ఇప్పుడు దేశ ప్రజల గుండెచప్పుడుగా, ప్రతిరోజూ నిలిచే ప్రేరణగా మారింది. 2025 ఆగస్టులో, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా మన ప్రధాని తో సంభాషించిన సందర్భం, ప్రతి భారతీయునికీ గర్వకారణమైన క్షణంగా నిలిచింది. ఆ ఘట్టాన్ని ప్రధానమంత్రి “అమృత కాలంలో ఒక ప్రాముఖ్యమైన అధ్యాయం”గా అభివర్ణించారు.. …

Read More »

‘ఓజీ’ చిత్రానికి సహకరించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు

-అభిమానుల ఉత్సాహం మరువలేనిది -చిత్ర దర్శకనిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు అభినందనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘ఓజీ’ చిత్రానికి సహకారం అందించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. సినిమా పరిశ్రమకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుతున్న ప్రోత్సాహకాలకు ఇరువురు ముఖ్యమంత్రులూ చూపిస్తున్న చొరవే కారణం. ఈ రోజు హైదరాబాద్ లో నిర్వహించిన ‘ఓజీ కన్సెర్ట్’కు అనుమతులు ఇవ్వడంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం …

Read More »