-వాటర్ మెన్ గా ఎకనామిక్ టైమ్స్ పేర్కొనటం సంతోషం -సాగునీటి ప్రాజెక్టులు, జల సంరక్షణపై పనిచేయటమే సంతృప్తి -పొలిటికల్ గవర్నెన్సుకు ప్రాధాన్యత ఇస్తూ పాలనలో ముందుకు -కష్ట కాలంలో నిలబడిన కార్యకర్తకే పార్టీలో పూర్తి గౌరవం -ప్రజల ఓటే మనకు గీటు రాయి.. 2029లో మెరుగైన ఫలితాలు రావాలి -వైసీపీ ఫేక్ ప్రచారాన్ని తేలిగ్గా తీసుకోవద్దు.. ఫ్యాక్ట్ తో కౌంటర్ ఇవ్వండి -ఉగ్రవాదుల్లా హిట్ -రన్- హైడ్ విధానంతో గొడ్డలి పార్టీ రాజకీయం -టీడీపీ లీడర్షిప్ కాన్ క్లేవ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు …
Read More »Daily Archives: September 7, 2026
ఉమ్మడి చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతానికి జేజేఎం – అమరజీవి జలధారలు
-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం -కీలకమైన ఇంటేక్ వెల్, నీటి శుద్ధి కేంద్రాలు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల పనుల్లో పురోగతి -130 కిలోమీటర్ల పైప్లైన్ నిర్మాణం పూర్తి -శరవేగంగా సాగుతున్న రూ. 2,370 కోట్ల భారీ తాగునీటి ప్రాజెక్టు పనులు -18 మండలాలు, 3,163 ఆవాసాలకు స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం -దాదాపు 25 లక్షల మంది ప్రజలకు శాశ్వత తాగునీటి భద్రత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అత్యంత తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో …
Read More »హజ్ యాత్రికుల ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రికి వినతిపత్రం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ యాత్రికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటు చేయడంతో పాటు, హజ్ యాత్రకు సంబంధించిన విమాన ఛార్జీలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ బాషా, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హజ్ యాత్రికులు ఎదుర్కొంటున్న అధిక విమాన ఛార్జీల భారం, విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ …
Read More »మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం
-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్పోర్ట్స్ కోటా ద్వారా నిర్వహించిన మెగా డీఎస్సీ–2025లో కొందరు అభ్యర్థుల టెట్ అర్హతలు, కుల ధ్రువీకరణ, క్రీడా సర్టిఫికెట్ల ప్రామాణికతపై వివిధ మాధ్యమాల్లో వస్తున్న ఆరోపణలలో ఏమాత్రం వాస్తవాలు కావని రాష్ట్ర విద్యా శాఖ కమిషనర్ శ్రీమతి తమీమ్ అన్సారియా మరియు SAAP వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి భరణి స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయం …
Read More »ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం, సరుకులు
-ఏపీ భవన్లో ప్రత్యేక రైస్ అవుట్లెట్ ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్ -రాష్ట్ర ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాలకూ అత్యుత్తమ నాణ్యతతో కూడిన సరుకులు అందజేత -కేఎన్ఎం, బీపీటీ వంటి రకరకాల బియ్యం వెరైటీలు అందుబాటులో ఉంచేలా చర్యలు -ఎన్సీసీఎఫ్ ద్వారా 64 రకాల నిత్యావసర సరుకులు సబ్సిడీ ధరలతో విక్రయం న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ రాజధాని న్యూఢిల్లీలో నివసిస్తున్న రాష్ట్ర ప్రజలకు తక్కువ ధరకే అత్యుత్తమ నాణ్యతతో కూడిన బియ్యం, నిత్యావసర సరుకులను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక …
Read More »రాష్ట్రంలో నిత్యావసరాల సరఫరా, ధరల నియంత్రణపై ఎన్సీసీఎఫ్ ఎండీతో మంత్రి చర్చలు
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీ పర్యటనలో భాగంగా నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF) మేనేజింగ్ డైరెక్టర్ (MD)ని రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కలిశారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల సరఫరా తీరు, ధరల నియంత్రణ, వినియోగదారులకు ఇబ్బంది లేకుండా సరుకులు అందుబాటులో ఉండేలా తీసుకోవాల్సిన పటిష్ట చర్యలపై చర్చించారు. ప్రజలందరికీ నాణ్యమైన నిత్యావసర వస్తువులను సరసమైన ధరలకు అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా మంత్రి …
Read More »రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం
-గ్రామస్థాయి నుంచి కార్పొరేషన్ వరకు పార్టీ అనుసరించాల్సిన విధివిధానాలపై సమగ్ర చర్చ -ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ డివి మేనర్ హోటల్ వేదికగా టీడీపీ జిల్లా పార్టీ ఎన్నికల సమావేశం జరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా సమావేశంలో సమగ్రంగా చర్చించారు. పార్లమెంటరీ పార్టీ ఎలక్షన్ ఇంచార్జ్ మక్కెన మల్లికార్జునరావు, జిల్లా పార్టీ అధ్యక్షులు గద్దె అనురాధ, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె …
Read More »ప్రజా సౌకర్యాల విస్తరణకు కట్టుబడి ఉన్నాం -ఎంపీ చిన్ని
-మారుతి కోఆపరేటివ్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవంలోఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గం 10వ డివిజన్ పడమట పరిధిలోని మారుతి కోఆపరేటివ్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమ్యూనిటీ హాల్ను స్థానిక శాసనసభ్యులు గద్దె రామమోహన్ తో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ, స్థానిక ప్రజల సామాజిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని …
Read More »విజయవాడలో సరికొత్త పల్సర్ 125 & పల్సర్ 150 ఆవిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశపు ఐకానిక్ స్పోర్ట్స్ మోటార్ సైకిల్ బ్రాండ్ బజాజ్ పల్సర్, తన 25 ఏళ్ల అద్భుతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తూ సరికొత్త పల్సర్ 125 మరియు పల్సర్ 150 మోడళ్లను విజయవాడలో ఆవిష్కరించింది. వరుణ్ బజాజ్ విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక ఆవిష్కరణ కార్యక్రమానికి విజయవాడ టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 2001లో పల్సర్ 150తో ప్రారంభమైన పల్సర్ ప్రయాణం భారతీయ మోటార్ సైక్లింగ్ రంగంలో …
Read More »స్వర్ణ భారత్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం
-25వ వార్షికోత్సవ వేడుకల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ -అక్షర విద్యాలయ పరిపాలన భవనం సందర్శన -సాంకేతిక శిక్షణ కేంద్రంలో యువత నైపుణ్యాలపై ఆరా -వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి తదితరుల ఘన స్వాగతం -సర్దార్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణ భారత్ ట్రస్ట్ 25వ వార్షికోత్సవ వేడుకల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నెల్లూరు సరస్వతి నగర్లోని అక్షర విద్యాలయ పరిపాలన భవనానికి చేరుకున్న ఆయనకు మాజీ …
Read More »
Prajavartha Online Telugu News