-జిల్లా కలెక్టర్, Dr S. వెంకటేశ్వర్. -07.09.2026 నుండి 16.09.2026 వరకు స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఇతర అర్హులైన వర్గాల సంక్షేమం, సామాజిక భద్రత మరియు గౌరవప్రదమైన జీవనానికి ప్రభుత్వం అమలు చేస్తున్న NTR భరోసా పింఛను పథకం కింద కొత్త పింఛన్ల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం …
Read More »Daily Archives: September 6, 2026
పేదల పండుగలో మరో కొత్త అధ్యాయం
-ఎన్టీఆర్ భరోసాతో మరింత మందికి సామాజిక భద్రత -ఇప్పటికే 62 లక్షల మందికి భరోసా… ఇప్పుడు కొత్త అర్హులకూ అవకాశం -సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ -స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రతి నెలా జరిగే ‘పేదల పండుగ’ను ప్రభుత్వం మరో స్థాయికి తీసుకువెళ్తోంది. ఇప్పటికే దేశంలోనే అత్యధిక స్థాయిలో సామాజిక భద్రత పింఛన్లు అందిస్తూ 62 లక్షల మంది పేదలకు ప్రతి నెలా ఆర్థిక …
Read More »పొగాకు రైతులకు భరోసా.. మార్కెట్లో మెరుగైన పరిస్థితులు
– ‘నో-బిడ్’లు తగ్గుముఖం.. కొనుగోలుదారుల పోటీతో మెరుగవుతున్న ధరలు – వచ్చే ఏడాది పంట నియంత్రణతో మార్కెట్కు అనుగుణంగా ఉత్పత్తి – సీఎం చంద్రబాబు ఆదేశాలతో రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా చర్యలు – వేలం కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం: మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్లో 2025–26 FCV పొగాకు వేలాల్లో ఇటీవల మార్కెట్ పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలు, మార్గదర్శకత్వంతో పొగాకు రైతులకు …
Read More »జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ..
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)ను శాసనసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్న మహా ధర్నాకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో యూసుఫ్గూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ డివిజన్లకు చెందిన …
Read More »2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు..
-అన్న అనే మాటను సార్థకం చేసుకుని.. పుట్టింటి కానుకగా చీర-సారె, పసుపు, కుంకుమ అందజేసిన పేదల పెద్దన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే.. హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : పోషకాహార వారోత్సవంలో భాగంగా నవయువ నిర్మాణ్ సంస్థ మరియు కాంగ్రెస్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్గూడ మహమ్మద్ ఫంక్షన్ హాల్లో సామూహిక శ్రీమంతాలు,అన్నప్రాసన కార్యక్రమాన్ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 2,000 మంది గర్భిణీ మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో హాజరై సందడి చేశారు. …
Read More »పోరంకిలో ‘కలువ రెస్టారెంట్’ ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘కలువ రెస్టారెంట్’ మన రుచి -మన సంస్కృతి నినాదంతో పోరంకి సెంటర్ లో విజయ డిజిటల్స్ బిల్డింగ్ రెండవ అంతస్తులో ఆదివారం ‘కలువ రెస్టారెంట్’ నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ‘కలువ రెస్టారెంట్’ నిర్వహకులు గోరంట్ల శ్రీనాధ్, నల్లపాటి సతీష్ నాణ్యమైన రుచికరమైన బిర్యానీలు సరికొత్త రుచులతో హైదరాబాద్ స్టైల్ దీటుగా బిర్యానీ బ్రోకలీ సూపు, మటన్ మరాగ్, కోడి చిప్స్, రాగి సంగటి నాటుకోడి పులుసు, పీతల కూర, పలు రకాలు నాన్ వెజ్ ఐటమ్స్, …
Read More »నందిగామలో బీజేపీ నూతన కార్యాలయం ప్రారంభం
-కుల మతాలకతీతంగా సేవలందించాలి , -ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి -ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి నందిగామ బీజేపీ పార్టీ కార్యాలయం వేదికగా నిలవాలని మాజీ కేంద్ర మంత్రి విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనాచౌదరి) పిలుపునిచ్చారు. నందిగామ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటుచేసిన బీజేపీ కార్యాలయాన్ని ఆదివారం సుజనా ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి …
Read More »అభివృద్ధి చెందుతున్న విజయవాడలో మరిన్ని వ్యాపార సంస్థలు రావాలి…
-నూతన పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం : ఎంపీ కేశినేని చిన్ని విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతున్న విజయవాడ నగరంలో మరిన్ని నూతన వ్యాపార, వాణిజ్య సంస్థలు ఏర్పాటు కావాలని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) ఆకాంక్షించారు. నగరంలో ఏర్పాటు చేసిన ‘కురువ్ సర్ఫేస్ ప్రొటెక్షన్’ నూతన షోరూమ్ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామమోహన్, చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్, సీనియర్ నాయకుడు బొప్పన భవకుమార్లతో …
Read More »సెప్టెంబర్ 4, 5 తేదీల్లో స్పెషల్ క్యాంపెయిన్ డేస్ విజయవంతం
-ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్లకు విస్తృత అవగాహన – దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సెప్టెంబర్ 4, 5 తేదీల్లో నగర పరిధిలోని వివిధ ప్రాంతాల్లో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు స్పెషల్ క్యాంపెయిన్ డేస్ను ఎఈఆర్వోలు విజయవంతంగా నిర్వహించారు. ఈ స్పెషల్ క్యాంపెయిన్ డేస్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు అవసరమైన సేవలు, దరఖాస్తుల విధానం, ఓటర్ల జాబితాలో పేర్ల …
Read More »వర్షం ప్రారంభమైన వెంటనే యాక్షన్లోకి మాన్సూన్ రెస్పాన్స్ టీం
-వేగంగా నీటి నిల్వల తొలగింపు – ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నగరంలో వర్షాలు ప్రారంభమైన వెంటనే మాన్సూన్ రెస్పాన్స్ టీం అప్రమత్తమై వేగవంతమైన చర్యలు చేపట్టింది. వర్షపు నీరు నిలిచే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, వర్షం కురిసిన వెంటనే ఆయా ప్రాంతాల్లో నీటి నిల్వలను తొలగిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టింది. ఆదివారం మధ్యాహ్నం నగరంలో వర్షం కురిసిన నేపథ్యంలో జోనల్ కమిషనర్లు, …
Read More »
Prajavartha Online Telugu News