Breaking News

Daily Archives: September 3, 2026

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన 1393 వ (56వ) క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు  కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. 1. పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి & మత్స్య శాఖ: పల్నాడు జిల్లా మాచర్ల మండలం అచ్చమ్మకుంట గ్రామంలో కొత్తగా వెటర్నరీ డిస్పెన్సరీ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రి …

Read More »

శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు కి ఆహ్వానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఆలయ కమిటీ ఆహ్వానం పలికింది. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్, దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఛైర్మన్ సురేంద్రబాబు సచివాలయంలో సీఎంను కలిసి ఈ నెల 14 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే ఈ ఉత్సవాలకు రావాలని ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా సీఎంకు ఆలయ పండితులు వేదాశీర్వచనం పలికి స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందించారు.

Read More »

రాష్ట్రంలో ఒక్క ఎకరం కూడా ఎండిపోకూడదు

-ఎల్ నినో దృష్ట్యా రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు… అనంతరం మంత్రి పార్థసారథి ఎల్నినో అంశంపై మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించి ప్రజలకు …

Read More »

నిత్యావసరాల ధరల నియంత్రణకు మార్కెట్ ఇంటర్వెన్షన్ చర్యలు

– రూ.35కే కిలో ఉల్లిపాయలు అందించేందుకు నిర్ణయం – 1.20 లక్షల మెట్రిక్ టన్నుల కందులు కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి – పామాయిల్‌ను సబ్సిడీ ధరలకు అందించేలా చర్యలు – 10 వేల మెట్రిక్ టన్నుల KNM రకం బియ్యం సేకరణకు ఆదేశం – సామాన్యులపై ధరల భారం పడకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి – మంత్రివర్గ ఉపసంఘం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల నేపథ్యంలో వినియోగదారులపై భారం పడకుండా చేపట్టాల్సిన మార్కెట్ ఇంటర్వెన్షన్ చర్యలపై …

Read More »

ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు: మంత్రి కందుల దుర్గేష్

-సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన పర్యాటక శాఖ మార్కెటింగ్ కమిటీ ప్రమోషన్ సమావేశం..పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేలా సుదీర్ఘ చర్చ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేలా వినూత్న కార్యక్రమాలు, మెగా, జిల్లా స్థాయి ఈవెంట్లను నిర్వహించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలోని రెండవ బ్లాక్‌లో మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన జరిగిన టూరిజం డిపార్ట్‌మెంట్ మార్కెటింగ్ కమిటీ ప్రమోషన్ మీటింగ్ లో ఏడాదంతా …

Read More »

ఏపీలో లాజిస్టిక్స్, ఏవియేషన్ రంగాల్లో పెట్టుబడుల వెల్లువ

-రాష్ట్రంలో రూ.300 కోట్ల పెట్టుబడులకు శ్రీక్షేత్ర లాజిస్టిక్స్ సంస్థ ప్రతిపాదన -భోగాపురం, కర్నూలు, విజయవాడ విమానాశ్రయాల్లో MRO ఏర్పాటుకు మెల్‌స్టార్ ఏవియేషన్ ఆసక్తి -పెట్టుబడిదారులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది: మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో లాజిస్టిక్స్, ఏవియేషన్ రంగాల్లో పెట్టుబడులకు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. సుస్థిర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల …

Read More »

విశాఖపట్నం వేదికగా సెప్టెంబర్ 10 నుండి 12 వరకు 41వ ఐఏటీఓ జాతీయ వార్షిక సదస్సు:పర్యాటక మంత్రి కందుల దుర్గేష్

-రాష్ట్ర పర్యాటక రంగ వర్గాలకు ఐఏటీఓ సభ్యత్వం, రిజిస్ట్రేషన్ రుసుముల్లో బంపర్ రాయితీలు -ఏపీ భాగస్వాములకు రూ. 10,000 ఐఏటీఓ ప్రవేశ రుసుము పూర్తి మినహాయింపు -సదస్సు రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 8,500 నుండి రూ. 3,000 లకు తగ్గింపు -రాష్ట్ర పర్యాటక ప్రతినిధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ పిలుపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు, …

Read More »

వరల్డ్ టూరిజం డే సందర్భంగా అవార్డులకు పర్యాటక శాఖ దరఖాస్తుల ఆహ్వానం

-మొత్తం 38 విభాగాల్లో 46 పురస్కారాలు.. దరఖాస్తుల సమర్పణకు సెప్టెంబరు 18 తుది గడువు -సెప్టెంబరు 27న రాష్ట్ర వార్షిక పర్యాటక విశిష్టత పురస్కారాలు-2025-26 ప్రదానం -వివరాలు వెల్లడించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబర్ 27న అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వార్షిక పర్యాటక విశిష్టత పురస్కారాలు-2025-26 (‘State Annual Tourism Excellence Awards) ప్రదానం చేయనున్నట్లు వెలగపూడి సచివాలయంలో పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ …

Read More »

గోదావరిలో కలుస్తున్న డ్రెయిన్ కాలుష్యంపై సమగ్ర అధ్యయనానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం

-ప్రతి డ్రెయిన్‌పై నిరంతర పర్యవేక్షణ.. నమూనాల శాస్త్రీయ పరిశీలన.. -జీవ నదిలోకి చేరుతున్న వ్యర్థాలపై ప్రత్యేక అధ్యయనం -పరిమితికి మించిన కాలుష్యంపై నియంత్రణ చర్యల అమలుకు ఆదేశాలు -ప్రత్యేక పర్యావరణ టాస్క్ ఫోర్స్‌కు బాధ్యతలు -రూ. 100 కోట్ల పీసీబీ నిధులతో మురుగు నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచన -కాలుష్య రహిత గోదావరిలో భక్తులు పుష్కర స్నానమాచరించేలా చర్యలు -‘స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు’ లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యాచరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘స్వచ్ఛ గోదావరి – …

Read More »