-పర్యావరణ పరిరక్షణకు 20 ఏళ్ల ప్రణాళికతో ముందుకు సాగాలి -తాటి చెట్లు, మడ అడవులతో తీర ప్రాంతాల రక్షణ -పర్యావరణ పరిరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చాలి -సూర్యలంక బీచ్ లో విద్యార్థులతో కలిసి తాటి మొక్కలు నాటిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వాతావరణ సమతుల్యతను పరిరక్షించడంతో పాటు జీవవైవిధ్యం, జీవరాశుల మనుగడను కాపాడుకోవడానికి విస్తృత స్థాయిలో పచ్చదనాన్ని పెంపొందించడం అత్యంత అవసరమని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ …
Read More »Daily Archives: September 3, 2026
వన్య ప్రాణుల మరణాలపై సమగ్ర అధ్యయనానికి ఉప ముఖ్యమంత్రి ఆదేశం
-క్షేత్రస్థాయిలో అమలవుతున్న ప్రణాళికలపై సమగ్ర అధ్యయనం -అటవీ శాఖ సలహాదారు, అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి నేతృత్వంలోని కమిటీకి బాధ్యతలు -జంతువుల ఆవాసాల నిర్వహణ, రక్షణ చర్యలపై నివేదిక కోరిన పవన్ కళ్యాణ్ -రాష్ట్రంలో మరింత పటిష్టంగా వన్యప్రాణి సంరక్షణ చర్యలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణను మరింత బలోపేతం చేసే దిశగా సరికొత్త ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇటీవల చోటు చేసుకున్న వన్యప్రాణుల …
Read More »కొండూరు కిడ్నీ బాధితుల జీవితాల్లో కొత్త ఆశలు నింపిన పవన్ కళ్యాణ్
-ఎ.కొండూరుకు జేజేఎం–అమరజీవి జలధారలు -ఉద్ధానం తరహా సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు -గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ప్రాజెక్టుకు ప్రాణం పోసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ -26 నెలల కాలంలో రూ. 49.94 కోట్ల పనులు పూర్తి -38 ఆవాసాల పరిధిలో 130 కిలోమీటర్ల పైప్లైన్ -ఇంటింటికీ కుళాయిలతో దాదాపు 75,000 మందికి స్వచ్ఛమైన తాగునీరు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మూత్రపిండాల వ్యాధి (క్రానిక్ కిడ్నీ డిసీజ్) బారినపడిన ప్రజలతో మరో ఉద్దానాన్ని తలపించే ప్రాంతం ఎన్టీఆర్ జిల్లా, …
Read More »మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో అక్షర ఆంధ్ర కు అద్భుత ఫలితాలు
-రెండేళ్లలో అక్షరాస్యత 72.6 శాతం నుంచి 82.1 శాతానికి పెరుగుదల -25 లక్షల మందికి అక్షర జ్ఞానం అందించడం అభినందనీయం..మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రతి పౌరుడికి అక్షర జ్ఞానం అందించాలనే సంకల్పంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ గారి నాయకత్వంలో చేపట్టిన lఅక్షర ఆంధ్రకార్యక్రమం అద్భుత ఫలితాలను సాధిస్తోందని, ప్రతి ఇంటా అక్షరం, ప్రతి చేతిలో జ్ఞానం ప్రతి పౌరుడి జీవితంలో వెలుగు అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషి ద్వారా ఆంధ్రప్రదేశ్ను …
Read More »బెల్లం, తేనె నాణ్యతను గుర్తించేందుకు ప్రత్యేక తనిఖీలు
-132 నమూనాల సేకరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా ఆహార భద్రతా ప్రమాణాలను పటిష్టంగా అమలు చేయడంలో భాగంగా బెల్లం, తేనె విక్రయాలు, నిల్వలపై గురువారం రాష్ట్ర ఆహార భద్రతా అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ఆహార సంస్థలు, ఆహార విక్రయ కేంద్రాలను ఫుడ్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బెల్లం మరియు తేనె నాణ్యత, ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా అనే అంశాలను పరిశీలించారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో రాష్ట్ర వ్యాప్తంగా …
Read More »కేంద్ర యోగా–ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటుపై కేంద్రం నుంచి ఉత్తర్వులు
-రూ.100 కోట్లతో 100 పడకలతో సంస్థ ఏర్పాటు -రూ.9.94 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రాథమిక పనులు త్వరలో ప్రారంభం -మంత్రి సత్యకుమార్ వెల్లడి -మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, దీర్ఘకాలిక నొప్పులు, శ్వాసకోశ, మానసిక ఒత్తిడి, నిద్ర, ఇతర సమస్యలకు యోగా, నేచురోపతి విధానాల్లో చికిత్స అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర సమీపంలోని ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో కేంద్ర యోగా–ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ (CRIYN) ఏర్పాటు పనులు వేగం పుంజుకున్నాయి. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ …
Read More »ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ అనుబంధ ప్రైవేటు ఆస్పత్రులకు రూ.233 కోట్ల చెల్లింపులు
-ఈహెచ్ఎస్ కింద మరో రూ.23 కోట్లు చెల్లింపునకు సిద్ధం -ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.1,657 కోట్లు చెల్లింపులు -మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ అనుబంధ ప్రైవేట్ ఆస్పత్రులకు చెల్లింపుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కిందటి ఆగస్టు నెలలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ప్రైవేటు ఆస్పత్రులకు రూ.130 …
Read More »భక్తిశ్రద్ధలతో కృష్ణాష్టమి వేడుకలు…
ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఇబ్రహీంపట్నం సెయింట్ జేవియర్ విద్యార్థులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి తల్లిదండ్రులను , ఉపాధ్యాయులను,ఉత్సాహ పరిచారు. ప్రిన్సిపాల్ గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో చిన్ని చిన్ని కృష్ణులు ఉట్టికొట్టి ఉత్సాహ పరిచారు. పూర్వికులు ఆనవాయితీగా ఆచరించే పండుగలతోనే ఆత్మీయత, ఆనందమని అన్నారు., చిన్నారులు పెద్ద సంఖ్యలో ఉట్టికొట్టడం, కోలాటం, మ్యూజికల్ నైట్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Read More »రాష్ట్ర అభివృద్ధి, రైతు సంక్షేమమే ముఖ్య మంత్రి చంద్రబాబు లక్ష్యం
-రైతుల కష్టాలు జగన్కు పబ్లిసిటీ ఈవెంట్లు లాగా అనిపిస్తాయి. -అసత్య ట్వీట్లతో ప్రజలను మభ్యపెట్టలేరంటూ జగన్ పై దేవినేని ఉమా ఫైర్ -ఉత్తరాంధ్రను ఉత్తమాంధ్రగా మార్చడమే లక్ష్యం.. 48 ఏళ్ల అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న సీఎం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతుల కష్టాలు, సాగునీటి సమస్యలు గొడ్డలి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి పబ్లిసిటీ ఈవెంట్లలా కనిపిస్తాయని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు మాత్రం రైతు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గొల్లపూడి కార్యాలయంలో గురువారం …
Read More »ఎల్నినో ఎఫెక్ట్.. 275 మిలియన్ యూనిట్లకు పైగా పెరిగిన వినియోగం
-నిరంతర విద్యుత్ సరఫరాకు ప్లాంట్లను సిద్ధం చేయాలి -థర్మల్, హైడల్ కేంద్రాల్లో సాంకేతిక లోపాలు లేకుండా అప్రమత్తంగా ఉండాలి -ఉత్పత్తికి ఇబ్బంది లేకుండా 15 రోజుల బొగ్గు నిల్వలు తప్పనిసరి -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా… ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయాలని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో విద్యుత్శాఖ అధికారులతో గురువారం నిర్వహించిన …
Read More »
Prajavartha Online Telugu News