-సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ముందుకు -నదుల అనుసంధానంతో నీటి సమస్యకు పరిష్కారం -గత పాలకులు బటన్ నొక్కారు.. రోడ్లకు గుంతలు పెట్టారు -ఓటమి భయంతోనే గొడ్డలి పార్టీ ఏకగ్రీవాలు వద్దంటోంది -నర్సాపురం పేదల సేవలో ప్రజా వేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నర్సాపురం, నేటి పత్రిక ప్రజావార్త : పేదల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు సమ ప్రాధాన్యం ఇస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరులో మంగళవారం నిర్వహించిన పేదల సేవలో …
Read More »Daily Archives: September 1, 2026
ఉత్తరాంధ్రలో గోదారమ్మ పరవళ్లు
-పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి వరకూ గోదావరి జలాలు -నాలుగు నదుల్ని దాటుకుంటూ.. తూర్పు కనుమల్లో దారి చేసుకుంటూ గోదారి -2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 5.23 లక్ష మందికి తాగునీరు అందేలా ప్రణాళిక -వచ్చే ఏడాది విశాఖ వరకూ..ఆపై ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి అనుసంధానం -రేపు పాయకరావుపేటలో గోదావరి జలాలకు సీఎం చంద్రబాబు జల హారతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా గోదారమ్మ ఉత్తరాంధ్రవైపు పరుగులు పెట్టనుంది. నాలుగు నదుల్ని దాటుకుంటూ … …
Read More »అధమ స్థానంలో ఉన్న శాఖలను ప్రథమ స్థానంలోకి తీసుకువచ్చిన ఘనత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ది : మంత్రి కందుల దుర్గేష్
-డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు: మంత్రి కందుల దుర్గేష్ -ప్రజాసేవలో తనదైన అధ్యాయాన్ని లిఖిస్తున్న అసాధారణ వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ ది పవన్ కళ్యాణ్ ఆలోచనలు మరెన్నో మార్పులకు నాంది పలకాలని, ఆయన ఆశయాలు మరెన్నో తరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించిన మంత్రి కందుల దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు ప్రజల గుండెల్లో ఒక ప్రభంజనంగా, కోట్లాది జనుల ఆశయాల్లో ఒక విప్లవంగా నిలిచిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, …
Read More »పిఠాపురం పట్టణం అభివృద్ధికి రూ.308.24 కోట్లు
-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో అభివృద్ధి పనులు -రూ. 200 కోట్లతో భూగర్భ మురుగు నీటి వ్యవస్థ -ఏలేశ్వరం నుంచి పిఠాపురానికి తాగునీరు -రూ. 59.52 కోట్లతో కొత్త పైప్లైన్, ట్యాంకుల నిర్మాణం -పిఠాపురం పట్టణంలో దాదాపు 5 వేల కొత్త తాగునీటి కనెక్షన్లు -త్వరలోనే సిద్ధం కానున్న తడి చెత్త ప్లాంట్ -కోట్లాది రూపాయలతో రహదారులు, కాలువల నిర్మాణం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో పిఠాపురం పట్టణ అభివృద్ధి కొత్త దిశగా …
Read More »ఉత్తరాంధ్ర కల సాకారం దిశగా మరో కీలక ముందడుగు
-రేపు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పోలవరం ఎడమ కాలువ ఫస్ట్ ఫేజ్కు జలహారతి -ఎల్ఎంసీతో విశాఖకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి భద్రత -రెండేళ్లలో ఎల్ఎంసీ పనులను పూర్తి చేశాం-మంత్రి నిమ్మల రామానాయుడు అనకాపల్లి జిల్లా – పాయకరావుపేట, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తరాంధ్ర ప్రజలు గత 20–30 ఏళ్లుగా ఎదురుచూస్తున్న గోదావరి జలాల కల సాకారం దిశగా మరో కీలక ముందడుగు పడిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల …
Read More »ఏపీసీపీడీసీఎల్ సీఎండీ, డైరెక్టర్లతో భారత్–డెన్మార్క్ ఇంధన భాగస్వామ్య ప్రతినిధుల సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత్–డెన్మార్క్ ఇంధన భాగస్వామ్యం (INDEP)లో భాగంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలతో నిర్వహిస్తున్న మూడు రోజుల సాంకేతిక చర్చల్లో భాగంగా మంగళవారం విజయవాడలోని ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సీఎండీ, డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో డెన్మార్క్ ప్రతినిధి బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా విద్యుత్ రంగంలో పునరుత్పాదక ఇంధన వనరుల అనుసంధానం, విద్యుత్ వ్యవస్థల అభివృద్ధి, నిర్వహణ, గ్రిడ్ ప్రణాళిక తదితర అంశాలపై ఇరు పక్షాలు సాంకేతిక చర్చలు జరిపాయి. ముఖ్యంగా అధిక శాతం పునరుత్పాదక ఇంధనాన్ని గ్రిడ్లో సమర్థవంతంగా అనుసంధానం …
Read More »కలెక్టర్ హిమాన్షు శుక్లాకు గవర్నర్ గోల్డ్ మెడల్
-నెల్లూరు జిల్లా ఐఆర్సీఎస్ శాఖ విశేష సేవలకు అరుదైన గుర్తింపు -2,097 మంది లైఫ్ మెంబర్ల నమోదు.. 15,747 యూనిట్ల రక్తం సేకరణ నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐఆర్సీఎస్) నెల్లూరు జిల్లా శాఖ అందించిన విశేష సేవలు, సాధించిన ప్రగతికి గుర్తింపుగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గోల్డ్ మెడల్ ను అందజేశారు. సోమవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ వార్షిక …
Read More »ఎంఎస్ఎంఈల పటిష్టతతోనే 2047 లక్ష్యాలు సాధ్యం
– స్థానిక పరిశ్రమలను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానమే ప్రభుత్వ లక్ష్యం – ఏపీలో ఎంఎస్ఎంఈలకు అనుకూల వాతావరణం – ఎస్ఐసిసిఐ 116వ వార్షిక సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎంఎస్ఎంఈల పటిష్టతతోనే 2047 లక్ష్యాలు సాధ్యమవుతాయని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం దక్షిణ భారత చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (SICCI) 116వ వార్షిక సర్వసభ్య సమావేశం …
Read More »చేనేతలకు సకాలంలో ఆప్కో చెల్లింపులు
-కొనుగోళ్లు చేసిన వస్త్రాలకు ఎప్పటికప్పుడు సహకార సంఘాలకు చెల్లింపులు -రెండేళ్లలో రూ.24.51 వస్త్రాలకు పేమెంట్లు -మొదటి ఏడాది రూ.18.02 కోట్ల మేర చెల్లింపులు -రెండో ఏడాది కూడా పూర్తిస్థాయిలో చెల్లింపులు -రూ.కోటీ 3 లక్షల మేర లివరీ బకాయిలు బ్యాంకు ఖాతాల్లో జమ -సత్ఫలితాలిస్తున్న మంత్రి సవిత సమీక్షలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేనేత రంగ అభివృద్ధికి, నేతన్నల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ వస్తోంది. ఒకవైపు రాష్ట్రంలో చేనేత క్టస్లర్లు, టెక్స్ టైల్స్ పార్కులు ఏర్పాటు …
Read More »2.82 కోట్ల మందికి ఎన్సీడీ పరీక్షలు పూర్తి
-ఇప్పటివరకు మొత్తం 59.29 లక్షల అధిక రక్తపోటు, 48.15 లక్షల మధుమేహం కేసుల గుర్తింపు -ఇందులో కొత్తగా 11.79 లక్షల బీపీ, 10.72 లక్షల మధుమేహం కేసులను తాజా సర్వే ద్వారా గుర్తింపు -మిగిలిన కేసులు అంత ముందు సర్వేల ద్వారా గుర్తింపు -గిరిజనుల జీవన శైలి కారణంగా అల్లూరి జిల్లాలో అత్యల్ప బీపీ, మధుమేహం కేసులు నమోదు -సర్వే పురోగతిని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ కు నివేదించిన అధికారులు -మిగిలినవారు కూడా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి విజ్ఞప్తి అమరావతి, …
Read More »
Prajavartha Online Telugu News