Breaking News

Daily Archives: September 2, 2026

విజయసాయిరెడ్డి కి నిరాధార వ్యాఖ్యలు తగదు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు విజయసాయి రెడ్డి క్రైస్తవ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న వ్యాఖ్యలను తక్షణం ఉపసంహారించుకుని క్షమానణలు చెప్పాలని ఏపీ క్రైస్తవ (మైనారిటీ) సొసైటీ తరుపున డిమాండ్ చేస్తున్నామని పాస్టర్ అరల్ ఆరుసు తెలిపారు. బుధవారం గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ విజయ సాయిరెడ్డి తనపై ఉన్న కేసుల నుండి తప్పించుకోవడానికి క్రైస్తవులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నేడు రాష్ట్రంలో క్రైస్తవులపై విచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నాయని అన్నారు. ప్రభుత్వ …

Read More »

నర్సరావుపేటలో కోటప్పకొండ దేవాలయాన్ని సందర్శించిన మంత్రి లోకేష్

నర్సరావుపేట, నేటి పత్రిక ప్రజావార్త : పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం నర్సరావుపేట సమీపంలోని కోటప్పకొండ దేవాలయాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. ముందుగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ అధికారులు మంత్రి లోకేష్ ను ఘనంగా సత్కరించి స్వామివారి …

Read More »

ఉత్తరాంధ్రకు గోదావరి జలహారం

-అనకాపల్లికి చేరిన గోదారమ్మకు సీఎం జలహారతి -జలం జీవం, జీవితం.. నీరుంటేనే సాగు బాగు -సీఎంగా ఉన్న ప్రతిసారీ ప్రాజెక్టులకు, జలసంరక్షణకే ప్రాధాన్యం -పాయకరావుపేట క్రాస్ రెగ్యులేటర్ వద్ద ఉత్తరాంధ్రకు నీటి విడుదల -4 జిల్లాల్లో 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 9 లక్షల మందికి తాగునీరు -పోలవరం ఎడమ కాలువలో జలాలకు సీఎం ప్రత్యేక పూజలు..సాష్టాంగ నమస్కారం -గోదావరి నీళ్లు తీసుకొచ్చిన ముఖ్యమంత్రికి ఉత్తరాంధ్ర రైతుల ధన్యవాదాలు అనకాపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి …

Read More »

సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ నేతలతో త్వరలో భేటి

-రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి అనగాని అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం త్వరలో ఉద్యోగ సంఘ నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తానని రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ని అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ భూపతిరాజు రవీంద్ర రాజు, రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రాటకొండ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మిరియాల లక్ష్మీనారాయణ …

Read More »

పల్నాడు జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన

-నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం -రూ.70 కోట్ల వ్యయంతో విద్యార్థినీ, విద్యార్థులకు వసతి గృహాలు నిర్మాణం నర్సరావుపేట, నేటి పత్రిక ప్రజావార్త : పల్నాడు జిల్లాలో బుధవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటించారు. నర్సరావుపేట మండలం కాకాని గ్రామంలోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాకినాడ(JNTUK) యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినీ, విద్యార్థులకు గౌతమి, కృష్ణవేణి, నాగార్జున పేర్లతో నూతనంగా నిర్మించిన మూడు హాస్టల్ భవనాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన …

Read More »

మ‌హిళ‌లు పారిశ్రామిక‌వేత్త‌లుగా మారితోనే స‌మాజ ప్ర‌గ‌తి

– విజయవాడలో ఏపీ ఎంబీసీడీసీ ఎంఎస్ఎంఈ సదస్సు – ప్రతి ఇంటా ఒక పారిశ్రామికవేత్తే లక్ష్యం : మంత్రి కొండ‌ప‌ల్లి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మ‌హిళ‌లు అంద‌రూ పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎదిగితేనే రాష్ట్రం, దేశంతో పాటు స‌మాజ ప్ర‌గ‌తిచ‌క్రం మారుతుంద‌ని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.బుధవారం విజ‌య‌వాడ‌లోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ & ఆర్కిటెక్చ‌ర్ భ‌వ‌నంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, జిల్లా ప‌రిశ్ర‌మ‌ల కేంద్రం, ఏపీ …

Read More »

న్యాయవాదుల బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ని ఆహ్వానించిన బెజవాడ బార్ అసోసియేషన్ ప్రతినిధులు

-అక్టోబర్ 3, 4న రాష్ట్రస్థాయి అడ్వకేట్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి న్యాయవాదుల షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌–2026కు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని ది బెజవాడ బార్ అసోసియేషన్ (The Bezwada Bar Association) ప్రతినిధులు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. విజయవాడలోని చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియంలో అక్టోబర్ 3, 4 తేదీల్లో నిర్వహించనున్న టోర్నమెంట్ వివరాలను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా …

Read More »

గొల్లగుప్పలో వైద్య శిబిరం ఏర్పాటు ముమ్మరంగా వైద్య సేవలు

-బాధితులకు మెరుగైన వైద్యం.. ప్రత్యేక వైద్య బృందాలతో నిరంతర పర్యవేక్షణ -భయాందోళన చెందాల్సిన అవసరం లేదు -పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ భద్రాచలం, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో నిర్వహించిన ఫీవర్ సర్వేలెన్స్‌లో భాగంగా చేపట్టిన వైద్య శిబిరంలో క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ చేసిన అనంతరం అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. …

Read More »

గిరిజన విద్యార్థుల భవిష్యత్తుపై రాజకీయాలా? … : డా. కొండారెడ్డి నరహరి వరప్రసాద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజన విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విద్యాసంస్థలను రాజకీయాలకు వేదికగా మార్చడం అత్యంత దురదృష్టకరమని మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు డా. కొండారెడ్డి నరహరి వరప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో మారికవలస గురుకుల రెసిడెన్షియల్ స్కూల్‌పై వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. గిరిజన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మారికవలస గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను మరింత ఉన్నత స్థాయికి అప్‌గ్రేడ్ చేయడంతో పాటు జూనియర్ కళాశాలను ఏర్పాటు …

Read More »

నేతన్నలకు పెట్టుబడిగా నూలు సరఫరా

-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత -చేనేతలపై ఆర్థిక భారం పడకూడదన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం -అర్హులందరికీ నేతన్నల సేవలో అందించండి -10 రోజుల్లోగా కొత్త లబ్దిదారులను ఎంపిక చేయండి -వీలైనంత వేగంగా రెండో విడత ఆర్థిక సాయం అందజేయాలి -6న పెనుకొండలో ఆప్కో షో రూమ్ ఏర్పాటు -స్వయం ఉపాధి యూనిట్లపై అవగాహన సదస్సులు నిర్వహించండి : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చేనేతలకు ఆర్థిక మేలు కలిగించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని, ఇందులో భాగంగా పెట్టుబడిగా …

Read More »