Breaking News

Daily Archives: September 2, 2026

భాజపా దక్షిణాది ‘సేవా సంకల్ప్’ సారథిగా సత్యకుమార్‌

-ఏపీ, తెలంగాణ, తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాలకు ఇంచార్జ్‌ -కీలక బాధ్యతలు అప్పగించిన జాతీయ నాయకత్వం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించనున్న *‘సేవా సంకల్ప్ అభియాన్’* దక్షిణాది బాధ్యతలను భాజపా జాతీయ నేత, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కు అధిష్టానం కీలక బాధ్యతలను అప్పగించింది. ‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమాల నిర్వహణ కోసం సత్య కుమార్ ను …

Read More »

బ‌దిలీల నిర్వ‌హ‌ణ‌పై పాల‌సీని రూపొందిస్తాం

-ఆర్థికేత‌ర స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై త్వ‌ర‌గా ఉత్త‌ర్వులిస్తాం -నిర్ణ‌యాత్మ‌క క‌మిటీలో జేఏసీ ప్ర‌తినిధుల‌ను భాగ‌స్వామ్యం చేస్తాం -ఆందోళ‌న‌ను వాయిదా వేయాలి -జెఎసి కాంట్రాక్ట్ ఉద్యోగుల‌కు వైద్య‌, ఆరోగ్య శాఖ‌ కార్య‌ద‌ర్శి వీర‌పాండియ‌న్ విజ్ఞ‌ప్తి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : బ‌దిలీల నిర్వ‌హ‌ణ‌పై నిర్దిష్ట‌మైన విధానాన్ని(పాల‌సీ) రూపొందిస్తామ‌ని కాంట్రాక్ట్ ఉద్యోగుల జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ(జేఏసీ)కి వైద్య‌, ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి జి.వీర‌పాండియ‌న్ హామీ ఇచ్చారు. ఇందులో బ‌దిలీలు ఎలా, ఎప్పుడు ఏయే కేట‌గిరీ (మ్యూచువ‌ల్‌, విజ్ఞ‌ప్తులు, స్పౌజ్‌, ఇత‌ర‌) ఎటువంటి ప‌ద్ద‌తుల్ని అవ‌లంబించాల‌న్న దానిపై పాల‌సీని …

Read More »

ఆరోగ్య ముప్పులను ముందుగానే పసిగట్టాలి

-డీఎండీసీతో డేటా ఆధారంగా నిర్ణయాలు -ప్రజారోగ్య సేవలను మరింత బలోపేతo -రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి జి. వీరపాండ్యన్ -‘వ్యాధుల పర్యవేక్షణ, నిర్ణయాల సహాయక కేంద్రం’ కార్యకలాపాలు ఎలా ఉండాలన్న దాని పై ప్రత్యేక కార్యశాల అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సాంకేతిక పరిజ్ఞానం, అందుబాటులో ఉన్న సమాచారాన్ని సమగ్రంగా వినియోగించి వ్యాధుల పర్యవేక్షణ, ముందస్తు అంచనా, నివారణ చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి జి. వీరపాండ్యన్ సూచించారు. ప్రజారోగ్య …

Read More »

నగరంలో ‘ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్’ ఐస్‌క్రీమ్ పార్లర్ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ‘ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్‌’ ఐస్‌క్రీమ్ పార్లర్ ప్రారంభమైంది. బుధవారం బిఆర్‌టిఎస్ రోడ్డులో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చేతులమీదుగా ప్రారంభించబడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలుదారులకు మంచి పళ్ళతో నాణ్యమైన ఐటమ్స్‌తో అందుబాటు ధరలో ప్రజలకు జ్యూస్, ఐస్‌క్రీమ్ అందించి వారి ఆరోగ్యానికి పాటుపడాలని కోరి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. నిర్వాహకులు రాము, వరప్రసాద్, అశోక్ మాట్లాడుతూ నగరంలో ఇది రెండవ బ్రాంచ్ అని ప్రజల ఆదరాభిమానాలతో బిఆర్‌టిఎస్ రోడ్డులో ప్రారంభించామన్నారు. మా దగ్గర మన్నికైన …

Read More »

కృష్ణ హోటల్ సెంటర్ లో దివంగత ముఖ్యమంత్రి డా వైయస్ రాజేశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక సెంట్రల్ నియోజకవర్గంలో సింగ్ నగర్, కృష్ణ హోటల్ సెంటర్ లో మాజీ డిప్యూటీ మేయర్ అవుతూ శైలజ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన దివంగత ముఖ్యమంత్రి డా వైయస్ రాజేశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వైయస్ ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా పాల్గొని వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు, చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించి అనంతరం అన్నదానం, …

Read More »

హజ్-2027 యాత్రికులకు వైద్య పరీక్షలు

-ప్రభుత్వ వైద్యాధికారుల ద్వారా మెడికల్ స్క్రీనింగ్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హజ్-2027 యాత్రకు తాత్కాలికంగా ఎంపికైన యాత్రికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, మెడికల్ స్క్రీనింగ్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ భాష సూచించారు. ఈ మేరకు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వీరపాండ్యాన్ కు లిఖితపూర్వకంగా వినతి పత్రం అంద చేసినట్లు ఆయన బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. హజ్ కమిటీ ఆఫ్ ఇండియా జారీ …

Read More »

‘శానిటరీ కిట్ల’తో బీసీ హాస్టళ్లలో పరిశుభ్రత

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -రూ.6 కోట్లతో అన్ని హాస్టళ్లకూ శానిటరీ కిట్ల పంపిణీ -ఒక్కో కిట్ లో 11 రకాల వస్తువులు -పరిశుభ్ర వాతావరణంలో బీసీ బిడ్డల విద్య -హాస్టళ్లలో పారిశుధ్యం మెరుగుకు 1,200 మందిని నియమించాం -రాబోయే టెన్త్, ఇంటర్ కు ఇప్పటి నుంచే ప్రణాళికలు అమలు -విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణ : మంత్రి సవిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిర్దేశించుకున్న ‘విజన్–2047’ లక్ష్యాలను చేరుకునే క్రమంలో భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దడమే …

Read More »

జాతీయ ఆహార భద్రతా పథకం అమల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో పర్యటన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు బి కాంతారావు జాతీయ ఆహార భద్రతా పథకం అమల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో అధికారం గా పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన రేషన్ షాపులు అంగన్వాడీ కేంద్రాలు మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును స్వయంగా పరిశీలించారు. ఈ క్రమంలో భాగంగా సింగ్ నగర్ లో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలని సందర్శించారు, సింగ్ నగర్ 7 అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల హాజరు పట్టిలో పిల్లల సంఖ్యకు మించి ఎక్కువగా నమోదు చేయటాన్నీ …

Read More »

“ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త” లక్ష్యంతో విజయవాడలో MSME గ్రోత్ వర్క్‌షాప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త (One Family – One Entrepreneur)” అనే లక్ష్యంతో MSME గ్రోత్ వర్క్‌షాప్‌ను బుధవారం విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (SPAV) ఆడిటోరియం, ITI కళాశాల పక్కన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని MSME డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MSME-DC) మరియు NTR జిల్లా జిల్లా పరిశ్రమల కేంద్రం (DIC), విజయవాడ సంయుక్తంగా నిర్వహించాయి. కార్యక్రమాన్ని MSME మంత్రి కె. శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న …

Read More »

పట్టాభిరామ్ గార్గేయపురం డంప్‌యార్డు పరిశీలన

కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : కర్నూలు నగర శివార్లలోని గార్గేయపురం డంప్‌యార్డు ప్రాంతాన్ని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ బుధవారం పరిశీలించారు. గార్గేయపురం డంప్‌యార్డులో చెత్త బయో మైనింగ్ ప్రక్రియ, వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్‌ల పనులు జరుగుతున్నాయి. ఆ పనులను చైర్మన్ పట్టాభిరామ్ పరిశీలించారు. కర్నూలు నగరపాలక సంస్థ (కేఎంసీ) ఆధ్వర్యంలో అత్యాధునిక వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. పనులు జరుగుతున్న తీరుని మున్సిపల్ కమిషనర్ చల్లా …

Read More »