-ఎక్స్ ద్వారా ధన్యవాదాలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నా పుట్టినరోజు సందర్భంగా నాకు ఫోన్ చేసి, సందేశాలు పంపి, శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సినీ ప్రముఖులు, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న నా శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు ద్వారక నాపై చూపించిన ప్రేమ, ఆప్యాయతకు నేను ఎంతో కృతజ్ఞుడిని. జనసేన పార్టీ నాయకులు, కూటమి భాగస్వాములు, ప్రతి …
Read More »Daily Archives: September 2, 2026
మొక్కలే మానవుడి జీవిత నేస్తాలు
-రాబోయే 20 ఏళ్లలో ఏపీ పచ్చగా కళకళలాడుతుంది -పిల్లలకు మొక్కలు నాటడం, పెంపకం అలవాటు చేయాలి -చిలకలూరిపేట ఆర్.వి.ఎస్.సి.వి.ఎస్ స్కూలులో ‘వన క్షేమం – జన క్షేమం’ కార్యక్రమంలో మొక్కలు నాటి, ప్రసంగించిన ఏపీ గ్రీన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ కొణిదల నాగబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘పెద్ద బాలశిక్షలో చెప్పినట్లు… పది బావులు ఒక చెరువులతో సమానం. పది చెరువులు ఒక మంచి నీటి సరస్సుతో సమానం. పది సరస్సులు ఒక బిడ్డతో సమానం. అలాంటి పది మంది …
Read More »మార్పుకి ‘జై కొట్టు’… పోరాడే సేన కోసం ‘జై కొట్టు’
-జనసేన పార్టీకి యువతే బలం -పార్టీ ప్రయాణంలో వారి పాత్రే కీలకం -యువత సూచనలు, సలహాలు, ప్రతిభను జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలిస్తారు -జై కొట్టు యువజన విభాగం యువత ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తుంది -స్థానిక సంస్థల్లోనూ యువత, మహిళలకు ప్రాధాన్యం -జనసేన యువజన విభాగం జై కొట్టు ఆవిష్కరణ సమావేశంలో ప్రసంగించిన రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ -పండుగ వాతావరణంలో జనసేన యువజన విభాగం …
Read More »పిఠాపురంలో ఘనంగా జనసేన యూత్ వింగ్ ‘జై కొట్టు’ ఆవిష్కరణ
-ప్రత్యేక ఆకర్షణగా.. వేలాది బైకులతో ర్యాలీ -జై జనసేన నినాదాలతో మారుమోగిన పిఠాపురం -వేడుకలకు ప్రత్యేక శోభ తీసుకొచ్చిన ప్రత్యేక గీతం, ఏవీలు -కోలాహలంగా పవన్ కళ్యాణ్ జన్మదిన కార్యక్రమాలు -జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా కేక్ కటింగ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం పిఠాపురం వేదికగా పార్టీ యూత్ వింగ్ ‘జై కొట్టు’ ఆవిష్కారమైంది. జన సైనికులు, వీర మహిళలు, నాయకుల …
Read More »దివంగత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) మరియు విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్, కాకరపర్తి భవన్నారాయణ శ్రేష్ఠి హాల్ నందు ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి ముఖ్య అతిథిగా హాజరై, విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు తో కలిసి డా. వై.ఎస్. …
Read More »పోలవరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నిప్పులు.. ‘దోపిడీ’ ప్రాజెక్టుగా మార్చేశారని ధ్వజం… : మస్తాన్ వలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి పోలవరం జాతీయ ప్రాజెక్టును పాలకులందరూ కలిసి ఒక ‘దోపిడీ’ ప్రాజెక్టుగా, తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకునే ‘ఏటీఎం’లా మార్చేశారని కాంగ్రెస్ పార్టీ నేత మస్తాన్ వల్లీ, తీవ్రంగా విమర్శించారు. మంగళవారం విజయవాడ ఆంధ్ర రత్నంభవన్ లో మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేత మస్తాన్ వలి, మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో 23,291 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఉన్న ప్రాజెక్టును, నేడు 62,000 కోట్ల రూపాయలకు పెంచి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. …
Read More »ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు…
-భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్న డా. పసుపులేటి హరిప్రసాద్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి నగరంలో బుధవారం ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు. మహాత్మ జ్యోతిరావు ఫూలే విగ్రహం …
Read More »రాజశేఖర్రెడ్డి మైనారిటీలకు 4.రిజర్వేషన్ ప్రదాత… : బాజీ బాబా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55 డివిజన్ నైజాం గెట్ సెంటర్లో ఘనంగా రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకల్లో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కార్యదర్శి మైనారిటీ బాజీ బాబా పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులర్పించి పేదలకు పళ్ళు పంపిణీ చేశారు. బాజీ బాబా మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తిగా వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి పాలన సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు భావించే వారని తెలియజేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు పశ్చిమ నియోజకవర్గానికి వందలాది కోట్ల …
Read More »విజయవాడలో ‘ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికుల ఐక్య ప్రణాళిక సంఘం’ ముఖ్య సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికుల ఐక్య ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో మాజీ సైనికుల ముఖ్య సమావేశం నిర్వహించబడింది. బుధవారం బందర్ రోడ్ లోని హైరా హోటల్లో ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికుల ఐక్య ప్రణాళిక సంఘం, కో ఆర్డినేటర్ మోటూరి శంకర్ రావు నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని మాజీ సైనికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో పలు ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. అవి… రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న …
Read More »ఆర్టీసీ విజయవాడ జోనల్ స్టోర్స్లో తొలగించిన 17 మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి..
-ఏఐటీయూసీ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ వర్క్షాప్లోని జోనల్ స్టోర్స్లో గత దాదాపు 10 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న 17 మంది కార్మికులను ఎటువంటి ముందస్తు సమాచారం, నోటీసు లేకుండా ఉన్నఫలంగా విధుల నుంచి తొలగించడం అన్యాయమని ఏఐటీయూసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. వెంకట సుబ్బయ్య బుధవారం విజయవాడ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ, జోనల్ స్టోర్స్లో …
Read More »
Prajavartha Online Telugu News