-ఎన్టీఆర్ జిల్లాలో కంటెంట్ క్రియేషన్ అకాడమీ, స్టూడియో ఏర్పాటుపై మంత్రి కందుల దుర్గేష్ సమీక్ష -యువత, మహిళలకు సృజనాత్మక రంగంలో ఉపాధి అవకాశాలు.. పర్యాటక, సాంస్కృతిక వైభవానికి డిజిటల్ ప్రచారం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సృజనాత్మకత, డిజిటల్ మీడియా, సాంస్కృతిక రంగాలను ఆర్థికాభివృద్ధితో అనుసంధానిస్తూ ‘ఆరెంజ్ ఎకానమీ’ (Orange Economy) అభివృద్ధికి ఎన్టీఆర్ జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమీక్షించారు. గురువారం విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), …
Read More »Daily Archives: September 3, 2026
భోజన పథకం అమలు తీరు పై విస్తృతంగా తనిఖీలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు బి కాంతారావు జాతీయ ఆహార భద్రతా పథకం అమల్లో భాగంగా రెండవ రోజు ఎన్టీఆర్ జిల్లాలో అధికారంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా విజయవాడ రూరల్ నున్న, పూత పాడు సింగ్ నగర్ ప్రాంతాల్లో రేషన్ దుకాణాలు, అంగన్వాడీ కేంద్రాలు మరియు మధ్యాహ్నం భోజన పథకం అమలు తీరు పై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ముందుగా నున్న గ్రామంలో రేషన్ షాపు పరిశీలించి లబ్ధిదారులకి త్వరితగతిన ఆహార ధాన్యాలు అందజేయాలని …
Read More »విబిజి రాంజీ పథకం కింద చేపట్టే పనులు రైతులకు ప్రయోజనకరంగా ఉండాలి
-నీటి కుంటల నిర్మాణంతో భూగర్భ జలాల పెంపునకు చర్యలు -ఉద్యానవన రైతులు అంతర పంటల సాగుతో అదనపు ఆదాయం పొందాలి -అర్హులైన రైతులు ఉద్యానవన పంటల సాగుకు ముందుకు రావాలి -జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : విబిజి రాంజీ పథకం కింద చేపట్టే పనులు నాణ్యతా ప్రమాణాలతో, రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరే విధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అధికారులను, క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో గురువారం జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ …
Read More »శ్రీ గౌతమ్ విద్యాసంస్థల స్మార్ట్ క్యాంపస్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాల విలువలను తెలియజేసేలా ప్రతి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నామని శ్రీ గౌతమ్ విద్యాసంస్థల అధినేత ఎన్. సూర్యారావు తెలిపారు. గురువారం చిట్టినగర్లోని శ్రీ గౌతమ్ విద్యాసంస్థల స్మార్ట్ క్యాంపస్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో సందడి చేశారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో క్యాంపస్లో పండుగ వాతావరణం నెలకొంది. కృష్ణాష్టమి వేడుకలకు శ్రీ గౌతమ్ విద్యాసంస్థల అధినేత ఎన్. సూర్యారావు …
Read More »వినాయక చవితి ఉత్సవాలను ఎకో ఫ్రెండ్లీ గా నిర్వహించుటకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 14న నిర్వహించనున్నవినాయక చవితి ఉత్సవాలను ఎకో ఫ్రెండ్లీ గా నిర్వహించుటకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు. గురువారం నగర పాలక సంస్థలోని కమిషనర్ ఛాంబర్ నందు వినాయక చవితి పండుగను పర్యావరణ హితంగా నిర్వహించడానికి నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ మరియు పబ్లిక్ హెల్త్ విభాగ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన చర్యల పై తగు ఆదేశాలు జారీ …
Read More »సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయాలపై కమిషనర్ మయూర్ అశోక్ సీరియస్
-గురువారం పట్నంబజార్ లోని హోల్సేల్ షాప్ ల్లో నేరుగా తనిఖీ -ప్రజారోగ్యానికి భంగం కల్గించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గుర్తింపు, షాప్ ల సీజ్, అపరాధ రుసుం విధింపు -సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం, ట్రేడ్ లైసెన్స్ లు లేకుండా షాప్ లు నిర్వహిస్తున్నాపట్టించుకోకపోవడంపై శానిటరీ ఇన్స్పెక్టర్, సెక్రెటరీలకు షోకాజ్ నోటీసులు జారీ -హోల్ సేల్ షాప్ లకు క్యారీ బ్యాగ్ లు సరఫరా చేస్తున్న తయారీ సంస్థల వివరాలు తీసుకొని, నిర్దేశిత చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని …
Read More »కృష్ణా జిల్లా నిమ్మకూరులో నందమూరి హరికృష్ణ 70వ జయంతి వేడుకలు
-టీటీడీ కళ్యాణ మండపంలో ఉచిత మెగా వైద్య, రక్తదాన శిబిరాల నిర్వహణ -ఎన్టీఆర్, హరికృష్ణ లకు నివాళులర్పించి పుష్పాంజలి ఘటించిన నేతలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చైతన్యరథ సారథి, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ 70వ జయంతి సందర్భంగా కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలోని టీటీడీ కల్యాణ మండపంలో బుధవారం ఉచిత మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులోని నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హరికృష్ణ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి …
Read More »ధ్యానంతోనే మానసిక ప్రశాంతత… : గుళ్ళపల్లి సరోజ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిరాశానిస్పృహలతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో మానసిక ప్రశాంతతకు ధ్యానం ఒక్కటే మార్గమని బియాండ్ యువర్ మైండ్ గ్లోబల్ ఫౌండేషన్ (ఆస్ట్రేలియా) వ్యవస్థాకురాలు, ఇంజినీర్ గుళ్లపల్లి సరోజ అన్నారు. విజయవాడ పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల బుధవారం వెబినార్ హాలులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ధ్యానం అంశంపై ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశలో సవాళ్లు ఎక్కువని, విద్యాలయాల్లో మానసిక ఆందోళన పెరుగుతోందని, 41 రోజుల పాటు ధ్యానం చేసేవారికి మానసిక వ్యాకులత ఉండదన్నారు. మానసిక ప్రశాంతతతోనే …
Read More »పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరం: ఎంపీ కేశినేని చిన్ని
-దుష్ట పరిపాలన అంతం కోసం పవన్ కళ్యాణ్ చేసిన పోరాటం మరువలేనిది -చంద్రబాబు–పవన్ కళ్యాణ్ మైత్రి రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది -కూటమి ఐక్యతతోనే ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లగలం తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పాల్గొన్నారు. తిరువూరు జనసేన పార్టీ ఇంచార్జి మనుబోలు శ్రీనివాసరావు, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ …
Read More »రాహుల్ గాంధీపై నమోదైన ఎఫ్ఐఆర్ను వెంటనే ఉపసంహరించాలి….
-ప్రజాస్వామ్య పరిరక్షణకు దేశ కాంగ్రెస్ శ్రేణులమంతా ఐక్యతతో పోరాడుతాం.. -జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్కు నిరసనగా సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నేడు ఎం.జి. రోడ్లోని గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ పాల్గొని సంఘీభావం తెలిపారు. అదే సందర్భంగా ఎం.జి. రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ …
Read More »
Prajavartha Online Telugu News