చెన్నై, నేటి పత్రిక ప్రజావార్త : సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్వహించిన ‘సమాఖ్య–2026’ గ్లోబల్ బిజినెస్ మీట్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా డా. హరిప్రసాద్ మాట్లాడుతూ… వ్యాపార, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి ఇటువంటి సమావేశాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. వివిధ ప్రాంతాలు, రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు …
Read More »Daily Archives: September 6, 2026
ముఖ్యమంత్రి సమావేశంలో డిమాండ్ల పరిష్కారంపై ఏపీ జేఏసీ హర్షం
-ఏపీ జేఏసీ ఉద్యమ కార్యాచరణతోనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం -హామీలు అమలు కాకపోతే ఉద్యమాలకు సిద్ధం -సెప్టెంబర్ మూడవ వారంలో ఏపీ జేఏసీ రాష్ట్ర సమావేశం -4 లక్షల మంది పెన్షనర్లకు, 24 లక్షల ఉద్యోగ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ నిర్ణయాలతో ప్రయోజనం ఎపి జేఏసి చైర్మన్ ఎ. విద్యా సాగర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఏపీ జేఏసీ ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ ఫలితంగానే సెప్టెంబర్ 5న రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాల నాయకులను …
Read More »సేవకు చిరునామా సుజనా చౌదరి
-అభివృద్ధిలో రాష్ట్రంలోనే నంబర్వన్ -మంచి మాస్టర్ప్లాన్తో పశ్చిమ అభివృద్ధికి కార్యాచరణ -డ్రైనేజీ, కొండ ప్రాంతాల సమస్యలపై ప్రత్యేక దృష్టి -ప్రజల సమస్యల పరిష్కారానికి పటిష్టమైన కార్యాలయ వ్యవస్థ: విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) -ప్రతి ఒక్కరినీ తనవారిగా భావించే నాయకుడు సుజనా: ఎమ్మెల్సీ వర్ల రామయ్య -కులమతాలకు అతీతంగా ప్రజాసేవే లక్ష్యం: ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువగా సేవలందించేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ఏర్పాటు చేసిన నియోజకవర్గ కార్యాలయం …
Read More »బాల్య వివాహాల నిర్మూలనకు ‘జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్’ నేతృత్వంలోని ఉద్యమానికి ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ దినోత్సవ ప్రకటనతో చారిత్రాత్మక గుర్తింపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యన్టీఆర్ మరియు కృష్ణా జిల్లాల్లో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయి ఉద్యమాన్ని నిర్వహిస్తున్న “వాసవ్య మహిళా మండలి”, నవంబర్ 27వ తేదీని *‘బాల్య, బాల్య దశలో జరిగే మరియు బలవంతపు వివాహాల నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం’*గా ప్రకటించిన ఐక్యరాజ్యసమితి చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతించింది. దేశవ్యాప్తంగా బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు మరియు సంబంధిత ప్రభుత్వ యంత్రాంగాలతో కలిసి పనిచేస్తున్న భారతదేశంలోని అతిపెద్ద స్వచ్ఛంద సంస్థల (NGO) నెట్వర్క్లలో ఒకటైన ‘జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్’ (JRC) చేస్తున్న …
Read More »
Prajavartha Online Telugu News