Breaking News

Daily Archives: September 10, 2026

స్వచ్ఛతాన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి లోకేష్

-అక్టోబర్ 2న విజయవాడలో భారీస్థాయిలో నిర్వహణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 2న విజయవాడలో భారీ స్థాయిలో నిర్వహించే స్వచ్ఛతాన్ పోస్టర్ ని మానవ వనరుల అభివృద్ధి, విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం రాత్రి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి పరిధిలోని కరకట్ట పక్కన గల తమ నివాసంలో ఆవిష్కరించారు. స్వచ్ఛతా రన్‌లో పాల్గొనేవారు తమ పేర్లను రిజిస్టర్ చేసుకునేందుకు అమరావతిరన్నర్స్.కామ్(amaravatirunners.com) పోర్టల్‌ని కూడా మంత్రి లాంచ్ …

Read More »

రివ్యూలు కాదు… రిజల్ట్స్ కావాలి

-ఆలోచనలతో పాటు… అమలూ ఉండాలి -వన్ స్టేట్-వన్ విజన్-వన్ టీమ్-వన్ మిషన్… అదే స్వర్ణాంధ్ర -కరవు ప్రాంతాలకు నీళ్లిస్తేనే నాకు సంతృప్తి -రియాక్టివ్ నుంచి ప్రో యాక్టివ్ దిశగా అధికారులు పనిచేయాలి -జిల్లాకు 25, నియోజకవర్గానికి 10-15 ప్రాధాన్యతాంశాలను గుర్తించాలి -మభ్యపెట్టే విధంగా కాదు… వాస్తవ నివేదికలు కావాలి -కలెక్టర్లు, అధికారులు, మంత్రుల మధ్య పోటీ ఉండాలి -8వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు -సాగునీటి రంగంలో విశేష కృషి చేసి వాటర్ మ్యాన్‌గా నిలిచిన సీఎం చంద్రబాబుకు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో స్టాండింగ్ …

Read More »

అర్బ‌న్ డేటా బేస్ ఆర్టీజీఎస్ తో అనుసంధానం

-తాగునీటికి అత్యంత ప్రాధాన్య‌మిస్తున్నాం -క‌లెక్ట‌ర్ల గ‌త స‌ద‌స్పులో తీసుకున్న నిర్ణ‌యాల‌ను నిర్ణీత గ‌డువులోపు పూర్తి చేస్తున్నాం -అన్ని జిల్లాల్లో భూముల ల‌భ్య‌త‌పై ఒక స‌మ గ్ర వెబ్‌సైటు రూపొందిస్తున్నాం -ముఖ్య‌మంత్రికి తెలిపిన అధికారులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అర్బ‌న్ డేటా బేస్‌ను ఆర్టీజీఎస్ తో అనుసంధానం చేసే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని అధికారులు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు తెలిపారు. స‌చివాల‌యంలో గురువారం 8వ క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సు ప్రారంభ‌మైంది. ఈ స‌మావేశంలో అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల అమ‌లుపై ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు …

Read More »

సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో యాక్షన్ టేకెన్ రిపోర్టుపై సీఎం చంద్రబాబు ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న భూములకు సంబంధించి స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్‌ను తయారు చేయాలని రెవెన్యూ శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. 8వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో యాక్షన్ టేకెన్ రిపోర్టులపై చర్చ సందర్భంగా వేర్వేరు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉండిపోతున్న భూముల్ని …

Read More »

నాయకత్వంలో కొత్త ఆలోచన.. పాలనలో సరికొత్త వేగం

-న్యూ ఏజ్ గవర్నెన్స్‌తో స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధన -8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాయకత్వంలో కొత్త ఆలోచనా విధానంతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో లీడర్షిప్‌–న్యూ ఏజ్ గవర్నెన్స్‌ అంశంపై ఆయన మాట్లాడారు. ప్రస్తుతం తాము లీడర్షిప్‌ ట్రాన్సిషన్‌లో ఉన్నామని, న్యూ లీడర్షిప్‌ అప్రోచ్‌తో పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. నాయకత్వం అనేది సెల్ఫ్‌ మోటివేషన్‌తో ముడిపడి ఉంటుందని …

Read More »

ఇళ్ల పట్టాలు, క్రమబద్ధీకరణ జాబితాను సిద్ధం చేయండి

-10 రోజుల్లో సమగ్ర ప్రణాళికతో రండి : కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు లేదా ఇంటి పట్టాలు అందేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలపై పరిమిత సమయం పెట్టుకుని పనిచేయాలని స్పష్టం చేశారు. ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణాలకు సంబంధించి 10 రోజుల్లో సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో రావాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. 8వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో …

Read More »

డిజిటల్ కనెక్టివిటీ పై సమీక్ష.

-రాష్ట్రంలో మారుమూల గ్రామాలకూ వంద శాతం మొబైల్ కనెక్టివిటీ ఉండాలి…కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో డిజిటల్ కనెక్టివిటీ, మొబైల్ నెట్‌వర్క్ విస్తరణపై ఐటీ,ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ సమగ్రమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికీ 4జీ,5జీ సేవలను నిరంతరాయంగా అందించేందుకు చేపట్టిన చర్యలను ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద బీఎస్ఎన్ఎల్, జియో సంస్థల ద్వారా రాష్ట్రానికి మొత్తం 1,023 టెలికాం టవర్లు మంజూరయ్యాయని …

Read More »

రాష్ట్ర ఆర్థిక వృద్ధికి జిల్లాలే చోదక శక్తులు

-అవకాశాలను అన్ లాక్ చేస్తేనే జీఎస్డీపీ లక్ష్యం సాధ్యం -పెట్టుబడుల్ని ఆకర్షించేలా అక్టోబరులో ప్రాంతీయ సదస్సులు -8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు -2026–27 వృద్ధిరేటు అంచనా 13.44 శాతంగా నమోదైందన్న అధికారులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జీఎస్‌డీపీ లక్ష్యాన్ని చేరుకునేలా జిల్లాల్లో ఉన్న అవకాశాలను అన్‌లాక్ చేయాలని, స్థానిక వనరులను సమర్థంగా మార్కెటింగ్ చేసుకుని సంపద సృష్టించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. జిల్లాల వారీగా వృద్ధి సమాచారాన్ని మంత్రులు, కలెక్టర్లకు అందించేలా ఆర్టీజీఎస్ …

Read More »

నీటి ఎద్దడిని సమర్థంగా ఎదుర్కొందాం.. తాగునీటికే తొలి ప్రాధాన్యం సియం

-రెండున్నరేళ్లలో 36 ప్రాధాన్య ప్రాజెక్టులు పూర్తి కావాలి. -సాధించిన విజయాలను లఘు చిత్రాలతో ప్రదర్శించిన జలవనరుల శాఖ… చిత్తశుద్ధితో పనిచేశారని అభినందించిన సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నీటి లభ్యత, ఎల్-నినో ప్రభావం,ప్రాజెక్టుల నిర్వహణపై జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ సవివరమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుత నీటి కొరత పరిస్థితులను వివరిస్తూ రూపొందించిన నివేదికను పరిశీలించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో నీటి వినియోగంపై కలెక్టర్లు, జలవనరుల శాఖ అధికారులకు …

Read More »

ఇరిగేషన్ ప్రాజెక్టులే కరవు నుంచి కాపాడతాయి… అందుకే వాటికి ప్రాధాన్యత

-ఎల్‌నినో ప్రభావం రైతులు, వినియోగదారులపై పడనివ్వొద్దు -నిత్యావసరాల ధరల నియంత్రణకు యాక్షన్ ప్లాన్ రూపొందించండి -డిమాండ్ ఉన్న పంటల సాగుకు ప్రోత్సాహం… రైతులకు రాయితీపై విత్తన భరోసా -అవసరమైతే కొన్ని పంటలకు కనీస మద్దతు ధర -ఎల్ నినో వేళ పంటల బీమా లబ్ది రైతులకు దక్కేలా చర్యలు -విపత్తులను ఆపలేం… ప్రభావాన్ని మాత్రం తగ్గించడం ప్రభుత్వం బాధ్యత -ఎల్ నినో ప్రభావంపై 8వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కరవు నుంచి రాష్ట్రాన్ని …

Read More »