Breaking News

Daily Archives: September 10, 2026

ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్‌ డిమాండ్‌పై అప్రమత్తం

-వేసవి స్థాయిలో వినియోగం.. ముందస్తు కొనుగోళ్లకు ఆదేశం -ప్రజలకు విద్యుత్‌ కొరత ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి -మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ గణనీయంగా పెరిగిన నేపథ్యంలో విద్యుత్‌ పరిస్థితిపై ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం వేసవిని తలపించే స్థాయిలోనే కొనసాగుతోందని అధికారులు మంత్రికి వివరించారు. ప్రస్తుతం రోజుకు 280 నుంచి 290 మిలియన్‌ యూనిట్ల మేర …

Read More »

విశాఖలో ఘనంగా ప్రారంభమైన 41వ ఐఏటీవో వార్షిక సదస్సు

-దేశానికే ప్రధాన పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవిస్తోంది:పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ -ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు -ఏపీని విజిట్ చేయండి.. భారతదేశ వైవిధ్యాన్ని అనుభూతి చెందండి: టూర్ ఆపరేటర్లకు మంత్రి దుర్గేష్ పిలుపు -గోదావరి పుష్కరాల కోసం 7 ప్రత్యేక పర్యాటక సర్క్యూట్ల రూపకల్పన..కుంభమేళా రేంజ్‌లో పుష్కరాల ఘనతను ప్రపంచానికి చాటేందుకు ప్రణాళికలు: మంత్రి కందుల దుర్గేష్ -పాలసీ నుంచి ప్రమోషన్ వరకు… ఏపీ టూరిజంలో ఆరంచెల విధానం.. ప్రసాద్, స్వదేశీ దర్శన్, …

Read More »

వరికపుడిశిల లిఫ్ట్ స్కీమ్‌ను వేగవంతం చేయాలి

-అక్టోబర్ నాటికి డీపీఆర్, ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్, ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేయాలి -భూసేకరణను నాలుగు నెలల్లో పూర్తి చేయాలి -జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పల్నాడు జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా చేపట్టిన వరికపుడిశిల లిఫ్ట్ స్కీమ్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో వరికపుడిశిల లిఫ్ట్ స్కీమ్ ప్రాజెక్టుపై పల్నాడు జిల్లా ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో మంత్రి …

Read More »

ప్రజా సానుకూల అభిప్రాయంలో నెల్లూరు జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానం

-నెల్లూరు జిల్లా 76.6 శాతం స్కోర్‌తో రాష్ట్రంలో ప్రథమ ర్యాంకు -జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను ప్రత్యేకంగా అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అందించడంలో నెల్లూరు జిల్లా సాధిస్తున్న ప్రగతికి మరో గుర్తింపు లభించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో గురువారం జరిగిన జిల్లా కలెక్టర్ల 8వ సమావేశంలో జిల్లాల వారీగా ప్రజల సానుకూల అభిప్రాయాల (పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్)పై నిర్వహించిన …

Read More »

ఎల్-నినో ప్రభావంపై ముందస్తు చర్యలే కీలకం

-పంటలు, రైతులు, పశుసంపద రక్షణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక -రాష్ట్ర వ్యవసాయ శాఖ ఎక్స్-ఆఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎల్-నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం లోటు, ఉష్ణోగ్రతలు పెరగడం, పంటలు ఎండిపోవడం వంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక రంగాల్లో ముందస్తు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఎక్స్-ఆఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్ తెలిపారు. ఈ ఎల్-నినో ప్రభావం వచ్చే ఏడాది ఫిబ్రవరి ప్రస్పుటంగా వ్యక్తం …

Read More »

ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులు, ప్రాజెక్టుల గ్రౌండింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి

-రాష్ట్ర ఆహార శుద్ధి శాఖ కార్యదర్శి చిరంజీవి చౌదరి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన, పాడి, పౌల్ట్రీ, మత్స్య, మాంస ఉత్పత్తులకు విలువ జోడిస్తూ, రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించడంతో పాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించే ఆహార శుద్ధి రంగాన్ని అత్యంత ప్రాధాన్యతా రంగంగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని ఆహార శుద్ధి శాఖ కార్యదర్శి చిరంజీవి చౌదరి తెలిపారు. 8వ కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమీక్షలో …

Read More »

పోర్టులు, విమానాశ్రయాలు, రహదారులు, రైల్వే ప్రాజెక్టుల భూసేకరణను వేగవంతం చేయాలి

-రాష్ట్ర మౌలిక వసతులు & పెట్టుబడుల శాఖ కార్యదర్శి కోన శశిధర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సమగ్ర ఆర్థికాభివృద్ధికి కీలకమైన మౌలిక వసతుల రంగంలో ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులను నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేసి, పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు రాష్ట్ర మౌలిక వసతులు & పెట్టుబడుల శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. 8వ కలెక్టర్ల సమావేశంలో రాష్ట్రంలోని మారిటైమ్, విమానయాన, జాతీయ మరియు రాష్ట్ర రహదారులు, రైల్వే ప్రాజెక్టుల పురోగతిని …

Read More »

డేటా సెంటర్లు, IT–GCC, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులు వేగవంతం

-ITE&C శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 8వ కలెక్టర్ల సదస్సులో రాష్ట్రంలో డేటా సెంటర్లు, IT & GCCలు, ఎలక్ట్రానిక్స్ మరియు సెమీకండక్టర్ రంగాల్లో జరుగుతున్న పెట్టుబడుల పురోగతిని ITE&C శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ వివరిస్తూ ఈ రంగాలను రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రధాన వృద్ధి ఇంజిన్లుగా తీర్చిదిద్దేందుకు జిల్లా కలెక్టర్లు, APIIC, CRDA, VMRDA, GVMC, ఇరిగేషన్, ఇంధన శాఖల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలని సూచించారు. డేటా సెంటర్లకు 6.5 GW లక్ష్యం …

Read More »

ఇంధన ప్రాజెక్టుల గ్రౌండింగ్‌కు కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలి

-ఇంధన శాఖ స్పెషల్ సి.ఎస్. కె. విజయానంద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 8వ కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర ఇంధన రంగానికి సంబంధించి SIPB ఆమోదించిన పెట్టుబడుల పురోగతిని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ వివరిస్తూ రాష్ట్రంలో ఆమోదం పొందిన పెట్టుబడులను వేగంగా వాస్తవిక ప్రాజెక్టులుగా మార్చేందుకు జిల్లా కలెక్టర్లు సంబంధిత శాఖలు, NREDCAP నోడల్ అధికారులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. AP ICE Policy–2024 కింద ఇప్పటివరకు 6 ప్రాజెక్టులు రూ.11,284 కోట్ల పెట్టుబడితో ప్రారంభమై, సుమారు …

Read More »

అక్టోబర్ నాటికి 80% MoUలు, 75% SIPB ప్రాజెక్టుల గ్రౌండింగ్ లక్ష్యం

-రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ నోడల్ సెక్రటరీ డా. ఎన్. యువరాజ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల స్థాపన, ప్రాజెక్టుల వేగవంతమైన గ్రౌండింగ్, భూసేకరణ–భూముల అప్పగింత, అనుమతుల సరళీకరణతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME) అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పరిశ్రమలు, వాణిజ్య శాఖ నోడల్ సెక్రటరీ శ్రీ డా. ఎన్. యువరాజ్ తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరిగిన …

Read More »