-ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి స్వామి వారికి ప్రత్యేక పూజలు -శ్రీకృష్ణునికి, శ్రీరామ స్వామి, అయ్యప్పస్వామి వారికి పట్టు వస్త్రాల సమర్పణ -దీపాలంకరణ, మీనుట్టు, వేది వజిపాడు సేవల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సుప్రసిద్ధ శ్రీరామ క్షేత్రం, నాలాంబలం యాత్రలో విఖ్యాతిగాంచిన క్షేత్రాల్లో ఒకటిగా పేరు పొందిన కేరళం రాష్ట్రంలోని త్రిప్రయార్ శ్రీ రామస్వామి వారిని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఆలయంలో విశిష్ట సేవల్లో ఒకటిగా పేరున్న దీపారాధన …
Read More »Daily Archives: September 11, 2026
పెన్షన్లు-సంక్షేమం కోసం చిన్న కుటుంబాలుగా విడిపోవద్దు
-పెద్ద కుటుంబాలను ప్రొత్సహించేలా సంక్షేమం… ఇదే కూటమి ప్రభుత్వ విధానం -కొత్త పెన్షన్లకు ముందే ఫ్యామిలీ యూనిట్ మ్యాపింగ్ పూర్తవ్వాలి -అసంపూర్తిగా ఉన్న కాపు భవనాలను పూర్తి చేయండి -యానాటి కొండ సామాజికవర్గానికి ఎస్టీలకు కలిగే ప్రయోజనాలు -సూపర్ సిక్స్ పథకాల అమలుపై కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమ పథకాల ప్రయోజనాల కోసం చిన్న కుటుంబాలుగా విడగొట్టకుండా… భవిష్యత్తులో అన్ని పథకాలను ఫ్యామిలీ యూనిట్గానే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లను …
Read More »సూపర్ సిక్స్ పథకాల అమలుతో ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సమావేశం రెండవ రోజులో ప్రభుత్వ ప్రతిష్టాత్మక “సూపర్ సిక్స్” సంక్షేమ కార్యక్రమాల అమలు, పురోగతి, లబ్ధిదారులకు అందుతున్న ప్రయోజనాలు, ఆర్థిక ప్రగతి, జిల్లా వారీ పనితీరు, మిగిలిన సమస్యల పరిష్కారం, భవిష్యత్ కార్యాచరణపై సంబంధిత శాఖల కార్యదర్శులు సమగ్రంగా వివరించారు. ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను కేవలం సంక్షేమ కార్యక్రమాలుగా కాకుండా రైతులు, మహిళలు, దివ్యాంగులు, ఆటో డ్రైవర్లు, …
Read More »ఈ-ఫైల్స్ క్లియరెన్స్లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం
-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్లో మంత్రి అచ్చెన్నాయుడు సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ-ఫైళ్ల పరిష్కారంలో వరుసగా మూడోసారి మొదటి స్థానంలో నిలిచి తన పనితీరును చాటుకున్నారు. అత్యంత వేగంగానే కాకుండా పారదర్శకంగా, సమర్థవంతంగా ఫైళ్లను పరిష్కరిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. ఫైళ్ల పరిష్కారంలో వేగంతో పాటు స్పష్టత, పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యత ఇస్తూ మంత్రి అచ్చెన్నాయుడు ముందుకు సాగుతున్నారని సీఎం ప్రశంసించారు. ప్రభుత్వ పరిపాలనలో …
Read More »శతాబ్దం కాలం నాటి భూ సమస్యలూ పరిష్కరిస్తున్నాం
-సుదీర్ఘంగా వివాదంలోని రూ.5 వేల కోట్ల విలువైన 31 వేల ఎకరాలకు విముక్తి -ఏపీకి వచ్చే పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా నైపుణ్య శిక్షణ -పీఎం సూర్యఘర్ పథకాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేయండి -8వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని భూముల వివాదాలను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల చాలా భూములు వివాదాల్లోకి వెళ్లాయని… ఈ …
Read More »స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ ప్రారంభించిన దేశంలోనే మొదటి రాష్ట్రం ఏపీ
-ముంబై ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్లో పట్టాభిరామ్ -ఐ-ఫ్యాట్ ఎగ్జిబిషన్లో ఆంధ్రప్రదేశ్ పారిశుద్ధ్య కార్యక్రమాల ప్రదర్శన ముంబై, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ ప్రారంభించిన దేశంలోనే మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చెప్పారు. ముంబైలోని గోరేగావ్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ ఫర్ వేస్ట్ వాటర్ టెక్నాలజీ(ఐ-ఫ్యాట్- ఐఎఫ్ఏటీ) సంస్థ భారీస్థాయిలో ఏర్పాటు చేసిన వాణిజ్య ప్రదర్శనలో స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ స్టాల్ ని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి …
Read More »ఆంధ్రప్రదేశ్లో డీప్టెక్ దశాబ్దానికి పాన్ ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్–2026
-స్వర్ణాంధ్ర నుంచి వికసిత్ భారత్–2047’ లక్ష్యాల సాధనకు సాంకేతికత, పెట్టుబడులు, నైపుణ్యాల అనుసంధానం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డీప్టెక్, సెమీకండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ, ఏరోస్పేస్, డిఫెన్స్, గ్రీన్ ఎనర్జీ తదితర అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో దేశంలోనే ప్రముఖ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా PanIIT Andhra Pradesh Summit–2026 నిర్వహించనున్నారు. “Andhra’s DeepTech Decade: Anchored by PanIIT – Swarnandhra to Viksit Bharat 2047” అనే ప్రధాన ఇతివృత్తంతో అక్టోబర్ 3న విజయవాడలోని …
Read More »విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గింపు.. పునరుత్పాదక ఇంధనానికి భారీ లక్ష్యాలు
-ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరుగుతున్న 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ రాష్ట్ర విద్యుత్ రంగంలో సాధించిన పురోగతి, భవిష్యత్ లక్ష్యాలు, వ్యయ నియంత్రణ చర్యలను వివరించారు. •రాష్ట్ర విద్యుత్ రంగంలో 21,852 MW కాంట్రాక్టెడ్ సామర్థ్యం, 2025-26లో 79,971 MU విద్యుత్ వినియోగం, యూనిట్కు సగటు ₹4.90 కొనుగోలు …
Read More »దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై అల్పపీడనం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వాయువ్య- పశ్చిమమధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది రాగల 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో శనివారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణకోస్తాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 50-60 కి.మీ., దక్షిణ కోస్తా …
Read More »నేతన్నలకు ఊరట
-నూతన నేతన్న భరోసా పెన్షన్ దరఖాస్తులో కీలక నిబంధన మినహాయింపు -బ్యాంకు ఖాతాల స్టేట్ మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు -మాస్టర్ వీవర్ ధ్రువీకరణ పత్రం, వేతన వివరాలు అందిస్తే సరిపోతుంది -50 ఏళ్లు నిండిన నేతన్నలందరికీ పెన్షన్లు ఇస్తాం -అర్హులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. -నేతన్నలకు ఆర్థిక మేలు చేకూర్చడమే సీఎం చంద్రబాబు లక్ష్యం -రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నూతన నేతన్న భరోసా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్న చేనేతలకు …
Read More »
Prajavartha Online Telugu News