Breaking News

Daily Archives: September 11, 2026

రాజధాని అమరావతిలో నిర్మాణం కానున్న LIC కార్యాలయం & అధికారుల నివాస గృహ సముదాయం..పూర్తయిన అగ్రిమెంట్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతిలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC) కార్యాలయం & అధికారుల నివాస గృహ సముదాయం నిర్మించేందుకు ముందడుగు పడింది. దీనికి సంబంధించిన అగ్రిమెంట్ LIC, APCRDA మధ్య ఒప్పందం పూర్తయ్యింది. ఈ మేరకు ఒప్పంద పత్రాలను APCRDA ఎస్టేట్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ జుబిన్ రాయ్, ఎల్‌ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజర్(మచిలీపట్నం) నున్నా నాగేశ్వరరావు గారికి శుక్రవారం, 2026 సెప్టెంబర్ 11న అందజేశారు. రాజధాని అమరావతిలోని LIC తన ప్రాంతీయ కార్యాలయాన్ని, అధికారుల నివాస గృహాలను ఉద్దండరాయునిపాలెంలోని …

Read More »

14వ తేదీన ఏపి గెజిట్ ఫారం- VI లో తుది నోటిఫికేషన్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో చేపట్టిన వార్డుల పునర్విభజన ప్రక్రియలో భాగంగా ఈ నెల 11వ తేదీకి రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి 39 అభ్యంతరాలు, వినతులు, సూచనలు అందాయని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ నుంచి 25, జనసేన పార్టీ నుంచి 9, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి 2, భారతీయ జనతా పార్టీ …

Read More »

ఘనంగా లోక్ కళ్యాణ్ మేళా

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్ నందు పీఎం స్వానిధి లోక్ కళ్యాణ్ మేళా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీధి వ్యాపారులు పీఎం స్వానిధి పథకం ద్వారా పొందే రుణాలు, పధకాలు వాటి ప్రయోజనాలు, డిజిటల్ లావాదేవీలు. క్రెడిట్ కార్డు , ఆయుష్మాన్ భారత్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి స్టేట్ మిషన్ మేనేజర్ (SMM) …

Read More »

చిట్టి చేతులతో జిఎంసి సాధించిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్

-గ్రీన్ గణేష్ కార్యక్రమంతో నవ గుంటూరుకి నూతన అధ్యాయం -నవ గుంటూరులో భాగంగా గ్రీన్ గణేష్ కార్యక్రమంలో శుక్రవారం 55 పాఠశాలల నుండి 25 వేల మంది విద్యార్ధులు ఏక కాలంలో మట్టి గణేష్ ప్రతిమల తయారీ -సాంప్రదాయంలోనే పర్యావరణ పరిరక్షణకు మార్గం చూపిన జిఎంసి గ్రీన్ గణేష్ కార్యక్రమం -సగర్వంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ నమోదు సర్టిఫికేట్ అందించిన ఆ సంస్థ జాయింట్ సెక్రెటరీ ఎలియాజ్ -ప్రత్యేక ఆకర్షణగా ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సైకత వినాయక ప్రతిమ, వేదికపై …

Read More »

పారిశుధ్య వాహనాలన్నింటికీ జిపిఎస్ ని వెంటనే ఏర్పాటు చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పారిశుధ్య వాహనాలన్నింటికీ జిపిఎస్ ని వెంటనే ఏర్పాటు చేయాలని, అన్ని వాహనాలు రన్నింగ్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ కెవిపి కాలనీలోని జిఎంసి వెహికిల్ షెడ్, బొంతపాడులో తుది అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న లేఅవుట్ ను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వెహికల్ షెడ్‌లో నిరుపయోగంగా పడి ఉన్న …

Read More »

మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యం : డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో తిరుపతి–చిత్తూరు కోఆర్డినేటర్, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వెంకటగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి ప్రాంతాలకు సంబంధించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎన్నికల సన్నాహకాలపై చర్చించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్, కోఆర్డినేటర్లు కిరణ్ …

Read More »

మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరైన డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో తిరుపతి–చిత్తూరు కోఆర్డినేటర్, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు ఆధ్వర్యంలో రాబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని గూడూరు, సర్వేపల్లి, సూళ్లూరుపేట, నాయుడుపేట ప్రాంతాలకు సంబందించిన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ గారు, కోఆర్డినేటర్లు కిరణ్ రాయల్, …

Read More »