విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఫిర్యాదులను స్వీకరిస్తారని అధికారులందరూ …
Read More »Daily Archives: September 6, 2026
ప్రకృతి ఆధారిత ఉత్పత్తులకు వేదికగా నేచర్లింక్ స్టోర్ ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి అనుకూలమైన, పర్యావరణ హితమైన ఉత్పత్తులను ప్రజలకు అందించడంతో పాటు గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో ముసాఫిబ్రల్ (Musafibral) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘Naturelinq – Your Natural Lifestyle Destination’ స్టోర్ను విజయవాడలో ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపీ హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం. వెంకటేశ్వర్లు, ఏపీ టూరిజం అసిస్టెంట్ డైరెక్టర్ నాయుడు, జిల్లా టూరిజం అధికారి డా. కొల్లేటి రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై Naturelinq స్టోర్ను ప్రారంభించారు. …
Read More »ఈ నెల 7న ప్రజా సమస్యల పరిష్కార వేదిక
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ప్రజల సమస్యలకు వేగవంతమైన, పారదర్శకమైన పరిష్కారం అందించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. దీనిలో భాగంగా కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికను సెప్టెంబర్ 7 సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో …
Read More »నగరంలో ఆటోటెక్ ప్రీమియం షోరూం ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ చందన ఫ్యాషన్స్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆటో టెక్ ప్రీమియం క్వాలిటీ బ్రాండ్ షోరూం ఆదివారం ఆటోనగర్ నందు ప్రారంభించినట్లు షోరూం నిర్వాహకులు అనిల్ కుమార్ తెలిపారు. శాసన సభ్యులు గద్దె రామ మోహన్ ప్రారంభించారని తెలిపారు. కారు యాక్సెసరీస్ కు సంబంధించిన అన్ని ఇక్కడ క్వాలిటీ ప్రీమియం మ్యాట్స్ ఉంటాయని తెలిపారు. కారుకు సంబంధించిన సీటు కవర్లు, కారు ఫ్లోర్ మ్యాట్స్ ప్రత్యేకత అన్నారు. విజయవాడ నగరంలో తొలి. షోరూం ప్రారంభించామని, కారు …
Read More »ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..కమిషనర్ కె.మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబర్ 7వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Read More »నవ గుంటూరుకి నాంది
-రూ.53.76 కోట్లతో నగర రూపురేఖలు మార్చే సుందరీకరణ, అభివృద్ధి ప్రాజెక్టులకు జిఎంసి శ్రీకారం -ప్రధాన జంక్షన్లు, థీమ్ పార్క్ లు, నైబర్ హుడ్ పార్క్ లు, మిర్చి థీమ్ తో పార్క్, పబ్లిక్ టాయ్ లెట్స్ ఏర్పాటు -కమిషనర్ కె.మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరాన్ని ఆధునిక మౌలిక వసతులు, పచ్చదనం మరియు మెరుగైన సౌకర్యాలతో కూడిన నవ గుంటూరుగా తీర్చిదిద్దే లక్ష్యంతో గుంటూరు నగరపాలక సంస్థ బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడం, …
Read More »మధ్యతరగతి కుటుంబాలకు పక్కా ఇళ్లను అందించడమే లక్ష్యం…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పట్టణ పేద, మధ్యతరగతి కుటుంబాలకు పక్కా ఇళ్లను అందించడమే లక్ష్యంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) 2.0కు అర్హత కల్గినవారు డిమాండ్ సర్వేకి దరఖాస్తు చేసుకోవచ్చని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నివసిస్తున్న అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలు తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం …
Read More »ఈనెల 09 న పామర్రు మండలం కురుమద్దాలిలోని రూరల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నందు జాబ్ మేళా..
-నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి… -జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ,ఐఏఎస్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.09.09.2026 బుధవారం ఉదయం 09:00 గంటలకు పామర్రు మండలం కురుమద్దాలిలోని రూరల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ,ఐఏఎస్ తెలియజేసారు. ఈ జాబ్ మేళాలో బందన్ బ్యాంక్ లిమిటెడ్, ట్రైన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, టాటా ఎలక్ట్రానిక్స్, ఎస్ బి ఐ …
Read More »ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ డిజైన్, డీపీఆర్ పనులు ప్రారంభం
-ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక పర్యవేక్షణలో సర్వే ప్రారంభించిన ఐఐటీ మద్రాస్ -తీర ప్రాంతం వెంబడి ఐదుగురు సభ్యుల నిపుణుల బృందం డ్రోన్ సర్వే -అత్యాధునిక సాంకేతికతతో బీచ్ ప్రొఫైల్, తీరాల మ్యాపింగ్ చేస్తున్న బృందం -తీరం వెంబడి ఇసుక, మట్టి అవశేషాల నమూనాల సేకరణ, పరీక్షలు -అధ్యయనం పూర్తయిన అనంతరం రక్షణ గోడ అలైన్మెంట్పై కసరత్తులు -డిజైన్, డీపీఆర్ తో పాటు సమాంతరంగా పర్యావరణ అనుమతుల ప్రక్రియ పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పిఠాపురం నియోజక …
Read More »నగరంలో ‘శ్రీ ధన్వంతరి ఓరోఫేషియల్ అండ్ డెంటల్ క్లినిక్’ ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఆటోనగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘శ్రీ ధన్వంతరి ఓరోఫేషియల్ అండ్ డెంటల్ క్లినిక్’ను తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం హాస్పటల్ లో అందుబాటులో ఉంచిన నూతన, ఆధునిక వైద్య పరికరాలను ఆయన పరిశీలించారు. రోగులకు అందించే వివిధ రకాల వైద్య సేవల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రభుత్వ డెంటల్ …
Read More »
Prajavartha Online Telugu News