-జిల్లా కలెక్టరేట్లో ఘనంగా స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర ర్యాలీ -కార్యక్రమ విశిష్టతను చాటిచెప్పిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా పంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డా. జి. లక్ష్మీశ.. జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా పరిశుభ్రత, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమని …
Read More »Daily Archives: September 7, 2026
అక్షరాస్యతతోనే సమాజ ప్రగతి – ప్రతి ఒక్కరికీ విద్య అందాలి…
-అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా గోడ పత్రికను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబరు 8న నిర్వహించనున్న అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా వయోజన విద్యాశాఖ రూపొందించిన గోడ పత్రికను సోమవారం విజయవాడ కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ అక్షరాస్యత అనేది వ్యక్తిగత అభివృద్ధికి మాత్రమే కాకుండా కుటుంబ, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కూడా కీలకమని తెలిపారు. …
Read More »జిల్లా పరిషత్ సమావేశ మందిరం, జిల్లా పరిషత్ అతిథి గృహం ప్రారంభం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక రూ. 60 లక్షల జిల్లాపరిషత్ నిధులతో ఆధునికీకరించిన ఎన్టీఆర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరాన్ని, జిల్లా పరిషత్ అతిథి గృహాన్ని సోమవారం విజయవాడలో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం నూతనంగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లాకు కొత్తగా ఏర్పడే పాలకవర్గానికి సమావేశ మందిరంతో పాటు అతిథి గృహాన్ని ఆధునీకరించి అన్ని మౌలిక వసతులతో ఈరోజు భవనాలను …
Read More »కంటెంట్ క్రియేషన్ స్టూడియో, ల్యాబ్లను సద్వినియోగం చేసుకోవాలి
-యువత సృజనాత్మకతకు కంటెంట్ క్రియేషన్ స్టూడియో వేదిక -‘లోకల్ టాలెంట్ – లోకల్ ఇన్కమ్’కు ప్రోత్సాహం -పర్యాటక, సాంస్కృతిక వైభవానికి డిజిటల్ ప్రచారం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంటెంట్ క్రియేషన్ స్టూడియో, ల్యాబ్లను యువత, మహిళలు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. ‘ఆరెంజ్ ఎకానమీ’లో భాగంగా సృజనాత్మకత, డిజిటల్ మీడియా, పర్యాటకం, సంస్కృతి, ఉపాధిని అనుసంధానం చేస్తూ యువతకు కొత్త అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు. కంటెంట్ ల్యాబ్లో వీడియో …
Read More »జిల్లాలో వినాయక ఉత్సవాలను అత్యంత భక్తి ప్రపత్తులతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకుందాం
-పర్యావరణహిత మట్టి విగ్రహాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి -సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి గణేష్ ఉత్సవాలను విజయవంతం చేయాలి -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గణేష్ ఉత్సవాలను అత్యంత వైభవంగా, భక్తి ప్రపత్తులతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. గణేష్ ఉత్సవాల నిర్వహణలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. …
Read More »కొత్త పింఛన్లకు ఈ నెల 16లోగా దరఖాస్తు చేసుకోవాలి
– అర్హులైన వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని.. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. దరఖాస్తు ఫారాలు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని, అర్హులైన వారు ఈ నెల 16వ తేదీలోగా అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకొని, అవకాశాన్ని …
Read More »సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యం
– ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా పీజీఆర్ఎస్ – నాణ్యమైన సేవలు అందించడం అధికారుల బాధ్యత – జిల్లాస్థాయి పీజీఆర్ఎస్కు 171 అర్జీలు: జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటిని నిర్ణీత గడువులో పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా స్నేహపూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ను మరింత సమర్థవంతంగా నిర్వహించడంలో భాగస్వాములు కావాలని, అర్జీల పరిష్కార నాణ్యతలో రాజీలేకుండా కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ …
Read More »సెప్టెంబర్ 11 నుంచి 24 వరకు జిల్లావ్యాప్తంగా ఇంటింటి కుష్ఠు వ్యాధి గుర్తింపు సర్వే
-తొలిదశలోనే కుష్ఠు వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తే అంగవైకల్యాన్ని నివారించవచ్చు -జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సెప్టెంబర్ 11వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటింటి కుష్ఠు వ్యాధి గుర్తింపు సర్వేకు సంబంధించిన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ సోమవారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ మాట్లాడుతూ, “అంగవైకల్యాన్ని నివారించడానికి ముందుగానే కుష్ఠు వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తాము” అనే లక్ష్యంతో జిల్లావ్యాప్తంగా …
Read More »ఏపీ వక్ఫ్ బోర్డు డిజిటల్ పాలనలో మరో ముందడుగు
– త్వరలో వెబ్సైట్, మొబైల్ యాప్ ప్రారంభం – సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు – ఇన్స్పెక్టర్ ఆడిటర్లు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ – కొత్త వ్యవస్థను ప్రారంభించడమే కాదు.. క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలి – ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డును ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా మరో కీలక ముందడుగు పడిందని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ …
Read More »మాజీ సైనికులకు టీటీడీలో ఉద్యోగ అవకాశాలు
– సెప్టెంబర్ 9న విజయవాడలో ఎంపిక ప్రక్రియ – జిల్లా సైనిక సంక్షేమ అధికారి వై.ఈశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో నివసిస్తున్న మాజీ సైనికులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), తిరుమలలో సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగం పొందే అవకాశం కల్పిస్తున్నట్లు ఇన్చార్జ్ జిల్లా సైనిక సంక్షేమ అధికారి వై.ఈశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్మీ వెల్ఫేర్ ప్లేస్మెంట్ ఆర్గనైజేషన్ (సికింద్రాబాద్).. ఏపీ సైనిక్ సంక్షేమ శాఖ సహకారంతో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ఏలూరు, అల్లూరి …
Read More »
Prajavartha Online Telugu News