Breaking News

Daily Archives: September 7, 2026

2 లక్షల సీడ్‌బాల్స్‌తో ఎన్టీఆర్ జిల్లాలో పచ్చదనానికి బాట

-పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం -జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో సోమవారం వన్ ఎర్త్–వన్ లైఫ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సీడ్‌బాల్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ పాల్గొన్నారు. పచ్చదనం పెంపు, జీవవైవిధ్య పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత సాధించాలనే లక్ష్యంతో వన్ ఎర్త్–వన్ లైఫ్ చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు, సంస్థ వాలంటీర్లు తయారు చేసిన 2 లక్షల సీడ్‌బాల్స్‌ను జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ …

Read More »

ప్ర‌పంచ మార్కెట్లో మ‌న ఎంఎస్ఎంఈలు!

– ప‌రిశ్ర‌మ‌ల రాణింపున‌కు ఎగుమతులకు కొత్త ద్వారాలు – 200కు పైగా ఎంఎస్‌ఎంఈలు.. 34 మంది అంతర్జాతీయ కొనుగోలుదారులు – 100 ఎగుమతి ఒప్పందాలు, రూ. 100 కోట్ల వ్యాపార అవకాశాలు ల‌క్ష్యం – ఏపీ రివర్స్ బయ్యర్–సెల్లర్ మీట్‌లో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ – ఎంఎస్‌ఎంఈలను కొత్త అంతర్జాతీయ మార్కెట్లను చేరువ చేసేందుకు కృషి – ఆంధ్రప్రదేశ్ ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఈవో విశ్వ మనోహరన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈలు దేశీయ మార్కెట్లకే పరిమితం కాకుండా …

Read More »

దసరా తర్వాత ఎంపీ విజయసాయిరెడ్డి నూతన పార్టీ ఆవిర్భావం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త శకం మొదలుకాబోతోందని, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఒక నూతన రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి ప్రకటించారు. సోమవారం ఒక ప్రముఖ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తన రాజకీయ భవిష్యత్తు మరియు కొత్త పార్టీ విధివిధానాలను వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం ఉన్న రెండు ప్రధాన పార్టీల ఫ్యాక్షన్ రాజకీయాలతో విసిగిపోయారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త పార్టీలో ముఖ్యమంత్రి …

Read More »

అర్హత కలిగిన పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అర్హత కలిగిన పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ ని కొత్తగా అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 7వ తేదీ నుండి 16 వ తేదీ వరకు దరఖాస్తులను అన్ని స్వర్ణ వార్డు కేంద్రాల్లో తీసుకోవాలని ఇచ్చిన ఉత్తర్వుల మేరకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 206 స్వర్ణ వార్డు కేంద్రాల్లో దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ …

Read More »

గుంటూరు నగరపాలక సంస్థకు ఒకే వేదికపై 2 ప్రతిష్టాత్మక అవార్డ్ లు

-స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2026 పట్టణాల కేటగిరిలో జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం -రాష్ట్ర స్థాయి వార్డ్ ల కేటగిరిలో తొలి స్థానం -కమిషనర్ కె.మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వాయు కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ ఈ-ఆటోల ద్వారా కాలుష్యరహితంగా చెత్త సేకరణ చేయడం, మెకనైజ్డ్ గా మెయిన్ రోడ్ల స్వీపింగ్, ఘన వ్యర్ధాలను సాంకేతిక విధానంలో నిర్వహించడం, డ్రైన్ టు డ్రైన్ రోడ్ల నిర్మాణం, రోడ్లపై దుమ్ము లేవకుండా నీటిని స్ప్రే …

Read More »

‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, పీజీఆర్‌ఎస్‌లో అధికారులందరూ తప్పనిసరిగా పాల్గొనాలని గుంటూరు నగరపాలక సంస్థ ఇంచార్జ్ అదనపు కమిషనర్ జి. సాంబశివరావు తెలిపారు. సోమవారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, పిజిఆర్ఎస్ కు అందే ఫిర్యాదుల్లో ఎక్కువగా పారిశుధ్యం, డ్రైనేజీ …

Read More »

మంత్రి నిమ్మల రామానాయుడుని మర్యాదపూర్వకంగా కలిసిన భూపతిరాజు రవీంద్ర రాజు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో పాలకొల్లు శాసనసభ్యులు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని ఈరోజు కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం ఉద్యోగాల సమస్యల పట్ల సానుకూల నిర్ణయాలు తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలకంగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేసినందుకు ప్రత్యేకంగా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న మా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడుని కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల …

Read More »

నగరంలో ‘సికి సిల్వర్ జ్యువెలరీ’ స్టోర్‌ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ‘సికి సిల్వర్ జ్యువెలరీ’ స్టోర్‌ను . నూతనంగా విజయవాడ ఎం.జి. రోడ్డు (బందరు రోడ్) లోని మురళీ ఫార్చ్యూన్ ఇన్ హోటల్ ఎదురు ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, శాసనసభ్యులు గద్దె రామ్మోహనరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ షోరూమ్ ని ఘనంగా ప్రారంభించారు. వారు ఈ సందర్భంగా నిర్వాహకులుకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కార్తీక్ కృష్ణ విహార్ మీడియాతో …

Read More »