Breaking News

Telangana

మహిళల రక్షణ, భద్రత కొరకు దిశా చట్టం మరియు దిశా యాప్ వంటి రూపుదిద్దాం…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల రక్షణ, భద్రత దృష్ట్యా ఆపద సమయాలల్లో వారికి సహాయకారిగా ఉండేందుకు రూపొందించిన దిశా యాప్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర మహిళా భివృద్ది, శిశు, దివ్యంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. స్థానిక యువరాజ్ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం మహిళల భద్రత మరియు రక్షణ కొరకు రాష్ట్ర ప్రభుత్వం వారు రూపొందించిన దిశా యాప్ పై జిల్లా స్థాయి అవగాహన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. …

Read More »

రెండవ డిప్యూటీ మేయర్‌ ఎన్నిక…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ రెండవ డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల ప్రిసైడింగ్అధికారి, జిల్లా కలెక్టర్ జె. నివాస్ నిర్వహించారు. ప్రక్రియ అనంతరం 58 వ డివిజన్ కార్పొరేటర్ అవుతు శ్రీశైలజారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని శ్రీశైలజారెడ్డి కి అందించారు. మంగళవారం విజయవాడ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో వియంసి రెండవ డిప్యూటీ మేయర్ ఎన్నికకు ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ కు చెందిన …

Read More »

త్వరలో 10 కోట్లు రూపాయ‌ల‌తో భ‌వానీపురం స్టేడియం… : మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దాదాపు 10కోట్లు రూపాయ‌ల వ్యయంతో 10ఎక‌రాల స్థ‌లంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హ‌యంలో విజ‌య‌వాడ‌కు ఐకాన్‌గా అధునిక హంగుల‌తో భ‌వానీపురం స్టేడియం నిర్మాణం పూర్తి చేస్తామ‌ని దేవ‌దాయ ధ‌ర్మ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు. శుక్ర‌వారం న‌గ‌ర పాల‌క సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు జ‌రిగిన స‌మావేశంలో మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు, న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, కార్పొరేట‌ర్లు అబ్దుల్ అకిమ్ అర్ష‌ద్‌, గుడివాడ ర‌ఘ‌వా న‌రేంద్ర‌, మైల‌వ‌ర‌పు ర‌త్న‌కుమారి, బుల్లా విజ‌య్ …

Read More »

మహిళల రక్షణ కోసం దిశ యాప్…

-రాష్ట్ర దేవాదాయ మరియు ధర్మదాయ మంత్రివర్యులు వెలంపల్లి శ్రీనివాసరావు. -ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్ : ఎమ్మెల్యే మల్లాది -ఆపదలో ఉన్న మహిళలకు దిశ యాప్ ఎంతో ఉపయోగకరం : మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దిశ యాప్ ఉంటే అన్న మన తోడు ఉన్నట్లే అనే భవనను క‌ల్గిగే విధంగా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు అన్నారు. శుక్ర‌వారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు మహిళల భద్రత‌కు …

Read More »

సచివాలయాల్లో సిటిజన్ సర్వీసులు మెరుగు పడాలి…

-రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పలాస, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయ ఉద్యోగులు సిటిజన్ సర్వీసులను మెరుగుపరిచే విదంగా పని చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. పలాస తహశీల్దారు కార్యాలయంలో శుక్రవారం శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ సుమిత్ , నియోజకవర్గంలోని సచివాలయ డిజిటల్ ఆపరేటర్లు, వెల్ఫేర్ సెక్రటరీలు, విఆర్వోలు, ఎలక్ట్రికల్ అధికారులు, మండల అభివృద్ధి అధికారులు, తహశీల్దారు లతో సమీక్ష సమావేశం …

Read More »

గండ్రోతు అంజలిదేవి కొవ్వూరు మునిసిపాలిటీ 2వ వైస్ ఛైర్ పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నిక…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు మునిసిపాలిటీ 2వ వైస్ ఛైర్మన్ ఎన్నికల ప్రక్రియ ను నిర్వహించిన ఎన్నికల ప్రొసీడింగ్స్ అధికారి, కొవ్వూరు ఆర్డీవో డి. లక్ష్మారెడ్డి నిర్వహిం చారు. ప్రక్రియ అనంతరం 8వ వార్డు కౌన్సిలర్ గండ్రోతు అంజలిదేవి ఏకగ్రీ వంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. మంగళవారం కొవ్వూరు మున్సిపాలిటీ సమావేశమందిరంలో 2వ కొవ్వూరు మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికకు ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొవ్వూరు కౌన్సిలర్లు 23 మందికి గాను ఒకరు మరణించిన కారణంగా మిగిలిన 22 మంది …

Read More »

ముఖ్యమంత్రి సహాయనిధి అందజేత… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13 వ డివిజన్ కి చెందిన  కోక్కిలగడ్డ నాగేశ్వరమ్మ కి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రెండు లక్షల రూపాయలు మంజూరు కాగా శుక్రవారం నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వారికి అనుమతి మంజూరు పత్రం (L.O.C) అందజేయడం జరిగిందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.పేదరికం కారణంగా ఏ ఒక్కరూ కూడా కార్పొరేట్ వైద్యానికి దూరం కాకూడదు అనే లక్ష్యంతో గౌరవ …

Read More »

ఎన్‌ఇపి – 2020 తొలి వార్షికోత్సవంలో పాల్గొన్న గవర్నర్ హరిచందన్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ‘జాతీయ విద్యా విధానం 2020 తొలి వార్షికోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ పాల్గొన్నారు. హరిచందన్ గురువారం విజయవాడ రాజ్ భవన్ నుంచి వర్చువల్ మోడ్‌లో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్లు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర విద్యా మంత్రులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, దేశంలో నూతన విద్యా విధానం 2020 అమలు 75 సంవత్సరాల భారత స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటున్న ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’లో …

Read More »

2023 నాటికి లక్షా 8వేల 553కోట్లతో పేదలందరికీ 28లక్షల 30వేల ఇళ్ళ నిర్మాణం…

-మొదటి దశలో 15లక్షల 60వేలు,రెండవ దశలో 12లక్షల 70వేల ఇళ్ళ నిర్మాణం -ఇళ్ళ నిర్మాణ కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాలకే 34వేల 109 కోట్లు ఖర్చు -23వేల 500కోట్లతో 68వేల 677 ఎకరాలు సేకరించి ఇళ్ళ స్థలాలుగా పంపిణీ -ప్రతి లేఅవుట్ కు మండల స్థాయి,నియోజకవర్గానికి జిల్లా స్థాయి అధికారి ఇన్చార్జి -వందేళ్ళ వరకూ నిలిచేలా పూర్తి నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణం -రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి సిహెచ్ శ్రీరంగనాధరాజు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా …

Read More »

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ప్రపంచ పులుల దినోత్సవం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా సీఎం క్యాంప్‌ కార్యాలయంలో గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పులుల సంరక్షణకోసం తీసుకున్న చర్యలను  రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కు అధికారులు వివరించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల పులుల సంఖ్య పెరిగిందని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే పులుల సంఖ్య 47 నుంచి 63కి పెరిగిందని తెలిపిన అధికారులు. నల్లమల నుంచి శేషాచలం అడవుల వరకూ కూడా అవి ప్రయాణిస్తున్నాయని తెలిపిన అధికారులు కడప, చిత్తూరు ప్రాంతాల్లో కూడా …

Read More »