Breaking News

Telangana

అధికారులు రైతులు సమన్వయంతో ముందుకెళ్లినట్లయితే రైతులకు ఇబ్బంది లేకుండా నీటి లభ్యత చేకూరుతుంది…

-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : సాగునీటి సక్రమ నిర్వహణ కోసం అధికారులు రైతులు సమన్వయంతో ముందుకెళ్లినట్లయితే రైతులకు ఇబ్బంది లేకుండా నీటి లభ్యత చేకూరుతుందని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామంలో పంట కాల్వ లాకుల వద్ద మండల పార్టీ అధ్యక్షులు నీలపాల వెంకటేశ్వరరావు, ఎంపీపీ అభ్యర్థి చందన ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో డ్రైనేజీ, ఇరిగేషన్, మరియు రైతులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో శాసనసభ్యులు డిఎన్ఆర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో వున్న డ్రైన్లు, …

Read More »

‘స్పందన’ కు ప్రజల అభినందన !!

-నేటి నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక  -ఏడాదిన్నర తర్వాత కళ కళలాడనున్న కలెక్టరేట్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘స్పందన’ ఒక అపూర్వ కార్యక్రమం అధికారులు సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కొరకు శ్రమిస్తూ, వారి జీవితాలలో వెలుగులు నింపడమే లక్ష్యంగా రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఒక నమ్మకం ఏర్పడింది. స్పందన లేకపోతే సమస్యలు ప్రజలను పలు ఇబ్బందులు పెడతాయి. స్పందన కరువైతే ఏ ఒక్క పని ముందుకు కదలదు. స్పందన లోపిస్తే పేద …

Read More »

నేడే కోవిడ్ వాక్సినేషన్ మెగా డ్రైవ్… : కలెక్టర్ జె. నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణ జిల్లా వ్యాప్తంగా ఈనెల 26 వ తేదీ సోమవారం కోవిడ్ వాక్సినేషన్ మెగా డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఒక ప్రకటన లో తెలిపారు. మొదటి డోస్ వేసుకొనని గర్భిణిలు ,బాలింతలు, ఉపాద్యాయులు, సిబ్బంది నర్సింగ్ శానిటేషన్ సిబ్బంది ఇతర హెల్త్ కేర్ వర్కర్స్ కు మొదటి విడత టీకా అందించబడుతుందన్నారు. మొదటి విడత డోస్ వేయుంచుకొని రెండవ డోస్ కు అర్హులైన వారందరికీ రెండవ డోస్ కోవిడ్ టీకా వేయడం జరుగుతుందన్నారు. …

Read More »

స్పందన దరఖాస్తులను గ్రామ సచివాలయాలలో అందించాలి… : సబ్ కలెక్టర్ జిఎస్ఎస్ ప్రవీణ్ చంద్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు తమ సమస్యలు, విజ్ఞప్తులకు సంబంధించి స్పందన దరఖాస్తులను తమ దగ్గరలోని గ్రామ సచివాలయాలలో అందించాలని సబ్ కలెక్టర్ జిఎస్ఎస్ ప్రవీణ్ చంద్ ఒక ప్రకటనలో తెలిపారు. స్పందన కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులను అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలపై స్పందన దరఖాస్తులను విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంనకు వచ్చి ఇచ్చినా, వారి దగ్గరలోని గ్రామ/వార్డ్ సచివాలయంలో అందించినా పరిష్కార విధానం ఒకేవిధంగా ఉంటుందని, దరఖాస్తును పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు …

Read More »

నేటినుంచి ఉధృత అతిసార నివారణ పక్షోత్సవాలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ జె. నివాస్ వారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఈనెల 26 నుంచి ఆగస్టు 10 వరకు ఉధృత అతిసార నివారణ ప క్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు డియంహెచ్ వొ డా.యం.సుహాసిని ఒక ప్రకటన లో తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామ,వార్డ్,పట్టణ, ప్రభుత్వ వైద్యశాలల్లో ఒఅర్ ఎస్,జింక్ కార్నర్ ల్లు ఏర్పాటు చేసి డయేరియా నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ జె. నివాస్ ఆదేశించారన్నారు. ఆ మేరకు గ్రామ,పట్టణ ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ వైద్య …

Read More »

‘ స్పందన ‘ కు ప్రజల అభినందన !!

-నేటి నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -ఏడాదిన్నర తర్వాత కళ కళలాడనున్న కలెక్టరేట్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ‘స్పందన’ ఒక అపూర్వ కార్యక్రమం అధికారులు సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కొరకు శ్రమిస్తూ, వారి జీవితాలలో వెలుగులు నింపడమే లక్ష్యంగా రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఒక నమ్మకం ఏర్పడింది.  స్పందన లేకపోతే సమస్యలు ప్రజలను పలు ఇబ్బందులు పెడతాయి. స్పందన కరువైతే ఏ ఒక్క పని ముందుకు కదలదు.. స్పందన లోపిస్తే పేద …

Read More »

వ్యాక్సినేషన్ డ్రైవ్ కు విశేష స్పందన…

-అను మై బేబీ హాస్పిటల్స్, స్మిత కేర్, ఆలయ్ ఫౌండేషన్, మెడికవర్ హాస్పిటల్ సంయుక్త నిర్వహణలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ -దాదాపు వెయ్యి మందికి వ్యాక్సినేషన్ -కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం -అను హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ డాక్టర్ జి.శ్రీదేవి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం నిర్వహించిన కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కు విశేష స్పందన లభించింది. స్మిత కేర్, ఆలయ్ ఫౌండేషన్, విశాఖ మెడికవర్ హాస్పిటల్, అను మై బేబీ హాస్పిటల్స్ …

Read More »

స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ విజయవాడనే లక్ష్యం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే  మల్లాది విష్ణు -ఎమ్మెల్యే  చేతుల మీదుగా గృహ యజమానులకు 3 రకాల చెత్త సేకరణ డబ్బాల పంపిణీ… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్యానికి ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి  పెద్దపీట వేస్తున్నారని పరిశుభ్రతలో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు  అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 27వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్  కొండాయిగుంట మల్లేశ్వరి బలరామ్ తో కలిసి ఆయన పర్యటించారు. …

Read More »

ప్రజలు, రైతులు ఎల్లవేళలా సుఖసంతోషాలతో ఉండాలి… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం 18వ డివిజన్ రాణిగారితోట కనకదుర్గమ్మ మరియు గంగానమ్మ నిర్వహించిన బోనాల జాతర పండుగ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్, కాపు కార్పొరేషన్ ఛైర్మెన్ అడపా శేషు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యం,స్టాండింగ్ కమిటీ మెంబెర్ రామిరెడ్డి మరియు డివిజన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపి ప్రత్యేక పూజలు జరిపారు. మన సంస్కృతీ సంప్రాదయాలకు ప్రతీకగా …

Read More »

26వ తేదీన మెగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్… : క‌మిష‌న‌ర్ ప్రసన్న వెంకటేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పరిధిలో గల అన్ని శాశ్వత కేంద్రములలో సోమవారం మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టినట్లు, 22000 కోవిషీల్డ్ డోస్ లు అందుబాటులో ఉన్నట్లు మొదటి లేదా రెండోవ డోస్ వ్యాక్సినేషన్ నిర్వహిస్తునట్లు క‌మిష‌న‌ర్ ప్రసన్న వెంకటేష్ ఐ. ఏ. ఎస్. పేర్కొన్నారు. 45 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరికీ మరియు గర్భిణీ స్త్రీలు, 0-5 సం,ల పిల్లల తల్లులకు వ్యాక్సినేషన్ నిర్వహణ. టీచర్లు, FLW & HCW వారికి కూడా వ్యాక్సిన్ నిర్వహణ, ప్రతి ఒక్కరు ఈ …

Read More »