విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పరిధిలో గల అన్ని శాశ్వత కేంద్రములలో సోమవారం మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టినట్లు, 22000 కోవిషీల్డ్ డోస్ లు అందుబాటులో ఉన్నట్లు మొదటి లేదా రెండోవ డోస్ వ్యాక్సినేషన్ నిర్వహిస్తునట్లు కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ. ఏ. ఎస్. పేర్కొన్నారు. 45 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరికీ మరియు గర్భిణీ స్త్రీలు, 0-5 సం,ల పిల్లల తల్లులకు వ్యాక్సినేషన్ నిర్వహణ. టీచర్లు, FLW & HCW వారికి కూడా వ్యాక్సిన్ నిర్వహణ, ప్రతి ఒక్కరు ఈ మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను వినియోగించుకోని వ్యాక్సిన్ వేయించుకోవాలని, మాస్క్ వినియోగం, భౌతిక దూరం ఖచ్చితంగా పాటించాలని నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్నవెంకటేష్ ఐఏఎస్ సూచించారు
Tags vijayawada
Check Also
యువతకు వినూత్న మరియు భవిష్యత్తు నైపుణ్యాలపై సీడ్ యాప్ సంస్థ లో వర్క్షాప్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమతో రాష్ట్ర యువతను మమేకం చేసే లక్ష్యంతో వారికి శిక్షణ అందించి మెరుగైన …