Breaking News

Tag Archives: vijayawada

వైసిపి అభ్యర్థి ఆసిఫ్ ని గెలిపించండి… : షేక్ గయాసుద్దీన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదవాడికి ధనవంతుడికి మధ్య జరుగుతున్న ఎన్నికల పోరాటంలో పేదవాడైన వైసిపి అభ్యర్థి షేక్ ఆసిఫ్ ని గెలిపించాలని పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు ఐజా గ్రూప్ చైర్మన్, జనసేన విజయవాడ నగర అధికార ప్రతినిధి షేక్ గయాసుద్దీన్ పిలుపు నిచ్చారు. శనివారం భవానిపురంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ కనీసం 20000 మెజార్టీతో గెలుస్తారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి దిగుమతి అయిన బిజెపి అభ్యర్థి సుజనా …

Read More »

చిన్న మద్యతరహ పరిశ్రమల యజమానులతో అత్మీయ సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ అధికారం లోకి రాగానే చిన్న మద్యతరహ, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తూ వారికి అన్ని విధాలుగా ఆర్దికంగా అండగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు స్పష్టం చేశారు. శనివారం కొండపల్లి లోని ఇండస్ట్రియల్ ఏరియా సర్వీస్ సొసైటీ (ఐడిఏ) వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చిన్న మద్యతరహ పరిశ్రమల యజమానులతో అత్మీయ సమావేశం లో పాల్గొన్నారు. ఈ సమావేశం లో ముందుగా పరిశ్రమల యజమానులు …

Read More »

మళ్ళీ మోసపోవద్దు…సుజనా ని గెలిపించండి… : ఎమ్మెస్ బెగ్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఐదేళ్లుగా జగన్ పాలన మాఫియా పాలనగా సాగిందని, అన్ని వర్గాల ప్రజలను జగన్ మోసం చేశారని, ప్రజలు మళ్ళీ మోసపోవద్దు అని టిడిపి కార్యనిర్వహక కార్యదర్శి ఎమ్మెస్ బెగ్ పిలుపు ఇచ్చారు. భవానీ పురం బీజేపీ ఎన్నికల కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. లాండ్ టైట్లింగ్ పేరుతో నల్ల చట్టాన్ని తీసుకు వచ్చి ప్రజల ఆస్తులను కొల్లగొట్టాలని జగన్ ప్రణాలికలు సిద్ధం చేసుకున్నారని ఆయన కుట్రలను నిరోధించాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరచవలసిన అవసరం ఏర్పడిందన్నారు. …

Read More »

సుజనా ను గెలిపిస్తాం…

-రెల్లి సంఘం నేత ప్రసాద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి)నీ భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని రెల్లి హక్కుల సంఘం ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ ఎర్రంశెట్టి ప్రసాద్ అన్నారు. భవానీ పురం బీజేపీ ఎన్నికల కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని అధికారం లోకి వచ్చిన జగన్ అవే వర్గాలకు చెందిన 27పథకాలను రద్దు చేసారని అన్నారు. ఆ …

Read More »

సుజనా ను భారీ మెజార్టీ తో గెలిపించుకుందాం…

-వికలాంగుల సంఘం అధ్యక్షుడు మల్లెల విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఐదేళ్ళ పాటు అన్ని వర్గాల ప్రజల రక్తాన్ని పీల్చిన జలగన్నను చిత్తుగా ఓడించాలని రాష్ట్ర వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మల్లెల లక్ష్మీనారాయణ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ సమగ్రతను కాపాడే బీజేపీని, ఏపి లో ప్రజా ప్రయోజనాలను పరిరక్షించ గలిగె సమర్ధవంతమైన నేత చంద్రబాబు నాయుడుని గెలిపించాలని మల్లెల కోరారు. భవానీ పురం బీజేపీ ఎన్నికల కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు కేంద్ర మంత్రిగా ఏపి అభివృద్ధి కోసం పాటుపడిన …

Read More »

సుజనా చౌదరి అనే నేను మాట ఇస్తున్నా…

-కుటుంబ సభ్యుడిగా అండగా ఉంటా -పశ్చిమ ప్రజల కన్నీళ్లను కళ్లారా చూశాను. -మాతృభూమి కి సేవ చేసే అవకాశం ఇవ్వండి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి సుజనా చౌదరి కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరిగినట్టుగా పశ్చిమ నియోజకవర్గమంతా పర్యటించారు. 150 కి పైగా ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యారు. కుల మత వర్గ బేధం లేకుండా అనేక ఆత్మీయ సమ్మేళనాలలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో చివరి …

Read More »

సుజనా రోడ్ షోకు బ్రహ్మరథం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల, అయోధ్య తరహాలో ఇంద్రకీలాద్రిని ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుతామని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి చెప్పారు. ముస్లిం మైనారిటీలకు హజ్ హౌస్ నిర్మాణం, అలాగే ఎస్సీ, ఎస్టీలకు చర్చిల నిర్మాణం చేస్తామని చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏ ఒక్క సమస్యా పరిష్కారం కాలేదని సుజనా దుయ్యబట్టారు. కొండ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతామని చెప్పారు. ఇది ధర్మం-అధర్మం మధ్య జరుగుతోన్న యుద్ధమని అభివర్ణించారు. వైసీపీ పాలనలో అంతా విధ్వంసమేనన్నారు. ఏపీలో, …

Read More »

చంద్రబాబుపై ఈసీకి వైసీపీ బృందం ఫిర్యాదు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కించపరుస్తూ.. టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న దిగజారుడు విమర్శలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని వైసీపీ బృందం కోరింది. ఈ మేరకు శనివారం వెలగపూడి సచివాలయం నందు సీఈవో ముఖేష్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదునందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి ముగిసే వరకు చంద్రబాబు వాడిన భాష జుగుప్సాకరమని మల్లాది విష్ణు అన్నారు. సంస్కార హీనంగా బహిరంగ సభలలో ఆయన మాట్లాడిన …

Read More »

ఓటు హక్కును అందరూ వినియోగించుకొని భాగస్వాములు కావాలి… : గాంధీ నాగరాజన్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓటు హక్కును అందరూ వినియోగించుకొని భాగస్వాములు కావాలని గాంధీదేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు ఆర్‌.ఆర్‌.గాంధీ నాగరాజన్‌ (నేటి గాంధీ) ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని పలు కూడలి ప్రాంతాలలో తన ప్రచార రథంతో ఓటర్ల అవగాహన ప్రచారం కార్యక్రమాన్నినిర్వహించారు. తెరిచి వుంచిన మద్యం దుఖానాలు మూసివేయాలని, మద్యపానం నిషేధం విధించాలని ఎన్నికల కమిషనర్ కి వినతులు పంపాలని కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎవరు ముందుకు వస్తారో వారికే ఓటు వెయ్యాలన్నారు. ఓటు అనేది శక్తివంతమైన ఆయుధమని దానిని …

Read More »

జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదు

-ముస్లిం జేఏసీ కన్వీనర్ మునీర్ అహామ్మద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాయా కూటమి పరాజయం తప్పదని మళ్ళి ముఖ్యమంత్రి గా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఖయమని ముస్లిం జేఏసీ కన్వీనర్ మునీర్ అహ్మద్ అన్నారు. శనివారం గాంధీ నగరంలోని హోటల్ ఐలాపురంలో ఈరోజు ముస్లిం జేఏసీ కన్వీనర్ మునీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆర్యవైశ్య నగరాల కాపు క్రిస్టియన్ మైనార్టీ సంఘాల మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ మునీర్ అహ్మద్ మాట్లాడుతూ …

Read More »