-అంతరాష్ట్ర స్మగ్లర్లకు సహకరించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పాత్రపై లోతుగా దర్యాప్తు -ఎర్ర చందనం అక్రమ రవాణాని అరికట్టేందుకు మరింత కఠిన చర్యలు -’ఆపరేషన్ అరణ్య’పై ఎప్పటికప్పుడు సమీక్షిస్తా -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ను నిరోధించేందుకు మరింత కఠినమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆపరేషన్ అరణ్య ద్వారా …
Read More »Tag Archives: vijayawada
జూలై 27 నుంచి 40 రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం – బొండా ఉమామహేశ్వరరావు
-ప్రతి ఇంటికీ కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని చేరవేయడమే లక్ష్యం -‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ BRTS రోడ్డులోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో శనివారం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జూలై 27 నుంచి ప్రారంభం కానున్న “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమంపై కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు …
Read More »ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బొండా ఉమ… బీ-ఫారం పట్టాదారులకు రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు అందజేత
-బీ-ఫారం పట్టాదారులకు శుభవార్త.. రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన బొండా ఉమ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ BRTS రోడ్డులోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో శనివారం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నేతాజీ కాలనీ, పి.వి. నరసింహారావు రోడ్, తుంగం రాములు వీధి ప్రాంతాలకు చెందిన బీ-ఫారం పట్టాదారులకు ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఈరోజు తొలి విడతగా ఒక్కో డివిజన్ నుంచి ఒక్కొక్కరి చొప్పున మొత్తం ముగ్గురికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి పట్టాలను స్వయంగా …
Read More »ఏపీసీపీడీసీఎల్లో పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన మరో మైలురాయి
-50,114 సౌర విద్యుత్ కనెక్షన్లు పూర్తి – 180 మెగావాట్ల సామర్థ్యం గ్రిడ్కు అనుసంధానం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) పరిధిలో ప్రధానమంత్రి పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అమలులో మరో కీలక మైలురాయిని అధిగమించింది. ఈ పథకం కింద మొత్తం 50,114 సౌర విద్యుత్ (రూఫ్టాప్ సోలార్) కనెక్షన్లు పూర్తి చేసి, 180 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని రాష్ట్ర విద్యుత్ గ్రిడ్కు అనుసంధానం చేసినట్లు ఏపీసీపీడీసీఎల్ ఛైర్మన్ & …
Read More »రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ విజయవాడ నందు శనివారం పత్రికా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ సభ్యులు, మాజీ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా గత 26 రోజులుగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు శాంతియుతంగా చేపట్టిన ఉద్యమం, పోలీసుల నిర్బంధాలు, దమనకాండను ధైర్యంగా ఎదుర్కొన్న పోరాటం ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ విజయం దేశ …
Read More »ఆర్థిక అవగాహనతోనే ఆర్థిక భద్రతకు భరోసా…
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ దిశానిర్దేశంతో జిల్లావ్యాప్తంగా ఆర్థిక విద్యా కార్యక్రమాల నిర్వహణ -విజయవాడ ఆర్డీవో వెన్నెల శ్రీను విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలందరిలో ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంపొందించి, సురక్షితమైన బ్యాంకింగ్ సేవల వినియోగం, ప్రభుత్వ ఆర్థిక సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ వారి మార్గదర్శకత్వంలో జిల్లావ్యాప్తంగా ఫైనాన్షియల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు విజయవాడ ఆర్డీవో వెన్నెల శ్రీను అన్నారు. శనివారం లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కార్యాలయం ఆధ్వర్యంలో కృష్ణలంక కమ్యూనిటీ హాలో లో ఆర్థిక …
Read More »పంచ సూత్రాలతో ఎల్నినోను ఎదుర్కొందాం..
– ఉద్యాన పంటలను శాస్త్రీయ పద్ధతులతో సంరక్షించుకుందాం – జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎల్నినో ప్రభావం వల్ల తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు, అధిక కాలం పొడి వాతావరణం ఉంటుందని.. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యాన పంటలను సంరక్షించుకునేందుకు శాస్త్రీయ పద్ధతులతో పంచ సూత్రాలను అవలంబించాలని జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్ శనివారం ఓ ప్రకటనలో సూచించారు. పరిమితి నీటి వనరులున్న మామిడి తోటలు, మిరప సాగు ఆలస్యమయ్యే ప్రాంతాల్లో ప్రీ మాన్సూన్ డ్రై …
Read More »నైపుణ్యాలను నేర్చుకొని సృజనతో ఎదగండి..
– లెర్న్ – క్రియేట్ – ఎర్న్.. మహిళా సాధికారతకు కొత్త దిశ – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు నైపుణ్యాలను పెంపొందించుకుని సృజనాత్మకతతో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని, ఆర్థిక స్వావలంబన సాధించి కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. శనివారం ఇబ్రహీంపట్నం మండలం, గుంటుపల్లి రైజ్ కేంద్రంలో పైప్ క్లీనర్ (మెత్తని చెనిల్ వస్త్రంతో చుట్టిన వంగే తీగ)తో తయారు చేసే హస్తకళా …
Read More »ఉత్తమ గ్రంథ పాలకురాలి అవార్డు అందుకున్న కే.రమాదేవి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘ పద్మశ్రీ అయ్యంకి వెంకటరమణయ్య 136 వ జయంతి కార్యక్రమం శనివారం మచిలీపట్నం నందు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఏప్రిల్ 28 నుంచి జూన్ 6 వరకు నిర్వహించిన వేసవి విజ్ఞాన శిబిరం 40 రోజులు ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు వివిధ అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇప్పించి దిగ్విజయంగా నిర్వహించినందుకు గాను కె రమాదేవి గ్రంథాలయాధికారి ఠాగూర్ గ్రంథాలయంకు ఎమ్మెస్ బేగ్ కృష్ణా జిల్లా గ్రంధాలయ సంస్థ, అయ్యంకి మురళి కృష్ణ అయ్యంకి వెంకటరమణయ్య మనవడు, వి …
Read More »మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘ మహిళల ఆర్థిక అభివృద్ధి , స్వయం ఉపాధి కోసం, వీ ఎం సీ సహాయ సహకారాలతో, ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేస్తున్నారు. భవానిపురం , వీ ఎం సీ కళ్యాణ మండపంలో, వీ ఎం సీ ద్వారా కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న అర్హులైన పేద మహిళలకు శనివారం ఉచితంగా కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , మాజీ కార్పొరేటర్లు …
Read More »
Prajavartha Online Telugu News