Tag Archives: vijayawada

లెనినిజం అజేయం

-తరతరాల మానవ జాతికి స్ఫూర్తిదాయకం -వామపక్ష భావజాలం విస్తృతం -లెనిన్‌ శత వర్థంతి ముగింపులో వక్తలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ వ్యాప్తంగా కార్మిక వర్గానికి, ప్రజానీకానికి లెనినిజం అజేయంగా నిలిచిందని, పెట్టుబడిదారీ వ్యవస్థ, దోపిడీ దారులకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాలకు సోషలిస్టు రాజ్యనిర్మాత విఐ లెనిన్‌ ఒక స్ఫూర్తిదాయకమని వక్తలు ఉద్ఘాటించారు. ప్రపంచ ప్రప్రథమ సోషలిస్టు రాజ్య నిర్మాత, విప్లవ యోధుడు కామ్రేడ్‌ విఐ లెనిన్‌ శత వర్థంతి ముగింపు (101) సందర్భంగా మంగళవారం విజయవాడ లెనిన్‌ సెంటరులోని లెనిన్‌ …

Read More »

పేదలకు ఇళ్లపై కూటమి ప్రభుత్వం కుట్ర

-జగనన్న కాలనీల సందర్శనలో మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదల ఇళ్లపై కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తూ.. వారికి నిలువ నీడ లేకుండా చేస్తోందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. నున్న, సూరంపల్లిలోని జగనన్న లేఅవుట్ లను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులతో మాట్లాడారు. త్రాగునీరు, వీధి దీపాలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు గృహ యజమానులు మల్లాది విష్ణు వద్ద వాపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే.. బస్సు …

Read More »

దేవస్థానంలో వాయిద్య కళాకారుల పోస్టుల భర్తీ చేయాలి

-సంగీత వాయిద్య కళాకారుల సంఘం జాతీయ అధ్యక్షులు ఎల్ వి చెన్నారావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ఖాళీగా ఉన్న వాయిద్య కళాకారుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సంగీత వాయిద్య కళాకారుల సంఘం జాతీయ అధ్యక్షులు ఎల్ వి చెన్నారావు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చెన్నారావు ఆంధ్రప్రదేశ్ సంగీత వాయిద్య కళాకారుల సంఘం నూతన అధ్యక్షురాలిగా ఎస్ …

Read More »

పేదల సాగులో ఉన్న భూములకు శాశ్వత యాజమాన్య హక్కు పత్రాలు ఇవ్వాలి.

-దేవాదాయ భూముల్లో నివాసముంటున్న నిరుపేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి. -రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ ను కలిసి విజ్ఞప్తి చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తరతరాల నుండి అంతర్వేది దేవస్థానం భూములను సాగు చేసుకుంటున్న పేదలకు శాశ్వత యాజమాన్య హక్కు పత్రాలు ఇవ్వాలని, ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్న నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలని, కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇంటి పట్టాలు మంజూరు చేయాలని, శ్రీ …

Read More »

వీధి దీపాల కోసం నగరపాలక సంస్థ వారి స్కై లిఫ్ట్ వెహికల్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర వీధి దీపాలను అమర్చేందు, మరమ్మతులు చేసేందుకు సులభతరంలో చేసే స్కై లిఫ్ట్ వాహనాన్ని విజయవాడ నగర పాలక సంస్థ వారు 15వ ఆర్థిక సంఘం నిధులతో కొన్నారని ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్కై లిఫ్ట్ వాహనం, హై మాస్ట్ లైట్స్, ప్రధాన రహదారులు జాతీయ రహదారులలో ఉన్న వీధి దీపాలను అమర్చటం లేదా మరమ్మతులు చేయటం లాంటి వాటికోసం ఆధునిక వాహనం ద్వారా చేపట్టడం వల్ల …

Read More »

పన్ను చెల్లింపులు ఇప్పుడు మరింత సులభం

-ఆన్లైన్ చెల్లింపుల కోసం ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ పేమెంట్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజలు సకాలంలో సులభంగా పన్ను చెల్లించుటకు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల ఉన్న క్యాష్ కౌంటర్ అన్నిటిలోనూ గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పన్ను కట్టేందుకు క్యూఆర్ కోడ్ను అందుబాటులోకి తీసుకొచ్చారు అని చెప్పారు విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్. విజయవాడ నగర పరిధిలో గల క్యాష్ కౌంటర్ అన్నిటిలోనూ ప్రజలు క్యూ లైన్ లో …

Read More »

ఆకాంక్షిత బ్లాక్ కార్య‌క్ర‌మం (ఏబీపీ)పై అధికారుల‌తో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

-పెనుగంచిప్రోలు ఇబ్రహీంపట్నం బ్లాక్ లను టాప్ టెన్ లో నిలపండి…. -హెల్త్ ,ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ పై దృష్టి సారించండి….. -క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆకాంక్షిత బ్లాక్ కార్య‌క్ర‌మం (ఏబీపీ) కింద కేంద్ర ప్ర‌భుత్వం ఎంపిక చేసిన జిల్లాలోని ఇబ్ర‌హీంప‌ట్నం, పెనుగంచిప్రోలు మండ‌లాల్లో అభివృద్ధి ప్ర‌ణాళిక‌ల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. ఆకాంక్షిత జిల్లాలు, బ్లాక్‌ల‌లో పురోగ‌తిపై జిల్లా కలెక్టర్ లక్ష్మీ శ సోమవారం అధికారులతో కలెక్టరేట్ ఛాంబర్ లో …

Read More »

విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ లో ట్రాఫిక్ నిబంధనలపై ఓరియంటేషన్ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం విజయవాడ మరియు ఎన్టీఆర్ కమిషన్ రేట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మరియు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎన్ఎస్ఎస్ యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో భారత రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు “అర్బన్ ఏరియా ట్రాఫిక్ వాలంటరింగ్ ” రెండో వ ఒరియెంటేషన్ కార్యక్రమం స్థానిక విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ డిమాండ్ టు బి యూనివర్సిటీ ఆవరణలో విద్యార్థులతో …

Read More »

“అర్బన్ ఏరియా ట్రాఫిక్ వాలంటరింగ్ ” రెండోవ ఒరియెంటేషన్ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం విజయవాడ మరియు ఎన్టీఆర్ కమిషన్ రేట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మరియు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎన్ఎస్ఎస్ యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో భారత రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు “అర్బన్ ఏరియా ట్రాఫిక్ వాలంటరింగ్ ” రెండో వ ఒరియెంటేషన్ కార్యక్రమం స్థానిక ఎనికెపాడు విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసుటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ కాలేజీ ఆవరణలో …

Read More »

నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలి… : ఫతావుల్లా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీరామావు అంతటి చరిష్మా ఉన్న నాయకుడు నారా లోకేష్ అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతాఉల్లాహ్ అన్నారు. సోమవారం గణపతిరావు రోడ్డు లోని ఖిద్ మత్ ఘర్ కార్యాలయంలో ఫతాఉల్లాహ్ ముస్లిం మత గురువులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో మాట్లాడుతూ నారా లోకేష్ అనేక సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఒక క్రియాశీల కార్యకర్తగా ఒక క్రియాశీల నాయకుడిగా పనిచేస్తూ తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలుగా …

Read More »