Breaking News

Tag Archives: vijayawada

మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ పత్రాలు అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్. ఓ. సి ) లను జారీ చేస్తున్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో బాధితులకు ఎల్ ఓ సీ పత్రాలను అందజేశారు. 43 వ డివిజన్ ఊర్మిళ నగర్ చెందిన షేక్ నసీర్ (20) థైరాయిడ్ తో బాధపడుతూ వైద్యం …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్…

-ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. పింఛన్లు , ఇళ్ల స్థలాలు, వైద్య సహాయం,ప్రభుత్వ పథకాలు,ఇతర స్థానిక సమస్యలకు సంబంధించిన అంశాల పై వినతులు స్వీకరించారు.. ఈ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ ప్రజా …

Read More »

పేద విద్యార్థిని ఉన్నత విద్యకు అండగా ఎమ్మెల్యే బొండా ఉమా

– P4 ద్వారా ₹25 వేల ఆర్థిక సహాయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 27వ డివిజన్ భావాజీపేట ప్రాంతానికి చెందిన టంకాల మోహనప్రియ డిగ్రీ విద్యను పూర్తి చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవసరమైన ల్యాప్‌టాప్ కొనుగోలు కోసం P4 కార్యక్రమం ద్వారా సహాయం చేయాలని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ని గురువారం కోరారు. విద్యార్థిని అభ్యర్థనను వెంటనే పరిశీలించిన ఎమ్మెల్యే బొండా ఉమా, ఆమె విద్యాభ్యాసానికి అవసరమైన వివరాలను తెలుసుకుని ₹25,000 ఆర్థిక సహాయాన్ని …

Read More »

మున్సిపల్ కార్మికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం..

-యూనివర్సల్ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయీస్ యూనియన్ నూతన కమిటీకి ఎమ్మెల్యే బొండా ఉమ శుభాకాంక్షలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 36వ డివిజన్ గాంధీనగర్ కందుకూరి కళ్యాణ మండపంలో గురువారం TNTUC అనుబంధ యూనివర్సల్ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయీస్ యూనియన్ నగర శాఖ మరియు వెహికల్ డిపో కమిటీ సమావేశం ఘనంగా నిర్వహించారు, ఈ సమావేశంలో నూతన నగర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, ఏపీ …

Read More »

వినూత్న ఫ్రీజ్ డ్రైయింగ్ & హీట్ పంప్ టెక్నాలజీపై అవగాహన సదస్సు నిర్వహించిన ఏపీ ఛాంబర్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్), ఐస్ మేక్ రిఫ్రిజరేషన్ లిమిటెడ్ సంయుక్తంగా “ఇన్నోవేటివ్ ఫ్రీజ్ డ్రైయింగ్ & హీట్ పంప్ టెక్నాలజీ”పై అవగాహన సదస్సును విజయవాడలోని ఫార్చ్యూన్ మురళి పార్క్లో విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఆహార ప్రాసెసింగ్, సీఫుడ్, అగ్రి-బిజినెస్, కోల్డ్ చెయిన్ మరియు అనుబంధ పరిశ్రమల నుంచి 80 మందికిపైగా ప్రతినిధులు హాజరై విశేష ఆసక్తి కనబరిచారు. ఈ సదస్సులో అధునాతన వాక్యూమ్ ఫ్రీజ్ డ్రైయింగ్ మరియు …

Read More »

ఆక్వా రైతులను సంక్షోభం నుండి ఆదుకోవాలి…

-​జూలై 28న విజయవాడ ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం -​100 కౌంట్ రొయ్యలకు రూ. 300 మద్దతు ధర ప్రకటించాలి -ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతుల సంఘం డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన ఆక్వా రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, సమస్యల పరిష్కారానికి ఒత్తిడి తెచ్చేందుకు జూలై 28న ఉదయం 10 గంటలకు విజయవాడ ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య, …

Read More »

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంపై బిజెపి నాయకులు చేసిన దాడిని ధైర్యంగా ఎదుర్కొనీ ప్రతిఘటించిన యువజన కాంగ్రెస్, ఎన్.ఎస్.యు.ఐ. నాయకులకు అభినందనలు తెలిపిన పిసిసి నగర కాంగ్రెస్..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా సభ్య సమాజం తలదించుకునేలా బిజెపి నాయకులు రౌడీలు గుండాలా ప్రవర్తిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై రాళ్ళు, కర్రలతో చేసిన దాడిని సమర్థవంతంగా ఎదుర్కొని బిజెపి రౌడీలను గుండాలను తరిమి కొట్టిన యువజన కాంగ్రెస్ ఎన్.ఎస్.యు.ఐ. ఇతర నాయకులకు అభినందనలు తెలియజేసిన ఎపిసిసి ఉపాధ్యక్షుడు వి.గురునాధం, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, జిల్లా అధ్యక్షుడు బొర్రా కిరణ్.. నిన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం …

Read More »

విద్యార్థులపై లాఠీచార్జ్, రాహుల్ గాంధీ అక్రమ నిర్బంధంపై గవర్నర్‌కు వినతిపత్రం అందజేసిన ఏపీసీసీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా పేపర్ లీక్‌లు, పరీక్షల అవకతవకలకు నిరసనగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు జరిపిన అమానుష లాఠీచార్జ్‌ను, అలాగే లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు మరియు ఇతర కాంగ్రెస్ నాయకులను అక్రమంగా నిర్బంధించిన ఘటనను ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి బృందం ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ని కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా ఏపీసీసీ ఉపాధ్యక్షులు (ఇన్‌ఛార్జ్ అడ్మినిస్ట్రేషన్) …

Read More »

బోర్ పంపు లో నీళ్లు కేవలం వాడుకకు మాత్రమే

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని గురువారం నగరంలోని అన్ని బోరు పంపులకు త్రాగునీరు కాదు అనే హెచ్చరిక స్టిక్కర్లను వీఎంసీ ఇంజినీరింగ్ సిబ్బంది అతికించారు. విజయవాడ నగరపాలక సంస్థ శుద్ధి చేసి సరఫరా చేసే తాగునీటికి ప్రత్యామ్నాయంగా కొంతమంది ప్రజలు బోరు నీటిని కూడా తాగేందుకు వినియోగిస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. బోరు నీటిని తాగడానికి కాకుండా ఇతర గృహ అవసరాలకు …

Read More »

విద్యార్థుల్లో వర్షపు నీటి సంరక్షణపై అవగాహన… “క్యాచ్ ది రైన్” కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న వీఎంసీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు “క్యాచ్ ది రైన్” అవగాహన కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఉదయం పటమటలోని కేబీసీ జెడ్పీ బాయ్స్ హైస్కూల్ ప్రాంగణంలో విద్యార్థులకు వర్షపు నీటి సంరక్షణ (రెయిన్ వాటర్ హార్వెస్టింగ్)పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రాముఖ్యత, ఇంకుడు గుంతలను ఎలా ఏర్పాటు చేయాలి, వర్షపు నీటిని ఎలా సేకరించి భూగర్భ జలాల్లోకి చేరేలా చేయాలి, భూగర్భ జలమట్టాన్ని పెంపొందించడం వల్ల …

Read More »