Breaking News

Tag Archives: vijayawada

పేర్ని నాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

-బీఎల్ఏ శిక్షణ సమావేశాన్ని వ్యక్తిగత దూషణల వేదికగా మార్చడం దురదృష్టకరం: యార్లగడ్డ -నేను దివాళా తీశానంటున్న నువ్వు.. నేను ఇచ్చిన డబ్బులు ఎప్పుడు తిరిగి ఇస్తావో చెప్పు: యార్లగడ్డ -మంత్రి పదవి వచ్చిన రోజు నా భవనంలో విజయసాయి రెడ్డి ఫోన్ కోసం వేచి చూసింది నిజం కాదా?: యార్లగడ్డ -డబ్బుల పెట్టెల ఆరోపణలు పచ్చి అబద్ధాలు.. నిజాలు తెలుసుకోవాలంటే జగన్‌ను అడిగి తెలుసుకో : యార్లగడ్డ -గన్నవరానికి నువ్వేం చేశావో చెప్పు.. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం: యార్లగడ్డ -కేడీసీసీ బ్యాంకును రూ.115 …

Read More »

అక్రమ రిజిస్ట్రేషన్ల పై 2వ రోజుకు చేరిన రిలే నిహార దీక్షలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అక్రమ రిజిస్ట్రేషన్లపై రెండవ రోజు కు చేరిన రిలే నిరాహార దీక్షలు స్థానిక గాంధీనగర్ ధర్నా చౌక్ లో రెండో రోజు శుక్రవారం జరిగిన రిలే నిరాహార దీక్షలు సందర్భంగా ఏలూరు రంగబాబు మాట్లాడుతూ… మాది కృష్ణాజిల్లా కృత్తివెన్ను, మండలం చిన్న గొల్లపాలెం గ్రామం, అని మా భూములపై వైయస్సార్ పార్టీకి చెందిన నాయకులు అక్రమంగా దొంగ దస్తావేజులు పుట్టిస్తున్నారని, పట్టాదారు పాసుపుస్తకాలు అడంగల్ లో మా పేర్లు ఉండగా మా ప్రమేయం లేకుండా, మా సంతకాలు …

Read More »

“నెట్ జీరో హెల్తీ క్యాంపస్ ” కార్యక్రమం ప్రారంభోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పర్యావరణ దినోత్సవం మరియు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న “నెట్ జీరో హెల్తీ క్యాంపస్ ” కార్యక్రమం ప్రారంభోత్సవం లో భాగంగా ఈ రోజు కృష్ణా మరియు ఎన్టీఆర్ జిల్లాల్లోని డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలు మరియు సంక్షేమ హాస్టళ్లలో విస్తృతంగా అనంత అరణ్యాలు (హై డెన్సిటీ ప్లాంటేషన్ ) ఏర్పాటు కాబోతున్నాయి. ఇందుకు తగ్గట్లు మొక్కల కోసం పిట్ డిగ్గింగ్ ( గొయ్యిల తవ్వకం ) జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆయా …

Read More »

ఎన్డీఏ కార్యాలయంలో 11 వ రోజు ప్రజా దర్బార్

-కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించిన కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో 11వ రోజు శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభించింది. వివిధ సమస్యలపై ఎమ్మెల్యే కార్యాలయానికి తరలివచ్చిన ప్రజల నుంచి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా తెలుసుకుంటూ పరిష్కరిస్తున్నారు. ప్రజలు వివిధ సమస్యలపై అర్జీలు అందజేశారు. సామాజిక పెన్షన్లు, …

Read More »

మెరుగైన వైద్యం కోసం నలుగురు బాధితులకు రూ28 లక్షల 97 వేల విలువైన ఎల్ ఓ సీ పత్రాలు అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) లను శుక్రవారం ఎన్డీఏ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్లు , కూటమి నేతలతో కలిసి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అందజేశారు. 52 వ వ డివిజన్ కంసాలి పేటకు చెందిన కొంగరపు దమయంతి (22) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శిశువుకు జన్మనిచ్చింది ప్రతికూల గర్భధారణ వలన శిశువు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స …

Read More »

పశ్చిమలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయాలని వినతి..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ, పశ్చిమ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను కల్పించాలని భవానిపురం వెల్డింగ్ వర్కర్స్ యజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మధురాంతకం శ్రీనివాసరావు ఎమ్మెల్యే సుజనా చౌదరికి లేఖ రాసారు. వెల్డింగ్ , మరియు ఫాబ్రికేషన్స్ షాప్స్ ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక వర్కర్స్ కు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎప్పుడూ ముందుంటారని విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ …

Read More »

కురిసిన వర్షాలకు తక్షణ స్పందన – నగరంలో నిల్వ నీటి తొలగింపుకు ప్రత్యేక చర్యలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షం నేపథ్యంలో విజయవాడ నగర పరిధిలో ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర వైర్లెస్ సెట్ ద్వారా అధికారులను ఆదేశించారు. కమిషనర్ ఆదేశాల మేరకు మాన్సూన్ రెస్పాన్స్ టీమ్‌లు (MRTs) వెంటనే అప్రమత్తమై, వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలకు ప్రత్యేక వాహనాలు, గల్ఫర్ మరియు ఎయిర్‌టెక్ యంత్రాలను తరలించాయి. ముఖ్యంగా బందర్ రోడ్డులోని సోనోవిజన్ సమీప ప్రాంతంలో నిల్వ ఉన్న వర్షపు నీటిని …

Read More »

డా. ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం….

-మొక్కలు నాటిన రిజిస్ట్రార్ డా. టి.సాయి సుధీర్ ​ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం విజయవాడలోని డా. ఎన్.టి.ఆర్. హెల్త్ యూనివర్సిటీ (డా. ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం) ప్రాంగణంలో పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా. టి.సాయి సుధీర్, అధికారులతో కలిసి ప్రాంగణంలో పలు రకాల మొక్కలను నాటారు. ​ఈ సందర్భంగా రిజిస్ట్రార్ టి. సాయి సుధీర్ మాట్లాడుతూ… పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. పెరుగుతున్న …

Read More »

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో యూత్ టైం బ్యాంక్ సేవలు ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ ప్రతిష్టాత్మక ప్రారంభించిన యూత్ టైం బ్యాంక్ సేవలను 75వ రోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం లో ప్రారంభించినట్లు యువజన యువజన సంక్షేమ శాఖ ముఖ్యచారి నిర్వహణ అధికారి డాక్టర్ కొల్లేటి రమేష్ తెలిపారు. జిల్లాలో ప్రతిష్టాత్మంగా అమలవుతున్న యూత్ టైం బ్యాంకు సేవలు ప్రభుత్వ వైద్యశాల మరియు ప్రజా ఫిర్యాదులు వేదిక కలెక్టరేట్ లో 75 రోజులు పాటు నిర్గురామంగా కొనసాగుతున్నాయి. భక్తుల రద్దీరీత్యా భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు …

Read More »

నవచేతన కింద AI ఆధారిత బాలల అభివృద్ధి స్క్రీనింగ్‌పై మండల స్థాయి శిక్షణ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నవచేతన (AI Enabled Early Childhood Development Screening) కార్యక్రమం అమలులో భాగంగా, విజయవాడ అర్బన్ ICDS ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలకు గాంధీజీ మున్సిపల్ హైస్కూల్‌లో మండల స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి విజయవాడ అర్బన్ ICDS ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫేక్ రుక్సానా బేగం  మార్గదర్శకత్వం లభించగా, శ్రీమతి డి. జోష్నా, సీడీపీఓ, శ్రీమతి శివ దుర్గ భవాని, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, …

Read More »