విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ (లేటర్ ఆఫ్ క్రెడిట్) ను బుధవారం ఎన్డీఏ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య, టీడీపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి పచ్చవ మల్లికార్జున తో కలిసి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అందజేశారు. 42 వ డివిజన్ భవానిపురం కు చెందిన కేశవ రమేష్ (57) హృద్రోగం తో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి మెరుగైన వైద్యం …
Read More »Tag Archives: vijayawada
మెరుగైన వైద్యం కోసం ఐదుగురు బాధితులకు రూ 18 లక్షల 57 వేల విలువైన ఎల్ ఓ సీ పత్రాలు అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) లను బుధవారం ఎన్డీఏ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్లు బుల్లా విజయ్ కుమార్, అత్తలూరి ఆదిలక్ష్మీ పెదబాబు ,దుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డు సభ్యుడు అవ్వారు బుల్లబ్బాయి, కూటమి నేతలతో కలిసి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అందజేశారు. 48వ డివిజన్ ,వాగు సెంటర్ కు చెందిన ఈ సింహాచలం ( 70) హృద్రోగం తో బాధపడుతూ ఓ …
Read More »ఆర్టీసిలో విధ్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు ఇవ్వాలనే విధానాన్ని విరమించుకోవాలి
-ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఉద్యమ కార్యాచరణ నిర్ణయము చేయుటకు ఈనెల 8న విజయవాడలో ఆర్టీసి ఉద్యోగ సంఘాల సంయుక్త సమావేశం నిర్వహిస్తున్నాము -ఆర్టీసి యన్.యం.యు.ఏ & ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీఎస్ ఆర్టీసీలో ప్రైవేట్ సంస్థల ద్వారా ప్రవేశ పెట్టబోతున్న విద్యుత్ బస్సులను నడిపించే విధానాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని,ఈవిద్యుత్ బస్సులు కొనుగోలుకు ప్రవేటు ఆపరేటర్లకు కేంధ్రప్రభుత్వం ఇస్తున్న రాయితీలను రాష్ట్రప్రభుత్వం,ఆర్టీసి యాజమాన్యం తీసుకొని ఆర్టీసి సిబ్బందితోనే స్వంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఉద్యోగ …
Read More »దేశ ప్రగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్ర బిందువు: గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్
-డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 29వ, 30వ సంయుక్త స్నాతకోత్సవాలకు అధ్యక్షత వహించిన గవర్నర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్య సంరక్షణ దేశ ప్రగతికి కేంద్ర బిందువుగా మారిందని, నాణ్యమైన, అందుబాటులో ఉండే, అందరికీ సమానంగా చేరువయ్యే వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోందని రాష్ట్ర గవర్నర్, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కులపతి జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం …
Read More »సిద్ధార్థ విద్యార్థి వినోద్ కి జేఈఈ ర్యాంకు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పి.బి. సిద్ధార్థ జూనియర్ కళాశాల విద్యార్థి వినోద్ కుమార్ మొగిలి (రోల్ నెం: 266015080) జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో ఆలిండియా ర్యాంక్ 1173 సాధించి, ప్రతిష్టాత్మక ఐఐటీలలో చేరే అవకాశాన్ని దక్కించుకున్నట్లు ప్రిన్సిపాల్ చుండి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతిభ కనబరిచిన వినోద్ కుమార్ ను ఈ సందర్భంగా సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, కోశాధికారి ఎస్ వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి నిమ్మగడ్డ లలితప్రసాద్, అకడమిక్ …
Read More »అనాధ బాలల మధ్య ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదిన వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ కార్పొరేటర్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్ ఆధ్వర్యంలో భవానిపురం ,ఎస్ కే సి వి చిల్డ్రన్స్ ట్రస్ట్ లో ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి పాల్గొని ట్రస్ట్ లోని బాలల మధ్య కేక్ కట్ చేశారు. చిన్నారులకు స్వీట్లు పంచి పెట్టారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు …
Read More »కూటమి కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదిన వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదిన వేడుకలు భవానిపురం శ్రీ వెంకట సాయి వృద్ధాశ్రమంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎన్డీఏ కూటమి మాజీ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జన్మదిన వేడుకలలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , కార్పొరేటర్లతో కలిసి కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు, నెలకి సరిపడా బియ్యం, నిత్యవసరాలను అందజేశారు.. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ మాట్లాడుతూ …
Read More »పశ్చిమ లో అట్టహాసంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదిన వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ కేంద్రమంత్రివర్యులు విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. కూటమి నేతలు, అభిమానులు ,తమ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించి పలు సేవా కార్యక్రమాలు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.. మాజీ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ ఆధ్వర్యంలో కుమ్మరిపాలెం సెంటర్ లో ఎమ్మెల్యే సుజనా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.. కేక్ కట్ చేసి చీరలు పంపిణీ చేశారు.. ఎన్టీఆర్ జిల్లా …
Read More »ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదినం సందర్భంగా దుర్గమ్మ గుడి సిబ్బంది, మరియు భక్తుల రక్షణ కోసం గొడుగులు పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం సుజనా ఫౌండేషన్ మరియు ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో పశ్చిమలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దుర్గగుడి ఆవరణలో లోఎండలో విధులు నిర్వహించే సిబ్బందికి భక్తుల రక్షణ కోసం గొడుగులు పంపిణీ చేశారు. గొడుగులను ఆలయ డీ ఈ ఓ నాగ కిషోర్ కు ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అందజేశారు. అమ్మవారి ఆలయంలో …
Read More »ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదిన సందర్భంగా సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ దుర్గమ్మ గుడి ఆలయం వద్ద మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుజనా మిత్ర కోఆర్డినేటర్లతో కలిసి భక్తులకు, బాటసారులకు అన్నదానం చేశారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కూటమి పార్టీల నేతలు , అభిమానులు పశ్చిమ లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు.
Read More »
Prajavartha Online Telugu News