Breaking News

Tag Archives: vijayawada

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలకు నిరసనగా జూన్ 9వ తేదీ జరిగే రాస్తారోకోలను జయప్రదం చేయండి…

-వామపక్ష పార్టీల పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రంలోని బిజెపి, విధానాల వలన దేశంలో చమురు ధరలు సామాన్యుడికి మోయలేని భారంలా మారాయని వామపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.ఈ నెల 9 తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకోలకు పిలుపులో భాగంగా విజయవాడలో చేపట్టనున్న రాస్తారోకో ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ రోజు సాయంత్రం వామపక్షాల ఆధ్వర్యంలో సిపిఐ కార్యాలయం (దాసరి భవన్) లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ గత మే …

Read More »

మహిళా సాధికారత చట్ట సభలలో మహిళా రిజర్వేషన్ అమలుతోనే సాధ్యం!..ఎన్ఎఫ్ఐడబ్ల్యూ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత జాతీయ మహిళా సమాఖ్య 72 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భముగా ఈ రోజు స్థానిక దాసరి భవన్ వద్ద ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నగర మాజీ అధ్యక్షులు, సీనియర్ నాయకురాలు కొరగంజి దుర్గాంబ పతాకావిష్కరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ ఈ సందర్భముగా మాట్లాడుతూ మహిళలకు హక్కుల కోసం ఏర్పడి మహిళా సాధికారత చట్టసభలలో …

Read More »

ప్రజారోగ్య సేవలు, పారిశుద్ధ్య నిర్వహణ, వర్షాకాల సన్నద్ధతపై సమగ్ర సమీక్ష

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రజారోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలోని నూతన భవనంలో గల సమావేశ మందిరంలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు ఆధ్వర్యంలో ప్రజారోగ్య శాఖ అధికారులతో, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని తమ ఛాంబర్ నుండి కమిషనర్ ధ్యానచంద్ర వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొని ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం మరియు వర్షాకాల సన్నద్ధతకు సంబంధించిన పలు అంశాలపై …

Read More »

స్వ‌ర్ణ గ్రామం, వార్డు ఉద్యోగులకు సామ‌ర్థ్య నిర్మాణం

– ప్ర‌తి గురువారం ప్ర‌త్యేక మాడ్యూల్‌తో సెష‌న్లు – రాష్ట్రంలో తొలిసారిగా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ వినూత్న చొర‌వ‌! – ఒత్తిడి ర‌హిత వాతావ‌ర‌ణంలో విధుల నిర్వ‌హ‌ణ‌కు బాట‌లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాలు, వార్డులను ఆదర్శవంతమైన ప‌రిపాల‌న సేవల కేంద్రాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్వ‌ర్ణ గ్రామం, స్వ‌ర్ణ వార్డు కార్యాల‌యాల ఉద్యోగుల‌కు ప్రతి గురువారం మధ్యాహ్నం గంట‌న్న‌ర‌పాటు సామర్థ్య నిర్మాణ (కెపాసిటీ బిల్డింగ్) కార్యక్రమాలను నిర్వహిస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. గురువారం కలెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో ఎన్‌టీఆర్ జిల్లా …

Read More »

గిరిజన సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఎస్టీ కమిషన్ చైర్మన్ ఉన్నత స్థాయి సమీక్ష

-సికిల్ సెల్ అనీమియా నిర్మూలన, పెసా చట్టం అమలుపై ప్రత్యేక దృష్టి -గిరిజనుల సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్ ఆధారంగా చర్యలు -జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించి, గిరిజన సంక్షేమ కార్యక్రమాల అమలు, రాజ్యాంగ పరమైన రక్షణలు, ఉద్యోగుల సమస్యలపై ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించామని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య (Shri Antar Singh Arya) …

Read More »

యువత చేతుల్లోనే రేపటి భారత్!

– విద్య‌, నైపుణ్యాలు పెంపొందించుకొని ఉన్న‌తంగా ఎద‌గాలి – ఆధునిక సాంకేతిక‌త‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి – సోష‌ల్ మీడియాను దుర్వినియోగం చేయొద్దు – గిరిజ‌నుల సాధికారత ల‌క్ష్యంగా క‌మిష‌న్ అడుగులు – జాతీయ ఎస్‌టీ క‌మిష‌న్ ఛైర్మ‌న్ అంతర్ సింగ్ ఆర్యా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువతే దేశ భవిష్యత్తుకు పునాది అని.. నేటి యువత నైపుణ్యాలను పెంపొందించుకుని, ఉన్న‌తంగా ఎదిగి సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని జాతీయ ఎస్‌టీ కమిషన్ (ఎన్‌సీఎస్‌టీ) ఛైర్మ‌న్ అంతర్ సింగ్ ఆర్యా అన్నారు. జాతీయ ఎస్‌టీ …

Read More »

విజయవాడలో ‘గ్రీన్ ఇండియా కాన్ఫరెన్స్’ను ప్రకటించిన ఏపీ ఛాంబర్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్), ఎగ్జిబిషన్ క్యాటలిస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో, 12 జూన్ 2026న విజయవాడలోని ఎస్.ఎస్. (SS) కన్వెన్షన్‌లో ‘గ్రీన్ ఇండియా కాన్ఫరెన్స్ (GIC) 2026’ను నిర్వహిస్తోంది. ఇదే ప్రాంగణంలో జూన్ 11 నుండి 13 వరకు మూడు రోజుల పాటు జరగనున్న ‘గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్‌పో’లో భాగంగా ఈ సదస్సు నిర్వహించబడుతోంది. ‘ఆంధ్రప్రదేశ్ – భారతదేశ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తుకు ముఖద్వారం’ (Andhra Pradesh …

Read More »

హరిత ఆలోచనలతో భావి తరాలను తీర్చిదిద్దాలి

– చిన్న‌ప్ప‌టి నుంచే ప‌ర్యావ‌ర‌ణంపై అవ‌గాహ‌న ఉండాలి – ప్రకృతిపై మమకారంతోనే సమాజంపై బాధ్యత పెరుగుతుంది – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణపై చిన్నప్పటి నుంచే అవగాహన కల్పిస్తే విద్యార్థులు బాధ్యతాయుత పౌరులుగా ఎదుగుతారని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ప్రకృతిని ప్రేమించడం, పర్యావరణాన్ని సంరక్షించడం వంటి విలువలు బాల్యంలోనే అలవడితే సమాజం పట్ల బాధ్యతాభావం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ నెల 5న ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా నగ‌రంలోని సిద్ధార్థ కాలేజ్ …

Read More »

ఆకాశవాణి 90వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా జూన్ 5న “ఆకాశవాణి వాకథాన్”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆధ్వర్యంలో జూన్ 5, 2026న నగరంలో “ఆకాశవాణి వాకథాన్” నిర్వహించనున్నట్లు ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాల విభాగం అధిపతి జి. దివ్య తెలిపారు. వాకథాన్ జూన్ 5వ తేదీ ఉదయం 6.30 గంటలకు ఆకాశవాణి కార్యాలయ ప్రాంగణం నుంచి ప్రారంభమై డి-అడ్రస్ మాల్ వరకు సాగి, తిరిగి ప్రారంభ స్థానానికి చేరుకుంటుంది. ఆకాశవాణి నినాదమైన “బహుజన హితాయ, బహుజన సుఖాయ” స్ఫూర్తితో, భారతీయ సంస్కృతి పరిరక్షణలో …

Read More »

బయో డిగ్రేడబుల్ ఉత్పత్తులను ప్రోత్సహించండి

-ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారిని కోరిన స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బయో డిగ్రేడబుల్ (పర్యావరణ హితంగా భూమిలో కలిసిపోయే) ఉత్పత్తులను ప్రోత్సహించాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ వారిని కోరారు. బందర్ రోడ్డులోని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సమావేశంలో పట్టాభిరామ్ మాట్లాడారు. ఛాంబర్స్ ప్రతినిధులు, …

Read More »