– అధికారులు, భాగస్వామ్య సంస్థలకు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అభినందనలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గతంలో ఎన్నడూలేని విధంగా అంతర్జాతీయ మ్యూజియం డే వేడుకలను విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వామ్యమైన అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, సాంస్కృతిక చారిత్రక సంస్థల ప్రతినిధులను జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అభినందించారు. సోమవారం విజయవాడలోని బాపూ మ్యూజియంలో నిర్వహించిన కార్యక్రమాలు ప్రజల నుంచి విశేష స్పందన పొందాయని తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశను ఆర్కియాలజీ అండ్ మ్యూజియమ్స్ శాఖ కమిషనర్ పి.సరేష్, డిప్యూటీ డైరెక్టర్ …
Read More »Tag Archives: vijayawada
ప్రతి చెరువుకూ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక!
– లక్ష్యాలకు అనుగుణంగా జలధార పనుల పూర్తికి కృషిచేయండి – పనుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ ముఖ్యం – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి చెరువు పరిస్థితిని పరిశీలించి, అవసరానికి అనుగుణంగా పూడికతీత, బండల బలపరిచే పనులు, కాలువల శుభ్రపరిచే కార్యక్రమాలు, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే చర్యలు చేపట్టాలని.. జిల్లాలో చేపడుతున్న జలధార పనులను వేగవంతం చేసి, నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా సమయపాలనతో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ …
Read More »జాతీయస్థాయిలో వ్యర్ధాల నిర్వహణపై ఉత్తమ విధానాలను ప్రదర్శించిన విఎంసి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయస్థాయిలో వ్యర్ధాల నిర్వహణపై ఉత్తమ విధానాలను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ప్రదర్శించారు. మంగళవారం సాయంత్రం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మిషన్పై నిర్వహించిన జాతీయ స్థాయి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. గత సమావేశంలో వ్యర్థపదార్థాల నిర్వహణలో విజయవాడ నగరపాలక సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను జాతీయ స్థాయిలో ప్రదర్శించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ సూచించిన …
Read More »వర్షాకాలానికి ముందస్తు చర్యలు
-విజయవాడ శివారు ప్రాంతాల్లో లాంగ్ ఆర్మ్ తో గుర్రపు డెక్కల తొలగింపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న వర్షాకాలం దృశ్య నగరంలోని కాలువల్లో ఎటువంటి అంతరాయం లేకుండా నీరు ప్రవాహం ఉండాలి అంటే నగర శివారులో కూడా ఎటువంటి అంతరాయం లేకుండా నీరు ప్రవహించేటట్టు అధికారులు చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశించగా, మంగళవారం ఉదయం అంబాపురం పరిసర ప్రాంతాల్లో గల కాలువలో ఉన్న గుర్రపు డెక్కలను లాంగ్ ఆర్మ్ తో ప్రజారోగ్యం సిబ్బంది తొలగించారు.
Read More »చెత్త కాదు… నగరానికి సంపద
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో సేకరించే వ్యర్ధాలు కేవలం వ్యర్ధాలు మాత్రమే కావని, అవి నగరానికి సంపదని వ్యర్ధాల నుంచి సంపద తయారీకి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం నగర పర్యటనలో భాగంగా బందర్ రోడ్, పటమట, ఎలక్ట్రిసిటీ కాలనీ, యనమలకుదురు రోడ్ ప్రాంతాలను సందర్శించి పారిశుధ్య నిర్వహణ, తడి చెత్త సేకరణ మరియు వర్మీ కంపోస్ట్ తయారీ విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ …
Read More »విజయవాడ నగర ప్రజల భద్రత కోసం ప్రత్యేక చర్యలు – మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలోని పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, క్రీడా ప్రాంగణాలు వంటి ప్రజా రద్దీ ప్రాంతాలలో వీధి కుక్కల సంచారం మరియు కుక్క కాట్ల నివారణపై సమీక్ష సమావేశాన్ని విజయవాడ మున్సిపల్ కమిషనర్ అధ్యక్షతన ఈ రోజు వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (DM&HO), జిల్లా విద్యాశాఖ అధికారి (DEO), రైల్వే మరియు బస్టాండ్ నోడల్ అధికారులు, ప్రభుత్వాసుపత్రి ప్రతినిధులు, వీఎంసీ చీఫ్ మెడికల్ …
Read More »మోదీ అనాలోచిత విధానాలతోనే పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
-ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగస్టు 6-15 వరకు సిపిఐ ప్రచార కార్యక్రమాలు -28న చలో దిల్లీకి పిలుపు -అమరావతి ఫ్రీ జోన్ చేయాలి -బలవంతపు భూసేకరణ ఆపాలి -సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ -వ్యాట్ తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి -బెల్టు షాపులను పూర్తిగా నిషేధించాలి -జనాభా పెంపుపై ప్రభుత్వ ప్రోత్సహకాలు ద్వంద్వ వైఖరి -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న ఆర్థిక, రాజకీయ, విదేశాంగ విధానాలతోనే మన దేశంలో పెట్రోల్, …
Read More »బాధిత కుటుంబాలకి ఎల్ ఓ సీ అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వైద్య అవసరాల కోసం పేదలకు ఆర్థిక సహాయం అందించే ఎల్ ఓ సీ పత్రాలను నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అందజేస్తున్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం మంజూరైన ఈ సహాయాన్ని బాధితుల కుటుంబ సభ్యులకు ఆయా డివిజన్ల పరిధిలోని కూటమినేతలతో కలిసి అందజేసి, వారికి అండగా ఉన్నామనే భరోసాను కల్పిస్తున్నారు. 34 వ డివిజన్ , ఖుద్దూస్ నగర్ చెందిన …
Read More »మెరుగైన వైద్యం కోసం బాధితులకు రూ11 లక్షల 48 వేల విలువైన ఎల్ ఓ సి పత్రాలు అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన (లేటర్ ఆఫ్ క్రెడిట్) ఎల్ ఓ సీ లను కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ వాణిజ్య విభాగం కన్వీనర్ పచ్చిపులుసు వెంకట శివప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నున్న కృష్ణ, 42 వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు బెన్నా భక్తుల సోమేశ్వరరావు , జనసేన పార్టీ 39 వ డివిజన్ అధ్యక్షుడు ఏలూరు సాయి శరత్, బీజేపీ కొత్తపేట మండల అధ్యక్షులు బైపిళ్ళ …
Read More »IVF చికిత్సలపై ప్రజలకు పూర్తి అవగాహన అవసరం… : బొండా సిద్ధార్థ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 63వ డివిజన్ రాజీవ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రి నందు నిర్వహించిన ఉచిత సంతాన సాఫల్యత శిబిరం – ఫెర్టిలిటీ అవేర్నెస్ క్యాంప్ను సోమవారం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా సిద్ధార్థ ప్రారంభించారు. ఈ సందర్భంగా బొండా సిద్ధార్థ మాట్లాడుతూ:- ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవితం కారణంగా సంతాన సమస్యలు పెరుగుతున్నాయని, అయితే చాలామంది ప్రజలకు ఫెర్టిలిటీ సమస్యలు, IVF వంటి ఆధునిక చికిత్సలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల మానసికంగా, ఆర్థికంగా …
Read More »
Prajavartha Online Telugu News