-చంద్రబాబు మార్కు పాలనపై ‘వైసీపీ’ యుద్ధం.. -ఆటో కార్మికుల పొట్ట గొడుతున్న కూటమి సర్కార్.. -పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలపై మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పశ్చిమ తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన -పశ్చిమ ఎమ్మార్వో కి వినతిపత్రం సమర్పించిన మాజీ మంత్రి వెలంపల్లి -‘కార్లు వాడకండి.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి’ అనడమేనా చంద్రబాబు నీతి? – వెలంపల్లి -నేరాలు.. పెట్రోల్ ధరల్లో ఏపీ నెంబర్ వన్! – వెలంపల్లి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం …
Read More »Tag Archives: vijayawada
జాతీయ స్థాయిలో విఎంసి వ్యర్థ పదార్థాల నిర్వహణ విధానంపై ప్రదర్శన
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ స్థాయిలో విఎంసి వ్యర్థ పదార్థాల నిర్వహణ విధానంపై ప్రదర్శన ఇవ్వనున్నారు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ భారత్కు సంబంధించిన జాతీయ స్థాయి వీడియో కాన్ఫరెన్స్లో శాఖాధిపతులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ స్థాయి సమావేశంలో వివిధ నగర పాలక …
Read More »శాఖధిపతులు స్వయంగా ప్రజల ఫిర్యాదులను పరిశీలించాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు శాశ్వతమైన పరిష్కారాలు అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అన్నారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ప్రధాన కార్యాలయం తో పాటు జోనల్ కార్యాలయాల్లో జరిగే ప్రజా ఫిర్యాదులను పరిష్కార వేదికను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షిస్తూ మూడు కార్యాలయాల అధికారులతో గతవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పరిష్కరించిన …
Read More »చేతి వృత్తి దారుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎంతో వృత్తి నైపుణ్యంతో తరతరాలుగా సమాజానికి సేవలందిస్తూ రాష్ట్రంలో 28 రకాలకు పైగా ఉన్న చేతి వృత్తి దారు లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తక్షణమే పూనుకోవాలని చేతి వృత్తి దారుల సమాఖ్య ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామాంజనేయులు డిమాండ్ చేశారు.18 -05- 2026న చేతి వృత్తి దారుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పిలుపుమేరకు విజయవాడలో గాంధీనగర్ లో ఉన్న విజయవాడ సెంట్రల్ తహసిల్దార్ కార్యాలయం ఎదుట సమాఖ్య ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో …
Read More »భోగాపురం ఎయిర్పోర్టు అప్రోచ్రోడ్డుకై సేకరించిన భూములకు నష్టపరిహారం చెల్లించాలి
-అమానుషంగా ప్రవర్తించిన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అప్రోచ్ రోడ్డు కోసం సేకరించిన భూములకు సంబంధించి న్యాయమైన పరిహారం తక్షణమే అందించాలని, నిరసన తెలుపుతున్న స్థానికులపై అమానుషంగా ప్రవర్తించిన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈశ్వరయ్య నేడొక ప్రకటన విడుదల చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అప్రోచ్ రోడ్డు …
Read More »డప్పువాయిద్య కళాకారులు ప్రదర్శన, సభ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాగాంధీ స్టేడియం నుంచి ఎంజీ రోడ్, అంబేడ్కర్ విగ్రహం వరకు వేలాది డప్పు కళాకారులు తో ప్రదర్శన, సభ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ… భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, యువ నాయకులు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి.. సామాజిక చైతన్యం రగిల్చడానికి, ఈ సమాజంలో ఉంటున్న సామాజిక అసమానతలను ఎత్తిచూపుతూ.. వాటిని సరిచేయడం కోసం అనేక రకాలైన కార్యక్రమాలను నిర్వహిస్తూ.. ఇవాళ బడుగు, …
Read More »విజయవాడ జిజిహెచ్ లో జరిగిన సంఘటనకు రాష్ట్ర వైద్యశాఖ మంత్రి రాజీనామా చేయాలి..
-శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి సీనియర్ ఐఏఎస్ అధికారిని ఈవోగా నియమించాలి.. -గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడనాడాలి. -అజిత్ సింగ్ నగర్ పరిసర ప్రాంతంలో డిగ్రీ కళాశాలను నిర్మించాలి. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ట్రాఫిక్ సమస్యలతో నిత్యం సతమతమవుతున్న వాంబే కాలనీ, సింగ్ నగర్ ప్రజలకు ట్రాఫిక్ సమస్యలను అరికట్టేందుకు మధుర నగర్ మరియు బి ఆర్ టి ఎస్ రోడ్డు అనుసంధానం చేస్తూ అండర్ రైల్వే బ్రిడ్జి ఏర్పాటు చేయాలి.. అకాల వర్షాలతో …
Read More »తాలీం-ఎ-హునర్ టాలెంట్ టెస్ట్ విజయవంతంగా నిర్వహణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్ శాఖ మరియు వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన తాలీం-ఎ-హునర్ టాలెంట్ టెస్ట్ ఈరోజు విజయవంతంగా పూర్తయిందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూఖ్ షిబ్లీ తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లా మరియు పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన మొత్తం 7392 మంది విద్యార్థులు విజయవాడలో ఏర్పాటు చేసిన మూడు పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాశారు. దర్శగః స్కూల్, మోడరన్ పబ్లిక్ స్కూల్ మరియు అల్ కరీం స్కూల్స్లో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో …
Read More »ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం వల్ల APSRTC ప్రైవేటీకరణ కాదని స్పష్టం
-ఉద్యోగుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం లేదు -ప్రజలకు ఆధునిక, పర్యావరణ హిత రవాణా సేవలందించడమే లక్ష్యం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : APSRTCలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశపెట్టడం ద్వారా సంస్థను ప్రైవేటీకరిస్తున్నారంటూ కొన్ని వర్గాల్లో వస్తున్న వార్తలు వాస్తవాలకు విరుద్ధమని APSRTC స్పష్టం చేసింది. ప్రజలు మరియు ఉద్యోగులు అపోహలకు గురికాకుండా వాస్తవ పరిస్థితులను తెలియజేస్తూ ఈ ప్రకటన విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా పరిశుభ్రమైన, పర్యావరణ హిత మరియు సుస్థిర పట్టణ ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు “PM …
Read More »ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఫిర్యాదులను స్వీకరిస్తారని …
Read More »
Prajavartha Online Telugu News