విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ: స్థానిక కాలేశ్వరరావు రోడ్డు గవర్నర్పేట శ్రీధర్ కాలేజీ దగ్గరలో ఆర్సీసీ బిల్డింగ్ నందు సోమవారం మే 18 న చాట్ అడ్డా షాప్ గొప్పగా ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవం టిడిపి యువ నాయకులు బోండా సిద్ధార్థ చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది మొదటగా బోండా సిద్ధార్థ రిబ్బన్ కట్ చేసి చాట్ అడ్డా షాపును ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా మాజీ కార్పొరేటర్ ( ఫ్లోర్ లీడర్ ) నెల్లిబండ్ల బాల …
Read More »Tag Archives: vijayawada
కేంద్ర ప్రభుత్వం డిజిల్ పెట్రోల్ సిఎన్జి గ్యాస్ పై పెంచిన ధరలను తగ్గించాలి….
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం డిజిల్ పెట్రోల్ సిఎన్జి గ్యాస్ పై పెంచిన ధరలను తగ్గించాలని కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర నుండి ఏలూరు రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో ఆటో కి తాడు కట్టి AICC సభ్యులు నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు లాగుతూ నిరసన తెలియజేయడం జరిగింది నగర అధ్యక్షులు నరసింహారావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ, అమిత్ షా దేశంలో తగినంత …
Read More »సృజనాత్మక చారిత్రక ప్రతిభకు పట్టం..
-ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ఉత్సాహంగా రూట్స్ రీ లోడెడ్ కార్యక్రమం -ఘనంగా అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం వేడుకలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, 20 పాయింట్ల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరాం, ఏపీ క్రియేటివిటీ & కల్చర్ కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి, ఏపీటీడీసీ చైర్పర్సన్ ఎన్. బాలాజీ, ఆర్కియాలజీ అండ్ మ్యూజియమ్స్ కమిషనర్ పి సురేష్, …
Read More »RTIH విజయవాడలో మహిళా పారిశ్రామికవేత్తలు & స్టార్టప్ల సాధికారత కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 18 మే 2026న Ratan Tata Innovation Hub (RTIH) విజయవాడ, ఎనికేపాడు కార్యాలయంలో NTR District Administration మరియు NTR District MSME Department సహకారంతో “మహిళా పారిశ్రామికవేత్తలు & స్టార్టప్ల సాధికారత” అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది SHG మహిళా పారిశ్రామికవేత్తలు, MSME సభ్యులు మరియు స్టార్టప్ ప్రతినిధులు పాల్గొన్నారు. RTIH సీఈఓ శ్రీ జి. కృష్ణన్ గారు RTIH ద్వారా నిర్వహిస్తున్న స్టార్టప్, ఇన్నోవేషన్, ఎంటర్ప్రెన్యూర్షిప్ మరియు …
Read More »“జన్ భాగీధారీ” వారోత్సవ కార్యక్రమాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజనుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సత్వర పరిష్కారాన్ని చూపాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పేర్కొన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “జన్ భాగీధారీ” వారోత్సవ కార్యక్రమాలను కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పీఎం జన్మన్ గిరిజన గ్రామాలలో “జన్ భాగీధారీ” కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ మేరకు గిరిజన గ్రామాలలో ప్రత్యేక ఆరోగ్య క్యాంపులను నిర్వహించడం, ప్రత్యేక సమావేశాలు నిర్వహించి గిరిజనుల నుండి వినతులు …
Read More »ఎల్ నినో పుస్తక ఆవిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నిర్వహించిన గ్రీవెన్స్ సమావేశంలో ఈ రోజు ఎల్ నినో (El Niño) పుస్తకమును ఘనంగా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి (DAO), జిల్లా ఉద్యానవన అధికారి (DHO), వ్యవసాయ సంయుక్త సంచాలకులు (JDA), పశుసంవర్ధక శాఖ మరియు సాగునీటి శాఖ అధికారులతో పాటు ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ ఎల్ నినో పుస్తకం ద్వారా వాతావరణ మార్పుల ప్రభావం, ముఖ్యంగా ఎల్ నినో కారణంగా …
Read More »పిజిఆర్ఎస్ అర్జీల సత్వర పరిష్కారం పై దృష్టి సారించండి : కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం నిర్వహించిన పిజిఆర్ఎస్ కు ప్రజల నుంచి 141 అర్జీలు అందాయని జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీ శ చెప్పారు. స్థానిక కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… అర్జీల పరిష్కారంలో జాప్యం ఉండరాదన్నారు. అర్జీ దారు కు సత్వర, సంతృప్తికర పరిష్కారం లభించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 141 అర్జీలలో నేరుగా 81, ఆన్లైన్లో 60 అర్జీలు వచ్చాయని చెప్పారు. పోలీసు …
Read More »ఉత్సాహంగా 5కే హెరిటేజ్ వాక్
– భావితరాలకు వారసత్వ సంపదను అందించే బృహత్కర కార్యక్రమం – పురాతన కట్టడాలు, చారిత్రక ప్రదేశాలు మన నాగరికతకు ప్రతీకలు – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా తొలుత 5కే హెరిటేజ్ వాక్ జరిగింది. నగరంలోని బాపూ మ్యూజియం నుంచి మొగల్రాజపురం గుహలు వరకు హెరిటేజ్ వాక్ జరిగింది. సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపద పరిరక్షణలో ప్రతిఒక్కరం భాగస్వాములమవుదాంటూ పిలుపునిచ్చారు. ఈ వాక్లో …
Read More »చారిత్రక వైభవానికి వేదికగా మ్యూజియం డే!
– భావి తరాలకు వారసత్వ సంపదను చేరువచేసేలా కార్యక్రమాలు – నాగరికత వికాసాన్ని తెలియజేసే జ్ఞాన నిలయం.. మ్యూజియం – భావితరాలకు భద్రపరచిన అమూల్య వారసత్వం మ్యూజియం – బహుముఖ ప్రజ్ఞాశాలి సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా పర్యాటక రంగ అభివృద్ధి – ఏపీ టీడీసీ ఛైర్మన్ డా. నూకసాని బాలాజీ – జిల్లా కలెక్టర్ కృషితో బాపూ మ్యూజియం కొత్త కళను సంతరించుకుందని వ్యాఖ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మ్యూజియంలు కేవలం పురాతన వస్తువుల కేంద్రాలు మాత్రమే కాకుండా, నాగరికత వికాసాన్ని …
Read More »నీట్ విద్యార్థుల ఆత్మహత్యలన్నీ కేంద్ర ప్రభుత్వ హత్యలే… : ఎన్.ఎస్.యు.ఐ. వేముల శ్రీనివాస్
– నీట్ విద్యార్థుల బలన్మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి – నీట్ యూజీ 2026 పేపర్ లీక్ వల్ల మనస్థాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలి -గౌరవ సుప్రీంకోర్టు సిజేఐ పర్యవేక్షణలో మాత్రమే సిబిఐ దర్యాప్తు చేపట్టాలి -ఎన్.ఎస్.యు.ఐ. స్టేట్ కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారీ స్థాయిలో పలు రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడంతో నీట్-యూజీ …
Read More »
Prajavartha Online Telugu News