Breaking News

Tag Archives: vijayawada

పార్కుల అభివృద్ధి మరియు నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విసవి సెలవల్లో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు పార్కుల అభివృద్ధి మరియు నిర్వాహణలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ముత్యాలంపాడు, సత్యనారాయణపురం, గాంధీనగర్, హనుమాన్ పేట ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పార్కుల అభివృద్ధి మరియు నిర్వహణ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వేసవికాలం నేపథ్యంలో, చిన్నారులకు వేసవి సెలవులు ఉంటాయి కాబట్టి ప్రజలు పార్కులలో …

Read More »

రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ నాపై తప్పుడు కేసులు బనాయిస్తున్నాడు…

-జనసేన కార్యకర్త వై.వెంకటపతి రాజు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలుపు కోసం కృషిచేసిన తనపై అదే నియోజకవర్గ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కుట్రపూరితంగా తనపై దాడులు చేస్తున్నారని బాధితుడు వై. వెంకటపతి రాజు ఆరోపణలు చేశారు. తనపై కేసులు పెట్టి తనను తన తోటి వారిని హింసిస్తున్నారని, దీనికి పోలీస్ వ్యవస్థ పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై భౌతిక దాడులకు సైతం పాల్పడేందుకు ఎమ్మెల్యే వెనుక ఉండి నడిపిస్తున్నారని పేర్కొన్నారు. …

Read More »

సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ అందచేత…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 48వ డివిజన్ కు చెందిన పల్లె సుధా లక్ష్మీ గర్భాశయ వ్యాధి తో బాధ పడుతోంది. మెరుగైన వైద్యం కోసం 1,80,000/- రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఆర్థిక స్తోమత లేక పోవడంతో ఆమె ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయాన్ని సంప్రదించింది. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆమెకు ఆర్థిక సాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు లేఖ రాసారు. దీనికి సంబంధించిన ఎల్వోసీ నీ సోమవారం ఎమ్మెల్యే కార్యాలయంలో రోగి బంధువులకు అంద చేశారు. …

Read More »

వినియోగదారుల సేవలో ‘పైలెట్ పెట్రోల్  బంక్’

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత రెండు రోజుల నుండి ప్రజలు పెట్రోల్ మరియు డీజిల్ సరఫరా విషయంలో ఇబ్బందులు పడుతున్న విషయం విధితమే. అటువంటి సమయంలో బందరురోడ్డులోని ఇండియన్ ఆయిల్ డీలర్స్ ‘పైలెట్ సర్వీస్ స్టేషన్’ (పైలెట్ పెట్రోల్ బంక్) కరోనా సమయం నుండి ఇప్పటి పెట్రోల్ మరియు డీజిల్ సరఫరా విషయం వరకు సేవలు అందించడంలో ఎప్పుడూ ముందుంది అని ‘మేనేజర్ వెంకటప్పయ్య’ తెలిపారు. ఇండియన్ ఆయిల్ కంపెనీ ఇంధనాన్ని నిరంతరం అందించేలా చర్యలు తీసుకుంటూ, ప్రభుత్వ యంత్రాంగం, పోలీసుశాఖ …

Read More »

జూన్ నెలలో చలో సెక్రటేరియట్ కి పిలుపునిచ్చిన ఫ్యాప్టో

-మూడు రోజుల నిరాహార దీక్షలు విజయవంతం!! విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫ్యాప్టో 3వ రోజు నిరాహార దీక్ష శిబిరం నుంచి ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ జూన్ నెలలో చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి పిలుపునిచ్చినదని ఫ్యాప్టో చైర్మన్ ఎల్ సాయి శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ ఎస్ చిరంజీవి నిరాహార దీక్ష శిబిరం నుండి ప్రకటన చేశారు. ఈరోజు 03వ రోజు నిరాహారదీక్షను ఫ్యాప్టో పూర్వపు సీనియర్ నాయకులు పి. కృష్ణయ్య ప్రారంభించారు.మరో ఫ్యాప్టో సీనియర్ నాయకులు సిహెచ్. జోసఫ్ సుధీర్ బాబు సాయంత్రం …

Read More »

ఆయిల్ బంకుల వద్ద సాధారణ స్థితికి డీజిల్ పెట్రోల్…

-ఆయిల్ కంపెనీ నుండి ఆదనంగా డీజిల్ పెట్రోల్ సరఫరా… -డీజిల్ పెట్రోల్ సరఫరా పై వదంతులను నమ్మవద్దు… -వదంతులను సృష్టించేవారిపై కఠిన చర్యలు… -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, -సిపి ఎస్.వి రాజశేఖర్ బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఆయిల్ బంకులకు అవసరమైన డీజిల్ పెట్రోల్‌ను సరఫరా చేసేందుకు ఆయిల్ కంపెనీలు సిద్దంగా ఉన్నాయని పెట్రోల్ డీజిల్‌కు కొరత ఉందని రేట్లు పెరిగే అవకాశం ఉందనే వదంతుల కారణంగా వినియోగదారులు అవసరానికి మించి పెట్రోల్ డీజిల్‌ను కొనుగోళ్ళు చేస్తున్న …

Read More »

రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరానికి ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేసిన మహానుభావుడు

-జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి ప్రాంత అభివృద్ధికి అపార సేవలు అందించిన మహనీయుడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నేటి తరానికి ఆదర్శప్రాయుడని జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియా అన్నారు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతిని పురస్కరించుకొని సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఇలక్కియా వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వెంకటాద్రి నాయుడు పరిపాలనలో ప్రజా సంక్షేమానికి …

Read More »

అర్జీదారుల సంతృప్తే ఆర్జీ పరిష్కారానికి గీటురాయి

-ప్రతి అర్జీని క్షుణంగా పరిశీలించి పరిష్కరించాలి. -జిల్లాస్థాయి పిజిఆర్ఎస్ కు 134 అర్జీలు -జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అర్జీదారుడి సమస్యకు సరైన పరిష్కారం చూపడమే అర్జీ పరిష్కారానికి గీటురాయని ప్రతి ఆర్జీని క్షుణంగా పరిశీలించి పునరావతం కాకుండా సమస్యను సమస్యను పరిష్కరించాలని కాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం. …

Read More »

జిల్లాలో పెట్రోల్, డీజిల్ కు కొరత లేదు..

-పెట్రోల్ డీజిల్ సజావుగా సరఫరాకు పటిష్టమైన చర్యలు… -రెవెన్యూ పోలీస్ వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యేక టీమ్ ల ఏర్పాటు.. -అపోహలను నమ్మి అవసరాలకు మించి కొనుగోళ్ళు చేయ్యదు.. -40 శాతం అధికంగా సరఫరా చేసేందుకు ఆయిల్ కంపెనీలు సిద్ధం.. -ఇంధన సరఫరా పరిస్థితిపై క్షేత్ర స్థాయిలో బంకులను పరిశీలిస్తున్నాం… -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పెట్రోల్, డీజిల కు కొరత లేదని, ఆయిల్ కంపెనీల నుండి సాధారణ సరఫరా కంటే 40 శాతం …

Read More »

ధరలు పెరుగుతాయనే ఆందోళన వద్దు…

-అనవసర కొనుగోళ్లతోనే ఇబ్బందులు… -ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయి… -ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కొన్ని రాష్ట్రాలలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇంజనం ధరల్లో విపరీతమైన మార్పులు వస్తాయని సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతున్న అసత్య ప్రచారం కారణంగా వాహనదారులు ఆందోళనతో చేస్తున్న అనవసర కొనుగోళ్లతోనే ప్రస్తుతం ఇంధన ఇబ్బందులు ఎదురయ్యాయని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియా అన్నారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె జిల్లాలోని ఇంధన పరిస్థితిపై వివరించారు. జిల్లాలో …

Read More »