Breaking News

Tag Archives: vijayawada

రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు సేవలు నేటి తరానికి ఆదర్శం.. అమరావతి ప్రాంత అభివృద్ధికి వెంకటాద్రి నాయుడు విశేష సేవలు..

-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ/తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సంక్షేమం, ధార్మికాభివృద్ధి, సామాజిక సేవలతో పాటు అమరావతి ప్రాంత అభివృద్ధికి కీర్తిశేషులు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమ్యూలమైన సేవలు అందించారని నేటి తరం ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతిని పురస్కరించుకుని తిరువూరు ఆర్డీవో కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళు …

Read More »

నగర పరిశుభ్రతకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నగర పరిశుభ్రతకు స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారని చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కి అర్జునరావు అన్నారు. సోమవారం ఉదయం ఏలూరు రోడ్ రామవరప్పాడు నుండి పాత బస్టాండ్ వరకు శానిటేషన్ డ్రైవ్ ని నిర్వహించారు ప్రజారోగ్యం సిబ్బంది. 160 ప్రజారోగ్యం సిబ్బందితో ఈ డ్రైవ్ ని నిర్వహించారు. ఈ శానిటేషన్ డ్రైవ్ లో రామవరప్పాడు రింగ్ వద్ద నుండి పాత బస్టాండ్ వరకు ఏలూరు …

Read More »

స్వచ్ఛ సర్వేక్షన్ అభిప్రాయ సేకరణలో అందరూ పాల్గొనండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛ సర్వేక్షన్ 2024 -25 సంవత్సరమునకు విజయవాడ నగరపాలక సంస్థకు సూపర్ స్వచ్ లీక్ సిటీగా అవార్డు ను అందుకున్నందుకు ముందుగా ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ స్వచ్ఛ సర్వేక్షన్ 2025- 26 లో కూడా విజయవాడను ఉత్తమ స్థానంలో ఉంచేందుకు అభిప్రాయ సేకరణలో పాల్గొనాలని నగర ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం ప్రధాన కార్యాలయంలోని నూతన భవనంలోని మీటింగ్ హాల్ లో శాఖాధిపతులు మరియు ప్రజారోగ్యం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. …

Read More »

ప్రజల సమస్యకు నాణ్యమైన పరిష్కారాలను అందించాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేదికలో వచ్చే ప్రజలకు ఉన్న సమస్యలకు నాణ్యమైన పరిష్కారాలను అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కారం సోమవారం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో కమిషనర్ ధ్యానచంద్ర నిర్వహించారు. జోనల్ కార్యాలయంలో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ …

Read More »

రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుకి ఘన నివాళులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద రాజా వాసి రెడ్డి వెంకటాద్రి నాయుడుకి ఘన నివాళులర్పించారు కమిషనర్ ధ్యానచంద్ర. సోమవారం ఉదయం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి పూలను మాలలు అర్పించి సిబ్బందితో నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యాన చంద్ర మాట్లాడుతూ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, అమరావతి ప్రాంత అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన గొప్ప పరిపాలకుడు మరియు దాతృత్వ గుణం కలిగిన నాయకుడని పేర్కొన్నారు. …

Read More »

భూ పోరాట యోధుడు దాసరి

-సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ జల్లి విల్సన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికే తన జీవితాన్ని అంకితం చేసి, పేదల పక్షాన అనేక భూ పోరాటాలకు నాయకత్వం వహించిన సీపీఐ అగ్రనేత దాసరి నాగభూషణరావు ఉద్యమం నేటి తరానికి మార్గదర్శకమని సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ అన్నారు. విజయవాడలోని దాసరి భవన్‌లో సోమవారం కామ్రేడ్ దాసరి నాగభూషణరావు 18వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి చిత్రపటానికి జల్లి …

Read More »

కాకాని సర్కిల్ వద్ద నిరుపేదలకు పండ్ల పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2026 ఏప్రిల్ 26న వచ్చిన దివంగత  కాకాని రామోహన్ రావు 21వ వర్ధంతిని పురస్కరించుకుని, 2026 ఏప్రిల్ 27న, కాకాని ఆశయ సాధన సమితి ఇతరులతో కలిసి విజయవాడలోని కాకాని సర్కిల్ వద్ద నిరుపేదలకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా కాకాని రామోహన్ రావు కుమారుడు మరియు KASS ఛైర్మన్ అయిన డాక్టర్ తరుణ్ కాకాని మాట్లాడుతూ, దివంగత కాకాని వెంకటరత్నం, కాకాని రామ్ మోహన్ రావు మరియు తరుణ్ కాకానితో కూడిన ప్రస్తుత …

Read More »

గుంటూరులో మహిళలు, యువత కోసం పుట్టగొడుగుల పెంపకంపై ఏపీ ఛాంబర్స్ మహిళా విభాగం ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్) సెంట్రల్ జోన్ ఉమెన్స్ వింగ్ ఆధ్వర్యంలో 27 ఏప్రిల్ 2026న గుంటూరులో ‘పుట్టగొడుగుల పెంపకంపై ఒకరోజు వర్క్‌షాప్’ విజయవంతంగా జరిగింది. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా, మహిళలు మరియు యువతకు ఆదాయ అవకాశాలను మెరుగుపరిచే ఆచరణాత్మక నైపుణ్యాలను అందించడం ద్వారా వారిని సాధికారులను చేసేందుకు ఏపీ ఛాంబర్స్ ఇలాంటి వర్క్‌షాప్‌లను నిర్వహిస్తోంది. గత ఏడాది కాలంగా, రాష్ట్రవ్యాప్తంగా ఛాంబర్స్ విజయవంతంగా అనేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించింది. …

Read More »

ఆర్ జేటీసీ వడ్డే సుందర్‌ను కలిసిన ఉద్యోగ సంఘ నాయకులు

-ఖాళీల భర్తీలు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేసిన జోనల్ అధ్యక్షుడు యం. రాజుబాబు విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు సత్వర సేవలు అందించడంతో పాటు శాఖ లక్ష్యాలను అధిగమించే విధంగా కృషి చేయాలని రీజినల్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ వడ్డే సుందర్ పేర్కొన్నారు. స్థానిక బందరు రోడ్డులోని రీజినల్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కార్యాలయంలో సోమవారంనాడు రీజినల్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ వడ్డే సుందర్‌ను రవాణాశాఖ నాన్-టెక్నికల్ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు ఎం. …

Read More »

వైద్య రంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మెడికల్ క్యాంపు ప్రారంభించిన ఎంపీ కేశినేని చిన్ని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమ, మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, మెడికల్ క్యాంపు ఏర్పాటుచేసిన ఏపీ BOCWA బోర్డు చైర్మన్ గొట్టుముక్కల. విజయవాడ( సెంట్రల్) కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేయడంతో ముఖ్యమంత్రి వైద్య రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత చూసి ప్రతి నియోజకవర్గంలో నాయకులు మెడికల్ క్యాంపులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 31 డివిజన్ …

Read More »