-నవ శకానికి నాంది.. డా. పులాల చంద్రశేఖర్ ఏడాది పాలన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (Dr. NTR UHS) వైస్ చాన్సలర్ డాక్టర్ పులాల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఏడాది పాలనలో సాధించించిన ప్రగతి. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (Dr. NTR UHS) వైస్ చాన్సలర్ డాక్టర్ పులాల చంద్రశేఖర్ వీసీ గా పదవీ బాధ్యతలు స్వీకరించి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా విశ్వవిద్యాలయం సాధించిన విజయాలపై హర్షం ప్రతి …
Read More »Tag Archives: vijayawada
రాష్ట్రంలో 23 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో 23 మండలాల్లో ఆదివారం (26-04-26) వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు వడగాలులు, ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రేపు వడగాల్పులు వీచే మండలాలు(23) విజయనగరం జిల్లా: బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, మెంటాడ, రామభద్రాపురం, వంగర మండలాలు; పార్వతీపురంమన్యం జిల్లా: బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పార్వతీపురం, సాలూరు, సీతానగరం, వీరఘట్టం మండలాలు; …
Read More »కేజీబీవీ సిబ్బందికి మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేజీబీవీ సిబ్బందికి మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని ఏపి సమగ్ర శిక్ష & కేజీబీవీ కాంట్రాక్ట్ ఒట్సోర్సింగ్ ఎంప్లాయిస్ పోరమ్ (జేఎసి) రాష్ట్ర అధ్యక్షలు ఎం.బాలకాశి, ప్రధాన కార్యదర్శి కె.విజయ్, ఎఐటియుసీ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. రెగ్యులరైజేషన్ చర్యలు చేపట్టాకే బదిలీలు చేయాలని, బదిలీలపై కేజీబీవీ టీచింగ్ సిబ్బందిపై అధికారులు దుందుడుకు చర్యలు వెంటనే ఆపాలి. అనధికార బదిలీల వ్యవహారంపై విద్యాశాఖామంత్రి జోక్యం చేసుకోవాలని అక్రమ బదిలీ లను ఆపాలన్నారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ …
Read More »విజయవాడలో ఫ్యాప్టో నిరాహార దీక్ష
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఫ్యాప్టో నిరసన నిరాహార దీక్ష జరిగాయి. రాష్ట్రంలోని ఉపాధ్యాయుల న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఫ్యాప్టో పిలుపునిచ్చిన మలిదశ పోరుబాట ఉధృతంగా ప్రారంభమైంది. శనివారం విజయవాడలోని ధర్నా చౌక్ వేదికగా జరిగిన తొలిరోజు నిరాహార దీక్ష అపూర్వ స్పందనతో విజయవంతమైందని ఫ్యాప్టో చైర్మన్ ఎల్. సాయి శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ ఎస్. చిరంజీవి శనివారం వెల్లడించారు. ప్రధానంగా 12వ వేతన సవరణ సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని ఈ …
Read More »పన్ను చెల్లింపులపై ప్రభుత్వం కల్పించిన రాయితీని సద్వినియోగం చేసుకునేందుకు కేవలం ఐదు రోజులు మాత్రమే
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పన్ను చెల్లింపులపై ప్రభుత్వం కల్పించిన రాయితీని ప్రజలు సద్వినియోగం చేసుకునేందుకు కేవలం ఐదు రోజులు మాత్రమే అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ప్రకటన లో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 2025- 26 ఆర్థిక సంవత్సరమునకు ఉన్న పన్ను బకాయిలను ఏక మొత్తంలో చెల్లించి 50% వడ్డీ రాయితీని పొందవచ్చని అలాగే 2026- 27 ఆర్థిక సంవత్సరమునకు ముందస్తుగా ఇంటి పన్ను, ఖాళీ స్థల పన్ను …
Read More »నగరాన్ని అందంగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు – విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరం అందంగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శనివారం ఉదయం తన పర్యటనలో భాగంగా ప్రకాశం బ్యారేజ్, కెనాల్ రోడ్డు, ఎంజీ రోడ్ ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుధ్య నిర్వహణ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరాన్ని అందంగా ఉంచితే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, రహదారుల్లో పెట్టిన మూడు చెత్తబుట్టలు కచ్చితంగా ఉన్నాయా లేవా వాటిపైన ఏ చెత్త …
Read More »డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్ లో డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఎండ తీవ్రతకి ఇబ్బంది పడుతున్న పాదాచారులకి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వం విప్ బోండా ఉమామహేశ్వరరావు తనయుడు బోండా రవితేజ ప్రారంభించారు. ఇప్పటికే డొక్కా సీతమ్మ ట్రస్ట్ ఈ వేసవికాలం ఎండ తీవ్రత బాగా ఎక్కువగా ఉండటం వల్ల మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఎక్కువసార్లు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి డొక్కా సీతమ్మ …
Read More »వాల్ పోస్టర్స్ అంటిస్తే పోలీసు కేసు నమోదు
-క్లీన్ గుంటూరుకి ప్రతి ఒక్కరి సహకారం అవసరం -వాల్ పోస్టర్స్, అనుమతి లేని బ్యానర్లు ప్రింట్ చేసే ప్రింటర్స్ పై కూడా చర్యలు -పర్యవేక్షణకు పట్టణ ప్రణాళిక అధికారులతో ప్రత్యేక నిఘా బృందాలు -కమిషనర్ మయూర్ అశోక్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరాన్ని సుందరంగా మరియు “పోస్టర్ ఫ్రీ సిటీ”గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నగరంలో అనుమతి లేకుండా అక్రమంగా వాల్ పోస్టర్స్ అంటించే వారిపై పోలీసు …
Read More »ముదినేపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్రైస్తవ ప్రార్థనలు
-క్రైస్తవ ప్రార్థనల ఫిర్యాదు పై స్పందించని ఉన్నత అధికారులు -పీ.హెచ్సీ.లో సిట్ విచారణ చేయాలి డాక్టర్ శాంతి ,అన్నామని పై చర్యలు తీసుకోవాలి- ఫిర్యాదు దారుడు కనకపూడి శ్రీను(అడ్వకేట్) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏలూరు జిల్లా ముదినేపల్లి (పీహెచ్సీ)లో మత ప్రచారం, మార్పిడులు జరుగుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారని కనకపూడి శ్రీను అన్నారు. గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి ప్రాంగణంలోనే రోగులను, సిబ్బందిని క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారని, …
Read More »జోన్న-మొక్కజొన్న రైతులకు మద్దతు ధర చెల్లించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జోన్న-మొక్కజొన్న రైతులకు మద్దతు ధర చెల్లించాలని గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద పొన్నూరు ఇంచార్జ్ అంబటి మురళి దీక్ష ప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన వెంకట మహేష్ ,MLC అప్పిరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, తెనాలి మాజీ MLA శివకుమార్, గుంటూరు నగర అధ్యక్షురాలు నూర్ ఫాతిమా, తాడికొండ ఇంచార్జ్ డైమండ్ బాబు, విద్యార్థి నాయకులు చైతన్య, రైతులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More »
Prajavartha Online Telugu News