-ప్రజా రవాణాలోనే కాదు… టెక్నాలజీలోనూ APSRTC టాప్ -డిజిటల్ సేవలు – సాంకేతిక వినియోగంలో జాతీయ స్థాయి గుర్తింపు -“PSE టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవార్డ్- 2026” అందుకున్న సంస్థ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందించడమే కాకుండా, మారుతున్న సాంకేతికతను సమర్థవంతంగా అందిపుచ్చుకుని డిజిటల్ సేవల్లో ముందంజలో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) మరో ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకుంది. 2026 సంవత్సరానికి గాను “PSE టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవార్డ్స్” కు …
Read More »Tag Archives: vijayawada
మహిళా బిల్లుపై చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధం కావాలి… : సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా బిల్లుపై చంద్రబాబు ప్రత్యేకంగా అసెంబ్లీ ఏర్పాటు చేసి చర్చిస్తామని చెప్పడం సరైందికాదని, చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే అన్ని రాజకీయ పక్షాలను ఆహ్వానించి బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలందరినీ తప్పుదోవ పట్టించడానికి మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయమై అసెంబ్లీ ఏర్పాటు చేస్తానంటున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే …
Read More »డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ యం. పురేంద్ర ని కలిసిన అధికారులు, సిబ్బంది
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డీటీసీ కార్యాలయంలో శనివారం డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ యం. పురేంద్ర ని జోన్2 అధ్యక్షుడు యం. రాజుబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. వారితో పాటుగా నూతనంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ గా పదోన్నతులు పొంది, విజయవాడ డీటీసీ కార్యాలయంలో జాయిన్ అయిన జి ఉష సుందరి, గణేష్ పుష్ప గుచ్చెమ్ ఇచ్చి, ధన్యవాదములు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ ఆర్ ప్రవీణ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ సత్యనారాయణ, లలిత, జోనల్ ట్రెజరర్ కె రామచంద్ర రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
Read More »మాదకద్రవ్యాల దుర్వినియోగం పై అవగాహన కార్యక్రమము
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా యువజన సంక్షేమ శాఖ, స్టెప్, క్రిషి, విజయవాడ వారి ఆధ్వర్యములో 25.04.2026 న ఈరోజు విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఎనికెపాడు నందు “మాదకద్రవ్యాల దుర్వినియోగం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరిండెంట్, రామ శివ మరియు ఈగల్ ఎస్సై రామాంజనేయులు పాల్గొని విద్యార్థిని, విద్యార్థులకు డ్రగ్స్ తీసుకోవడం వల్ల జరిగే అనర్థాల గురించి, యువతీ, యువకులు వాటి పట్ల ఎలా అప్రమత్తంగా ఉండి వాటి బారిన …
Read More »శిక్షణా సమావేశం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీ-సర్వే ప్రాజెక్టు లో భాగంగా రైతులందరికి 27.మార్చి కి ఏ విధమైన తప్పులు లేకుండా పాస్ బుక్స్ మంజూరు చేయమని ప్రభుత్యం ఆదేశించిన పిమ్మట NTR జిల్లా సంయుక్త కలెక్టర్ జిల్లా లోని సర్వే సిచ్చిందికిమరియు తహశీల్దార్ లకు ది25.04.2026 న Collectorate లోworkshop నిర్వహించియున్నారు.Collectorate లోనిర్వహిచింన ఈ workshop నందు జాయింట్ కలెక్టర్ వారు రీ-సర్వే మరియు పాస్ బుక్స్ మంజారు చేయుటకు సూక్ష్మ స్థాయిలో ప్రణాళికా రూపొందించుటకు తగు …
Read More »వినియోగదారుల వద్దకు నేరుగా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు
– వాహనాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి విజయవాడలోని ఎస్ఎల్వీ గ్రీన్ విల్లాస్లో శనివారం కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మొబైల్ రైతు బజార్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు నేరుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల నుంచి వినియోదారులకి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశామని, దీనిద్వారా ప్రకృతి వ్యవసాయ రైతులకు అదనపు ఆదాయం రావడంతో …
Read More »జలధార-జలహారతితో జిల్లాలో నీటి భద్రత
– 100 రోజుల కార్యాచరణ పటిష్ట అమలుకు చర్యలు – విస్తృత ప్రజాభాగస్వామ్యంతో కార్యక్రమం విజయవంతానికి కృషి – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నీటి భద్రత సాధనకు జలధార-జలహారతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా గౌరవ సీఎం దార్శనికతకు అనుగుణంగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని 100 రోజుల ప్రత్యేక కార్యాచరణగా చేపడుతున్నట్లు వివరించారు. …
Read More »పారిశ్రామిక భద్రతలో రాజీ ప్రసక్తే లేదు
– ప్రమాణాల్లో చిన్న నిర్లక్ష్యం కనిపించినా కఠిన చర్యలు తప్పవు – ప్రమాదాలు జరక్కుండా అత్యంత అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఆఫ్సైట్ ఎమర్జెన్సీ ప్లానుకు ఆమోదం – జిల్లా క్రైసిస్ గ్రూప్ సమావేశంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పారిశ్రామిక అభివృద్ధి ఎంత వేగంగా సాగుతున్నా, భద్రతా ప్రమాణాల్లో ఎటువంటి రాజీ ఉండకూడదని.. పరిశ్రమల్లో పనిచేసే ప్రతి కార్మికుడి ప్రాణ భద్రతను అత్యంత ప్రాధాన్య అంశంగా భావించాలని, చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం …
Read More »దోమల కట్టడితోనే మలేరియా నివారణ సాధ్యం…
-మురుగు నీటి నిల్వలను ఆరికట్టి దోమలను కట్టడిచేద్దాం… -ప్రజల భాగస్వామంతోనే మలేరియా నివారణకు చర్యలు… -జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దోమల కట్టడి చేయడం ద్వారానే మలేరియా వ్యాధిని ఆరికట్టగలుగుతామని అధికారులు, ప్రజల భాగస్వామ్యంతోనే దోమల వ్యాప్తిని కట్టడి చేసి మలేరియా వ్యాధి ప్రబల కుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా నియంత్రరణ అవగాహనపై స్థానిక పాత ప్రభుత్వ …
Read More »ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే పాటించాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పెరుగుతున్న దోమల సమస్యను నియంత్రించేందుకు ప్రతి ఇంట్లో ఫ్రైడేను, డ్రై డే గా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ వి.కామేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఉదయం విఎంసి కాలనీ లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించి ఆ ప్రాంతంలో గల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ వి. కామేశ్వరరావు మాట్లాడుతూ నగరంలో దోమల సమస్యలను నియంత్రించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ విస్తృతమైన చర్యలు తీసుకుంటుందని అందులో భాగంగా నగరంలో ఉన్న కాలువల్లో …
Read More »
Prajavartha Online Telugu News